Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Saturday, December 25, 2010

డిసెంబర్ 31 తర్వాత ఏంజరుగబోతోంది...?


డిసెంబర్ 31 తర్వాత ఏంజరుగబోతోంది.?.రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ వస్తుందా అంటే అవుననే అంటున్నాయి.ఢిల్లీ వర్గాలు..శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ తెలంగాణకు అనుకూలంగా వస్తే సీమాంద్ర భగ్గుమంటుంది.వ్యతిరేకంగా వస్తే తెలంగాణా రాజుకుంటుంది.రాష్ట్రం రావణకాష్టం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.అదే జరిగితే కిరణ్ సర్కారుకు టైం దగ్గరపడినట్లే.ఎట్టి పరిస్థితుల్లోనూ 31 సాయంత్రానికి నివేదిక అందిస్తామని .శ్రీకృష్ణ కమిటీ ప్రకటించింది.కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న సంకేతాలను బట్టి నివేదిక ఎలా ఉన్నా న్యాయపరమైన అంశాల దృష్ట్యా తెలంగాణా ఏర్పాటుకు కేంద్రం నేరుగా అంగీకరించే అవకాశం లేదు.ఇదే్ జరిగితే

No comments:

Post a Comment


Namitha Latest pics