ఉత్కంఠభరితమైన వాతావరణంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రతులను కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు అందజేశారు. తెలంగాణ డిమాండ్పై శ్రీకృష్ణ కమిటీ మొత్తం 505 పేజీల నివేదికను ఇచ్చింది. ఇందులో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ మొత్తంఇంకా చదవండి
No comments:
Post a Comment