Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Tuesday, December 14, 2010

ఎందుకంత ఎగతాళి..?



రైతు సమస్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అధికార పార్టీ ..దానిని ఏమంత పెద్ద విషయం కాదన్నట్టు అసెంబ్లీలో వ్యవహారించింది.పై పెచ్చు చంద్రబాబును అనుక్షణం ఎగతాళి చేస్తూ..కసి తీర్చుకునే పద్దతిలో కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరు  ఎమ్మేల్యేలకు ఉండే గౌరవాన్నేహరించేలా చేసింది.చంద్రబాబు రైతు సమస్యల గురించి మైక్ అందుకోగానే కాంగ్రెస్ సభ్యులు.. ఆహా..అలానా అంటూ..వెటకారంగా బాబు ప్రసంగానికి కామెడీ కామెంటరీ చేసే ప్రయత్నం చేశారు.ఎగతాళి చేస్తూ కేకలు పెట్టారు.అయితే సమస్య రైతులదిఇంకాచదవండి..

1 comment:

  1. నిజమే అలా ఎగతాళి చెయ్యలుండా ఉండాల్సింది
    అలాగే తెలుగు దేశం ప్రభుత్వం కూడా వాళ్ళ పాలనలో
    రైతుల సమస్యల గురించి పట్టించు కోకుండా ఉండక పోవాల్సింది
    ఈ విషయం లో తెలుగుదేశం నాయకుడి ద్వంద వైఖరి నవ్వు తెప్పించే విషయమే

    ReplyDelete


Namitha Latest pics