Wednesday, December 29, 2010
నివేదిక తెలంగాణకు వ్యతిరేకమా…?
శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా రానుందా..? ఇది ముందే తెలంగాణ నేతలకు తెలిసిపోయిందా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్ట్ మీద ఇప్పటివరకు సీమాంధ్ర నాయకులు పెద్దగా స్పందించలేదు.కానీ తెలంగాణ నాయకులు మాత్రం కమిటీ కచ్చితంగా తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయని నమ్ముతోంది. నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి కూడా తెలంగాణకు కమిటీ రిపోర్ట్ వ్యతిరేకంగా వచ్చే అవకాశముందన్నారు. అటు కేసీఆర్ కూడా ఇదే కమిటీ రిపోర్ట్లో ఏముంటుందో ముందే చెప్పేశారు. తెలంగాణలో మోహరిస్తున్న బలగాలు..కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాలు ఇవన్నీ
చూస్తుంటే కచ్చితంగా రిపోర్ట్ తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చే అవకాశముందని తెలంగాణ వాదులు భావిస్తున్నారు. అందుకే ఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment