సచివాలయంలో గతంలో బాబు ఉన్న బ్లాక్ నుంచే విధి నిర్వహాణ చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అంతా బాబు రూట్ లో వెళుతున్నారు.బాబులా ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకుని.. వ్యక్తిగతంగా తనకంటూ..ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని భావిస్తున్నారు.జనంలో తరచుగా వెళ్లటం..వారి సమస్యలు తెలుసుకోవడం..వారికి అండగా ఉండటం చేస్తే తాను ఉత్తమ సీఎంగా మార్కులు కొట్టేయవచ్చన్నది కిరణ్ గారి భావన. అందుకే దీని కోసం ఆయన క్రమపద్ధతిలో… నిరంతరం గ్రామాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సీఎం త్వరలోఇంకా చదవండి
No comments:
Post a Comment