Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Sunday, October 30, 2011

అమెరికా మెచ్చిన తెలుగు నాయకుడు

అమెరికా మెచ్చిన తెలుగు నాయకుడు

Wednesday, August 31, 2011

శ్రీ వినాయక చవితి పూజా విధానం మరియు కథ

శ్రీ వినాయక చవితి పూజా విధానం మరియు కథ

Friday, August 26, 2011

ఈగ మూవీ ట్రైలర్స్

ఈగ మూవీ ట్రైలర్స్

Friday, July 1, 2011

బచ్చన్లకి అంత హిపోక్రసీనా..?


అతిలోక సుందరి ఐశ్వర్యారాయ్ తల్లికాబోతుందని ఒకవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా శుభాకాంక్షలు తెలుపుతుంటే...భైరవి గోస్వామీ అనే నటి మాత్రం బచ్చన్లని ఏకి పారేస్తోంది..బచ్చన్ల ఫ్యామిలీ లో హిపోక్రసీ తారాస్థాయికి చేరిందని మండిపడుతోంది..ఇంతకీ విషయమేమిటంటే ..ఇంకాచదవండి

Wednesday, May 11, 2011

రెడ్లంటే భయపడుతుందా..?

కాంగ్రెస్ పార్టీ రెడ్లంటే భయపడుతుందా..? చిరంజీవి విలీన సభ పై అందుకే ఆచితూచి స్పందిస్తుందా.? ఎలాంటి ఆర్భాటం వద్దంటూ.. చిరంజీవిని వారిస్తుందా..? జరుగుతున్న పరిణామాలు.. కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న అడుగులు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు రెడ్లదే హవా.. వారే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నడిపిస్తుంది. ప్రతి జిల్లాలో ఎంతో కొంత వారి ప్రాబల్యం ఉంది. నాయకత్వం ఉంది. రెడ్లు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతారనే బెంగతో ఆ ప్లేస్ లోకి కాపులని ఆహ్వనిస్తే.. read more

Tuesday, May 10, 2011

Tఛానల్TRS దా?తెలంగాణదా?

తెలంగాణ కోసమే పుట్టిందని పదే పదే చెప్పుకుంటున్న టీ ఛానల్ లో తెలంగాణ అంటే కేసీఆర్ తప్పించి మిగిలిన తెలంగాణ వాదులు కానీ.. నాయకులు కానీ పెద్దగా కనిపించరు.. అక్కడ కేసీఆర్ కుటుంబ రాజ్యం  నడుస్తుందనేది  బహిరంగ సత్యం. తెలంగాణ ఉద్యమం ఎవరు చేసినా..  ఎక్కడ చేసినా దానిని ప్రత్యేకంగా కవర్ చేయాల్సిన బాధ్యత టీ ఛానల్ పై ఉంది.  ఎందుకంటే అది తెలంగాణ వాదుల అందించే పైసల మీద నడుస్తుంది కాబట్టి.. కానీ నాగం జనార్థన్ రెడ్డి పాలమూరు జిల్లాలో భారీ ఎత్తున నగరా నిర్వహిస్తే...read more

Wednesday, May 4, 2011

ఎన్టీఆర్ కు కట్నం ఎంత..?


ఎన్టీఆర్ కు కట్నం ఎంత..? అసలు ఎన్టీఆర్ కట్న కానుకలు తీసుకుంటారా..? ఎన్టీఆర్ లాంటి ఏ వన్ స్టార్ కు ఎంత కట్నం  ఇస్తున్నారు. ఇలాంటివన్నీ ఇంట్రస్టింగ్ పాయింట్సే.. ఎన్టీఆర్ పెళ్లికే భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఎవరు చేయనంత గ్రాండ్ గా ఎన్టీఆర్ పెళ్లి చేస్తున్నారు. బన్నీ పెళ్లికంటే ఎక్కువగా ఈ పెళ్లికి ఖర్చు చేస్తున్నారు. ఎన్టీఆర్ కల్యాణ వేడుక కోసం వేసిన సెట్ పది కోట్ల రూపాయలు దాటిందనేది ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇది పూర్తిగా లైటింగ్ ఎఫెక్ట్స్ తో పాటు.. విదేశాల నుంచి తెచ్చిన పూలతో డెకరేట్ చేస్తున్నారు. ఈ కల్యాణ మండపం.. అతిధులు కూర్చునే ప్రదేశాలు  కూడా సరికొత్తగా ఉండేలా సెట్స్ వేస్తున్నారు. ఇది తెలుగు ఇండస్ట్రీలోనే ఓ రికార్డు.. అయితే ఇంతకీ కట్నం సంగతి అంటారా...? ఆ మేటర్ కే వస్తున్నాం. read more

ఎన్టీఆర్ కు కట్నం ఎంత..?


ఎన్టీఆర్ కు కట్నం ఎంత..? అసలు ఎన్టీఆర్ కట్న కానుకలు తీసుకుంటారా..? ఎన్టీఆర్ లాంటి ఏ వన్ స్టార్ కు ఎంత కట్నం  ఇస్తున్నారు. ఇలాంటివన్నీ ఇంట్రస్టింగ్ పాయింట్సే.. ఎన్టీఆర్ పెళ్లికే భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఎవరు చేయనంత గ్రాండ్ గా ఎన్టీఆర్ పెళ్లి చేస్తున్నారు. బన్నీ పెళ్లికంటే ఎక్కువగా ఈ పెళ్లికి ఖర్చు చేస్తున్నారు. ఎన్టీఆర్ కల్యాణ వేడుక కోసం వేసిన సెట్ పది కోట్ల రూపాయలు దాటిందనేది ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇది పూర్తిగా లైటింగ్ ఎఫెక్ట్స్ తో పాటు.. విదేశాల నుంచి తెచ్చిన పూలతో డెకరేట్ చేస్తున్నారు. ఈ కల్యాణ మండపం.. అతిధులు కూర్చునే ప్రదేశాలు  కూడా సరికొత్తగా ఉండేలా సెట్స్ వేస్తున్నారు. ఇది తెలుగు ఇండస్ట్రీలోనే ఓ రికార్డు.. అయితే ఇంతకీ కట్నం సంగతి అంటారా...? ఆ మేటర్ కే వస్తున్నాం. read more

వీళ్లకు రాజకీయాలు అవసరమా

ఒకరు మాట్లాడితే బూతులు వస్తాయి.. మరొకరు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. కానీ వీరు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే వీరిని సినిమాల్లో ఛీకొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు ఇప్పుడు ఫామ్ కోల్పోయారు. మరీ వారు తిరిగి ఫామ్ లోకి మెయిన్ ఫ్రేమ్ లోకి రావాలంటే.. ఉన్న ఫీల్డ్ లోనే కష్టపడాలి. కానీ వాళ్లు అలా కాదు. సినిమాలు వదిలి.. పాలిటిక్స్ లో సత్తా చూపిస్తామంటూ.. రంగంలోకి దిగుతున్నారు. గోడ మీద పిల్లుల్లాగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నారు. వారు ఇఫ్పుడు రాజకీయాల్లో హట్ టాఫిక్ గా మారిపోయారు. ఒకరు పోసాని క్రిష్ణ మురళీ, మరోకరు జీవితా, రాజశేఖర్ లు.. ఇప్పుడు వీరు ఒక్కసారిగా పార్టీలు మార్చేశారు. వారి వాయిస్ లు మార్చేశారు read more

వీళ్లకు రాజకీయాలు అవసరమా

ఒకరు మాట్లాడితే బూతులు వస్తాయి.. మరొకరు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. కానీ వీరు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే వీరిని సినిమాల్లో ఛీకొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు ఇప్పుడు ఫామ్ కోల్పోయారు. మరీ వారు తిరిగి ఫామ్ లోకి మెయిన్ ఫ్రేమ్ లోకి రావాలంటే.. ఉన్న ఫీల్డ్ లోనే కష్టపడాలి. కానీ వాళ్లు అలా కాదు. సినిమాలు వదిలి.. పాలిటిక్స్ లో సత్తా చూపిస్తామంటూ.. రంగంలోకి దిగుతున్నారు. గోడ మీద పిల్లుల్లాగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నారు. వారు ఇఫ్పుడు రాజకీయాల్లో హట్ టాఫిక్ గా మారిపోయారు. ఒకరు పోసాని క్రిష్ణ మురళీ, మరోకరు జీవితా, రాజశేఖర్ లు.. ఇప్పుడు వీరు ఒక్కసారిగా పార్టీలు మార్చేశారు. వారి వాయిస్ లు మార్చేశారు read more

Friday, March 4, 2011

డ్రగ్స్ కి బానిసైన ఇలియానా

హాలీవుడ్ హీరోయిన్లయితే బాగా చూపిస్తారట


బాలీవుడ్ హీరోలంతా ఈమధ్య హాలీవుడ్ భామల పేర్లు కలవరిస్తున్నారు. వాళ్లయితే రెమ్యునరేషన్ కి తగ్గట్టు, కావాలంటే ఇంకా ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేస్తారని టాక్. ఆమధ్య కైట్స్ సినిమాలో బార్బరా మోరీని తీసుకున్న హృతిక్ రోషన్ బాగానే ఎంజాయ్ చేశాడు. ఈమధ్య సల్మాన్ ఖాన్ ఏకంగా బ్రిటన్ మోడల్ ని లైన్లో పెట్టాడు. ఇప్పుడు అక్షయ్ కుమార్ ఇలా ఓ హాలీవుడ్ నటిని బాలీవుడ్ లోకి తీసుకురావాలని చూస్తున్నాడట. ఈమె ముందు మన సెక్స్ బాంబ్ లు, ఐటం పాపలు బలాదూర్ అట. అంతగా ఆ హాలీవుడ్ సుందరి ఏంచూపిస్తుందో అని అభిమానులంతా ఇప్పటినుంచే తెగ ఎదురు చూస్తున్నారు.కరీనా అందాలపై చెయ్యి వేయబోయిన ఆగంతకుడు

సౌతాఫ్రికా సుందరితో భారీ ఎక్స్ పోజింగ్


బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ పెద్దగా లేదంటున్నారు డైరెక్టర్లు. ఇంతకంటే హాట్ గా ఎక్స్ పోజ్ చేసే హీరోయిన్లు కావాలట. అందుకే ప్లేగాళ్ మేగజీన్ మోడల్ ని రంగంలోకి దించుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ చద్దా. ఆజాన్ అనే సినిమాతో సౌతాఫ్రికా మోడల్ కేండిస్ బౌచర్ ని హిందీ ఇండస్ట్రీలోకి తెస్తున్నాడు. మేగజీన్లకు టాప్ లెస్ గా ఫోజులిచ్చే ఈ సుందరి ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతోంది. ఆజాన్ సినిమాలో బౌచర్ టాప్ లెస్ ఫోజులు కూడా ఉన్నాయట. హీరోయిన్ల అందాలు చూపించి బాలీవుడ్ దర్శకులు కాసులు కురిపించుకోవాలనుకుంటున్నారు.పబ్లిక్ గా హీరోకి లిప్ కిస్ ఇచ్చిన అనుష్క

Allu Arjun Sangeeth Function pics

Monday, February 28, 2011

రజనీకాంత్ కి సవాల్ విసురుతున్న రేఖ



రజనీకాంత్ రానా సినిమాలో రేఖని ఓ హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే రేఖ రజనీతో రొమాన్స్ చేయదు. సవాల్ విసురుతుంది. ఇందులో ఆల్రడీ దీపికా పదుకుణేని హీరోయిన్ గా తీసుకున్న దర్శకుడు. రేఖని లేడీ విలన్ గా సెలక్ట్ చేసుకున్నాడట. నీలాంబరి సినిమాలో రమ్యకృష్ణ టైప్ క్యారెక్టర్ ఇక్కడ రేఖ చేస్తోంది. రజనీ, రేఖ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయంటున్నాడు దర్శకుడు.అల్లరి నరేశ్ కి టచ్ లోకి వచ్చిన మాజీ ప్రేయసి

Wednesday, February 23, 2011

తెలంగాణకు పరిష్కార మార్గం కనుగొన్న కేంద్రం.?


తెలంగాణకు కేంద్రం ఓ పరిష్కార మార్గాన్ని కనుక్కుందా..? కేంద్రం మదిలో ఏముంది..ఇప్పుడు ఇదే అందరి ప్రశ్న. అయితే కేంద్రం తెలంగాణకు పూర్తి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఒక్క హైదరాబాద్ విషయంలో ఉన్న పీటముడిని విప్పేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. సీమాంధ్ర ఎంపీలతో కూడా గతంలో జరిపిన చర్చల్లో తెలంగాణ ఇస్తే మీ అభ్యంతరాలు ఏమిటనే దానిపై ఆరా తీసింది. సీమాంధ్ర వారు ప్రధానంగా హైదరాబాద్ విషయంలోనే పట్టుబడుతున్న విషయాన్ని అర్థం చేసుకుంది. ఇక అటు.. తెలంగాణ వాళ్లు హైదరాబాద్ లేని తెలంగాణను ఒప్పుకోరనేది కూడా కేంద్రానికి తెలిసింది. తెలంగాణ ఇచ్చేద్దామని నిర్ణయానికి వచ్చిన కేంద్రం ఇప్పుడు తెలంగాణపై శ్రీ క్రిష్ణ కమిటీ ఇచ్చిన ఇంకా చదవండి

Saturday, February 19, 2011

మధుశాలిని పంట పండింది


అక్కడా ..ఇక్కడా చిన్న చిన్న క్యారెక్ట్రర్లు వేస్తూ బండి నెట్టుకొస్తున్న మధుశాలిని కి అనుకోని అదృష్టం చిక్కింది.బాల డైరెక్షన్ లో అవన్-ఇవన్ అనే సినిమాలో ఆర్య పక్కన నటించే్ ఛాన్స్ కొట్టేసింది.బాల సినిమా అంటే మాటలు కాదు కదా..తెలుగు ,తమిళ భాషల్లో మంచి పేరొస్తుంది..ఆపైన అవాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.ఈ సినిమాతోనైనా తన కష్టాలు తీరతాయేమోనని ఆశగా ఎదురుచూస్తోంది ఈ హైదరబాది అమ్మడు.కెమెరామెన్లపై చిందులు తొక్కిన కత్రిన

Friday, February 18, 2011

జగన్ బాజా మోగిస్తున్న ఛానల్స్



ఎన్టీవీ కొత్త సర్వేలతో జగన్ కు బాగానే భాజా కొడుతోంది.  జగన్ ప్రభంజనం అంటూ… బాకా ఊదుతోంది. ఇందులో నిజమెంత..? అని అడగొద్దు..ఎందుకంటే.. వారు చెప్పేదే నిజమని భావించాలి.. చెవిలో పువ్వులు పెట్టుకుని వారు చెప్పే అబద్ధాలను నిజమనుకుని భ్రమ పడాలి. ఎన్టీవీ చేసిన సర్వేలో వాస్తవాలు…వారు చెప్పే పొంతన లేని సర్వేల వివరాలు ఇలానే ఉన్నాయి. రాష్ట్రంలో పీఆర్పీ కాంగ్రెస్ లో వీలినం కావడం వల్ల.. జగన్ కు మేలు జరుగుతోందంట.. ఇది నిజమని పదే పదే చెబుతోంది. ఎన్టీవీ.. పీఆర్పీ వీలినం వల్ల జగన్ కు ఒకటి నుంచి రెండు శాతం లాభం కలుగుతోందని దీని వల్ల సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని ఎన్టీవీ చెప్పుకొచ్చింది. ఇక్కడే మరో విషయం కూడా చెప్పింది పీఆర్పీ వీలినం వల్ల తెలుగుదేశానికి కూడా ఒకటి నుంచి రెండు శాతం లాభం ఉంటుందని..అయితే సీట్లు మాత్రం తగ్గే అవకాశముందని చెప్పింది. మరీ ఇక్కడే పెద్ద లాజిక్కు ఉంది.ఇంకాచదవండి

ఫ్రీగా సినిమాలు చేస్తున్న హీరో


హీరో అంటే సినిమాకి కోట్లకు కోట్లు గడిస్తాడు. మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ ధూమ్3 సినిమాకు 100కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలుగులో మాత్రం ఫ్రీగా సినిమాలు చేసే హీరో ఉన్నాడట. అతగాడే కృష్ణుడు. లక్కు కలిసొచ్చి వినాయకుడుతో హీరోగా మారిన కృష్ణుడు, ఆ తర్వాత అలాగే కంటిన్యూ అవ్వాలని తెగ ట్రైచేశాడు. కానీ మళ్లీ హిట్ రాలేదు. అయినా సరే అవకాశాలస్తున్నాయి. ఏంటా అని ఆరా తీస్తే మన హీరోగారు సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోరట. కావాలంటే పెట్టుబడి కూడా పెడతానని నిర్మాతల్ని ఎంకరేజ్ చేస్తాడట. అందుకే కృష్ణుడికి ఇంకా అవకాశాలొస్తున్నాయని ఫిలింనగర్ సమాచారం. రీసెంట్ గా నాకూ ఓ లవరుంది అనే సినిమాలో ఓ అందాల భామతో రొమాన్స్ చేస్తన్నాడు నో రెమ్యునరేషన్ హీరో  క\ష్ణుడు.ముసలి క్యారెక్టర్ కోసం కష్టపడ్డ హీరోయిన్

Thursday, February 17, 2011

రూమర్స్ కి తెరపడింది


ఎట్టకేలకి మహేశ్ భూపతి, లారా దత్తా ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా వీరిమధ్య ప్రేమాయణం సాగుతుందని పత్రికల్లో రావడం, అది చూసి వీళ్లిద్దరూ అలాంటిదేమీ లేదని స్టేట్ మెంట్లివ్వడం అలవాటైపోయింది. అయితే ఈమధ్య వీరి ప్రేమ ముదిరి పాకానపడింది. ముంబైలో కొంతమంది నన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. త్వరలో అందరికీ తెలిసేలా గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహిస్తారట. ఇన్నాళ్లూ ప్రెస్ ని పిలిచి ప్రేమాలేదూ గీమాలేదూ అని చెప్పిన ఈ జంట. ఇప్పుడు అదే మీడియాతో పెళ్లిచేసుకున్నాం దీవించండి అని చెప్పబోతోంది.మలయాళ హీరోయిన్ వలలో నితిన్

రెండు గంటలకు లక్షన్నర తీసుకుంటున్న హీరోయిన్



హీరోయిన్లు ఫంక్షన్లకు,షాప్ ఓపెనింగ్ లకు వచ్చి లక్షలకు లక్షలు తీసుకెళ్తుంటారు.పనిలో పనిగా నచ్చిన నగా నట్రా చీరలు కూడా సర్దేస్తుంటారు.ఈ మధ్యే ధీక్షాసేథ్ మందిర్ అనే షోరూం ప్రారంభించింది.దీనికోసం లక్షన్నర తీసుకుందని సమాచారం.లక్షన్నర తీసుకున్నా ధీక్ష అక్కడ ఉన్నటైమ్ రెండు గంటలే.ఈ రెండు గంటల్లోనే షాపంతా కలియతిరిగి ఫోటోలకు సెక్సీ ఫోజులిచ్చి ..తీసుకున్న లక్షన్నరకి గిట్టుబాటయ్యేలా బిహేవ్ చేసింది.తాగి పడిపోయిన హీరోయిన్ ని ముద్దాడిన హీరో

Saturday, February 12, 2011

ముద్దడిగితే బూతులు తిట్టిన హీరోయిన్


కంగనా రనౌత్ హిందీలో తను వెడ్స్ మను అనే సినిమా చేసింది.ఇందులో ఓ పాటలో మికా సింగ్ అనే పాప్ సింగర్ తో డాన్స్ చేసింది.పాట చివర్లో మికాని ముద్దు పెట్టుకుంటే బాగుంటుందని ప్రపోజ్ చేశాడు చైరెక్టర్.అయితే కంగన వెంటనే డైరెక్టర్ పై ఫైర్ అయ్యిందట..నేనేంటి వాణ్ణి ముద్దుపెట్టుకోవడమేంటని ఆల్మోస్ట్ కొట్టినంత పని చేసిందట..ఇంతకీ కంగన అతడ్ని ఎందుకు రిజక్ట్ చేసిందో తెలుసా..అప్పుడెప్పుడో రాఖీ సావంత్ని ముద్దుపెట్టుకుని చెప్పదెబ్బ తిన్నది మన హీరోనే..రాఖీ ని ముద్దు పెట్టుకున్నాడంటే అతడి చీప్ టేస్ట్ ఏంటో తెలుస్తోంది..అందుకే మికా తో కిస్ సీన్ చేసేది లేదని తేల్చేసింది కంగన.పెయింటింగ్ గీస్తాను..బట్టలూడదీయమన్నాడు.

Thursday, February 10, 2011

విలన్ చెల్లి టాలెంట్ చూపించేస్తోంది.


సోనూ సూద్ చెల్లెలు రితికా సూద్ గ్రాడ్యుయేట్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతోంది. తొలిసినిమాలోనే బికినీషో స్టార్ట్ చేసింది రితిక. తెలుగు హీరోయిన్లలో చాలామంది దగ్గరలేని మంచి టోన్డ్ బాడీ రితిక దగ్గర ఉంది. అందుకే బాగా చూపిస్తానంటోంది. టూపీస్ బికినీలో సూపర్ గా ఉన్న ఈ పిల్లను చూశాక తెలుగు ప్రేక్షకులు పీపాల్లా తయారైన మన హీరోయిన్లను చూడగలరా. సైజ్ జీరో ఫిజిక్ తో రితిక టాలీవుడ్ లో పెద్ద పొజిషన్ కే వెళ్లబోతోంది. అన్న రికమండేషన్ బాగా పనిచేస్తే, మంచి మంచి అవకాశాలే ఈమెకు వస్తాయి.అది చూశాక దీక్షాని వదలిపెట్టలేకున్న హీరోలు

స్లమ్ డాగ్ పిల్లకి పండు తినడం కూడా చేతకాదా


స్లమ్ డాగ్ మిలియనీర్ తో ఫేమస్ అయిన ఫ్రిదా పింటోకి సినిమాలే కాదు, మ్యాగజీన్ లకు ఫోజులివ్వమని కూడా బాగానే ఆఫర్లు వస్తున్నాయి. జిక్యు అనే మేగజీన్ కోసం ఈమధ్యే ఫ్రిదా ఫొటోషూట్ చేసింది. దానిమ్మ కాయని ఒలవకుండా ఇలా వెరైటీగా కట్ చేస్తూ... ఫొటోషూట్ చేసింది ఫ్రిదా. వెరైటీగా ఉంది కదూ.  మసాజ్ లో మునిగితేలుతున్న శ్రియ

Wednesday, February 9, 2011

బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ఇలియానా


కోటితారగా టాలీవుడ్ లో కాస్ట్ లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఇలియానా ఇప్పుడు పూర్తిగా సంపాదనపై దృష్టి పెట్టింది. గోవాలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. తల్లి సపోర్ట్ తో కొత్త బిజినెస్ లో సక్సెస్ కావాలనుకుంటోంది ఇలియానా. ఇలియానా పేరు చెబితే చాలు ప్రేక్షకులు వెర్రెక్కి పోతారు. అలాంటిది ఇలియానా హోటల్ అంటే ఇంకెందుకు ఆగుతారు. మొత్తానికి మంగతాయారు టిఫిన్ సెంటర్ లా ఇలియానా టిఫిన్ సెంటర్ అన్నమాట. విలన్ చెల్లి అన్నీ చూపించేస్తోంది

Tuesday, February 8, 2011

గొపీచంద్ కి పెళ్లంటే వాళ్లకి కుళ్లెందుకు?


గోపీచంద్ కి పెళ్లైపోతుందని వార్తలు వస్తున్నాయి.ఓ బిజినెస్ ఫ్యామిలీకి గొపీచంద్ అల్లుడైపోతున్నాడని అంటున్నారు.అయితే ఈ విషయం ఇద్దరికి మాత్రం చిరాకు తెప్పిస్తోందట.వారెవరో కాదు అనుష్క ,దీక్ష..గొపీచంద్ ని వీరిద్దరూ డీప్ గా ప్రేమించేశారు.ఛాన్స్ దొరికితే మూడుముళ్లు  ళ్లు వేయించుకోవాలనుకున్నారు.కానీ ప్లాన్ వర్కవుట్ కాలేదు.గోపీచంద్ ని పెళ్లిచేసుకోవడానికి ఇంకో అమ్మాయి రెడీ గా ఉంది.అందుకే వీళ్లిద్దరూ కుళ్లుకుంటున్నారు.కుర్రహీరోని కోల్పోయామని బాధ పడుతున్నారు.జెన్నీ కష్టాలు తీరాయి.

మల్లికకి నరకం చూపిస్తున్న సంజయ్ దత్


అసలే హిస్...స్ అంటూ బుస కొట్టాలనుకున్న మల్లికా షెరావత్ సినిమా పోయే సరికి మన్ను తిన్న పాములా చచ్చుబడిపోయింది.పుండు మీద కారంలా ఇప్పుడు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి..తగ్గేలా చేస్తున్నారు ఇలా చెస్తోంది ఎవరో కాదు సంజయ్ దత్.ఈ మధ్య ఓ సినిమాలో సంజయ్ సరసన మల్లికని తీసుకోవాలనుకున్నారు.నిర్మాతలు అయితే మల్లిక హీరోయిన్ అయితే తాను సినిమా చేయనని తెగేసి చెప్పాడట సంజయ్.ఈ దెబ్బతో మల్లిక ఆశలు ఆవిరయ్యాయి.అంతేగాక మిగతా నిర్మాతలకి మల్లిక కి ఆపర్లు ఇవ్వద్దని చెబుతున్నాడట.పాపం సంజూబాబా కి మల్లిక ఏంచేసిందో ఏమో..ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నాడు.
 ఆయనడిగితే అన్నీ చూపిస్తుందట

Saturday, February 5, 2011

మనోజ్ ని చీ కొట్టిన సమంత


మంచు మనోజ్ తో ఊకొడతారా ఉలిక్కిపడతారా  అనే కొత్త సినిమా స్టార్ట్ చేస్తోంది మంచు లక్ష్మి.ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత కోసం సంప్రదించింది మంచు లక్ష్మి.అయితే ఆల్రెడీ మహేష్ తో సినిమా చేస్తోన్న సమంతకి మనోజ్ తో చెయ్యడం ఇష్టం లేదు దీంతో కాల్షీట్స్ ఖాళీ లేవని సర్ది చెప్పుకుంది.ఇక చేసేది లేక దీక్షాసేథ్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంది లక్ష్మి. టవల్ చుట్టుకుని రెచ్చగొడుతున్న సమంత

'గబ్బర్ సింగ్' కోసం పూరీ వెతుకులాట..?


గబ్బర్ సింగ్’ కోసం తెగ వెతుకులాట ప్రారంభించాడట పూరీ. ఇదేదో పవన్ కళ్యాణ్ సినిమా పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నాడనుకునేరు. అదేంకాదు ఆ మధ్య గురుడు వర్మ అలనాటి సూపర్ హిట్ ‘షోలే’ని చిత్రవథ చేసి, జనం మీదకి వదిలేసి బాక్సీఫీస్ ముందు బొక్కబోర్లా పడితే తాను మాత్రం ఇదే చిత్రాన్ని తెలుగుదనంతో మల్టీస్టారర్ గా తీస్తానంటూ సిద్దమైపోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోలుగా ప్రభాస్, గోపిచంద్ లని ఎంపిక చేసినట్టు తెలుస్తున్నా, ‘షోలే’లో గబ్బర్ సింగ్ పాత్రకి ప్రత్యేక ప్రాధాన్యతని అంజద్ ఖాన్ తన వాగ్పటిమతో, నటనా చతురతో చేకూరిస్తే..దాన్ని అమితాబ్ అనుకరించినా పండించలేక పోయాడు. ఇప్పుడు ఈ తెలుగు ‘గబ్బర్ సింగ్’కి పూర్తి స్థాయి కామెడీని జోడించేలా చూస్తూనే, రవితేజని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట పూరీ. అసలే అమితాబ్ చేసిన పాత్ర కావటంతో ఈ వీరాభిమాని ఒప్పేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ జనాలు.http://telugushakthi.com/

Friday, February 4, 2011

నన్ను మర్చిపోయారా..


హాట్ భామ శ్రీయ ఇంకా లైమ్ లైట్లో ఉండేందుకు తెగ ట్రై చేస్తోంది.సినిమాల్లేకపోయినా ఢిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలు దిగి నెట్ లో పెడుతోంది.ఈ ఈ హాట్ ఫోజులు చూసైనా ఎవరైనా  అవకాశాలు  ఇస్తారేమోనని  ఆశగా ఎదురుచూస్తోంది.నిన్నే బెంగళూరు ఫ్యాషన్ వీక్ లో తన అందచందాలతో హల్ చల్  చేసింది.అయినా ఎవరూ శ్రీయకి ఛాన్సిచ్చే ధైర్యం చేయటం లేదు.... పాపం శ్రీయ కొవ్వు కరిగించుకుంటోంది.

సీక్రెట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న హీరోయిన్


పిచ్చిముదిరి వెర్రితలలు వేసిందంటే ఇదే మరి. ప్రేక్షకులను ఆకర్షించాలంటే లోపలి అందాలను బట్టబయలు చేయాలా...? చేయాలనే అంటున్నారు బాలీవుడ్ సెక్సీతారలు. తాజాగా కంగనా రనౌత్ ఇలాంటి సన్నివేశంలోనే నటించింది.  "టాను వెడ్స్ మను" అనే హిందీ చిత్రంకోసం కంగనా తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఎద పైభాగంలో టాటూ వేసుకున్నదట. అలా వేసుకుంటే ఫర్లేదు... తన ప్రేమ నిజమో కాదో చూడంటూ గౌను పైభాగాన్ని తొలగించి ఎదపై ఉన్న టాటూను పదేపదే చూపిస్తుందట. తొలుత ఈ సన్నివేశంలో నటించాలని దర్శకుడు చెప్పినప్పుడు కంగనా తటపటాయించిందట. టాప్‌ను తీసి ఎద భాగాన్ని అలా చూపించడం బాగోదేమోనని అతనితో అన్నదట. కానీ సన్నివేశంలో అలా నటించక తప్పదని చెప్పడంతో చేసేది లేక సరే అని అందట. ఇక సెట్స్‌పైకి వెళ్లగానే రెట్టించిన ఉత్సాహంతో ఎదపై టాటూను చూపించీ.. చూపించీ హీరో దిమ్మతిరిగిపోయేటట్లు చేసిందట. అన్నట్లు సీన్ సరిగ్గా రాలేదని టేక్‌లమీద టేక్‌లు తీశారట. అలా అన్ని టేక్‌లలో నటించిన తర్వాత కూడా సరిగ్గా రాకపోతే మళ్లీ చేస్తానని టాటూ ఉన్న ఎద పైభాగాన్ని తీస్తూ ముందుకు వచ్చిందట కంగనా.‘జై బోలో తెలంగాణ’ మూవీ రివ్యూ..!

'తీన్ మార్' ఆడుతున్నపవన్ కల్యాణ్


పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ లవ్ ఆజ్ కల్ రీమేక్ కి 'తీన్ మార్' అనే  టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. మొదట ఖుషీగా ,ఆ తర్వాత లవ్లీ  అనే ఈ సినిమాకి సంబందించిన టైటిల్ గురించి మీడియాలో బాగా ప్రచారం జరిగింది.కానీ ఇప్పడు ఆ రెండు కాకుండా తీన్ మార్ అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. 'సెలబ్రేషన్ ఆఫ్ లవ్' అన్నది దీనికి ట్యాగ్ లైన్. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో హాస్యనటుడు గణేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. . త్రిష, కృతి కర్బండ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతోంది. ఫిబ్రవరి నెలాఖరుతో దీని షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మార్చ్ మొదటి వారంలో ఆడియో ఫంక్షన్ ను హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తారు. ఆ నెలాఖరుకి సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓపక్క షూటింగ్ జరుగుతుండగా, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. ఆమధ్య రిలీజ్ అయిన 'పులి' ఫ్లాపుతో డిజప్పాయింట్ అయిన అభిమానులకి వీలైనంత త్వరలో ఓ మంచి హిట్ చిత్రాన్ని ఇవ్వాలన్న కసితో పవన్ కల్యాణ్ వర్క్ చేస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.పవన్ కల్యాణ్ తీన్ మార్ వాల్ పేపర్స్

బట్టలేసుకోని హీరోయిన్ని కోర్టుకీడ్చారు


బాలీవుడ్ హీరోయిన్లు మరీ బరితెగించేస్తున్నారు.టాప్ లెస్ గా పోజులివ్వడంలో ఒకరిని మించి మరొకరు ఆవేశపడుతున్నారు.బిపాసాబసు డ డబూరత్నానీ క్యాలెండర్ కోసం టాప్ లెస్ గా ఫోజులివ్వడం పెద్ద చర్చనీయాంశమైంది.ఈ విషయంపైనే జాన్ అబ్రహం బిప్స్ కి దూరంగా ఉంటున్నాడు.ఇప్పడు బిపాసాకి మరో సమస్య వచ్చిపడింది.నిసార్ మహ్మాద్ అనే అడ్వకేట్ బిపాసా పై అబ్సెనిటీ పేరుమీద కేసుపెట్టాడు.త్వరలో దినికి వివరణ ఇచ్చుకోవడానికి బిపాసాకి పిలుపు రానుంది.మిస్ ఇండియాతో పవన్ కల్యాణ్ రొమాన్స్

Wednesday, February 2, 2011

కోలీవుడ్ పై కన్నేసిన మిత్రవింద


ప్రస్తుతం తెలుగులో టాప్ పొజిషన్ లో వుండి, పెద్ద హీరోలతో ఐదారు సినిమాలు చేస్తున్న కాజల్ ఇప్పుడు కోలీవుడ్ మీద కూడా కన్నేసినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కేవలం తెలుగు చిత్రాలకే పరిమితమైన ఈ సుందరాంగి, ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అవుతోందని అనిపించగానే అటు వైపు ఓ లుక్కేస్తోంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా తను యాక్సప్ట్ చేసిన ఓ తమిళ చిత్రాన్నే చెప్పుకోవచ్చు. కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూపర్ స్టార్ సూర్య నటించనున్న ఓ చిత్రానికి కాజల్ సైన్ చేసింది. వాస్తవానికి తమిళ్ లో కూడా తనకి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, గతేడాది అక్కడ తను ఒకే ఒక్క సినిమా చేసింది. సూర్యా తమ్ముడు కార్తీ హీరోగా నటించిన 'నాన్ మహాన్ అల్లా' లో తను నటించింది. అది మంచి హిట్ కూడా అయింది. అయితే, ఆ తర్వాత మళ్లీ అక్కడ చేయలేదు. ఇప్పుడు మళ్లీ అతని సోదరుడి చిత్రంతోనే కోలీవుడ్ లో ఎంటర్ అవుతోంది. ముందు జాగ్రత్తగా కోలీవుడ్ లో కూడా తన స్థానాన్ని పదిలపరచుకోవడానికే  కాజల్ తమిళ్ చిత్రాలు కూడా యాక్సప్ట్ చేస్తోందని పరిశీలకులు అంటున్నారుఏడుగురు భర్తల్ని చంపే భార్య

మాట తప్పిన మగువలు!


సిద్ధార్థ్‌ సరసన దిల్‌రాజు నిర్మించే చిత్రంలో నటిస్తుందనుకున్న బాలీవుడ్‌ మెరుపుతీగ అమృతారావు తాజాగా ప్లేటు ఫిరాయించి ‘నో’ చెప్పేసిందిట.సంవత్సరం పొడవునా కొత్తదర్శకుడు వేణుశ్రీరామ్‌ కథకోసం ఎంతో శ్రమించి పక్కాగా అన్నీ సిద్ధం చేసుకుని హీరో సిద్ధార్థ అనుకున్నాక..అతడి సరసన నాయికగా అమృతను ఒప్పించారు. అప్పటికి ఓకె అనేసింది ఆ భామ.అయితే ఇటీవలి కాలంలో ఏర్పడిన టాలీవుడ్‌ సంకటం దరిమిలా..నిర్మాతల అధిక వ్యయ ప్రక్షాళన నేపథ్యంలో హీరోయిన్‌ కూడా కాస్ట్‌కంట్రోల్‌ పరిధిలోకి రావాల్సొచ్చింది. దాంతో నిర్మాత ‘స్టార్‌హొటలు, హంసతూలికా తల్పం..కట్‌’ అన్నారట! అంతే, అయితే.. ఈ సినిమాలో చెయ్యడం కుదరదు అనేసిందిట! అలాగే సాజిద్‌ నడియావాలా ప్రతిష్టాత్మక చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 2’కి తొలుత ఓకె చెప్పిన దీపికా పదుకునె సైతం అదేబాటలో నడిచి..మరో కుర్ర తేనెటీగ అనిపించుకుంది! క్లోజ్‌ సోర్స్‌ వివరాల ప్రకారం..ఈ భామామణి ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం..ఏకంగా సౌత్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన అవకాశం అందుబాటులో ఉండడమేనని తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయమై సంబంధిత వర్గాలు దీపిక పదుకునెను కలిశాయి కూడా.అక్షయ్‌కుమార్‌నే కాదనుకుని దీపిక రజనీకాంత్‌ వెంట పడడానికి కారణం ‘రోబో’ సంచలనం కావడం కూడా ఓ కారణం! దీపిక తిరస్కారం తర్వాత సాజిద్‌ ఆ పాత్ర కోసం అసిన్‌ను తీసుకున్నారు.లేటు వయసులో ఘాటు ఘాటుగా

మల్లీ కలుస్తున్న పాత ప్రేమికులు


షాహిద్ తో విడిపోయాక ఇప్పుడు సైఫ్ తో ప్రేమాయణం సాగిస్తున్న కరీనా కపూర్, మళ్లీ పాత ప్రియుడికి దగ్గరవుతుందని టాక్. ఈమధ్య ఓ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్లిన కరీనా, షాహిద్ తో 12 నిముషాలు ఏకాంతంగా మాట్లాడిందట. ఈమధ్య కరీనా మూడ్ బాగుందని అందుకే పాత స్నేహితుల్ని మళ్లీ కలుస్తుంది బాలీవుడ్ జనాలు అంటున్నారు. ఒక వేళ సైఫ్ ని మోసం చేస్తుందేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.భూమిక పెళ్లి పెటాకులు

Friday, January 28, 2011

ప్రియాంక బెడ్ రూంలో షాహిద్ కి ఏం పని?


ఇటీవల ప్రియాంక ఇంటిపై ఐటీ దాడులకని వెళ్లిన అధికారులకి ఓ వాస్తవం బయటపడింది. ప్రియాంక ఇంట్లో షాహిద్ మకాం పెట్టాడట. అనుకోకుండా ఆ ఇంటికి వెళ్లిన అధికారులకి షాహిద్ కంటపడ్డాడు. అయితే వెంటనే అక్కడ్నుంచి తుర్రుమన్నాడనుకోండి. దీంతో ప్రియాంక, షాహిద్ వ్యవహారం పూర్తిగా బట్టబయలైంది. సీక్రెట్ గా లవ్ విషయాల్ని చక్కబెట్టుకుంటున్న ఈజంట ఇలా పబ్లిగ్గా బజారుపాలైంది.రవితేజ తో కబడ్డీ ఆడుకుంటున్న హీరోయిన్ 

సెక్స్ బాంబ్ హాట్ హాట్ విలనిజం


'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...' అంటూ కుర్రకారుకి మత్తెక్కించిన ముమైత్ ఖాన్ ఆ తర్వాత టాలీవుడ్ లో ఐటెం సాంగులకి  కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది. ఏ సినిమాలో చూసినా తన పాటొకటి వుండితీరాలన్నంతగా పాపులర్ అయ్యింది. అలా ఐటెం సాంగుని తన అంద చందాల ప్రదర్శనతో కొత్త పుంతలు తొక్కించిన  ఈ భామ, ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న 'నేను-నా రాక్షసి' చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంచితే, ఈ అమ్మడికి ఫుల్ లెంత్ విలన్ గా నటించాలని ఎప్పటి నుంచో మహా కోరికగా వుందట. ఇప్పుడీ అవకాశం కూడా ఓ సినిమాలో వచ్చింది. "నా కళ్ళు, నా ఎక్స్ ప్రేషన్స్... విలన్ పాత్రకి బాగా సూట్ అవుతాయని చాలా మంది అంటుంటారు. దాంతో అలాంటి పాత్ర చేయాలని నాకూ అనిపించింది. ఇప్పుడు ఓ కన్నడ సినిమాలో ఆ టైపు క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. చూపిస్తా, నా తడాఖా" అంటోంది ముమైత్. సో.. ఇక ముమైత్ లో 'శృంగారాన్ని ఒలకబోసే లేడీ విలనిజాన్ని' కూడా చూడబోతున్నామన్న మాట.ప్రియాంక చోప్రా ఇంటిపై రైడింగ్ లోదొరికిపోయిన హీరో..?

Thursday, January 27, 2011

పవన్ కల్యాణ్ ని కాదన్న కుర్రహీరోయిన్


గబ్బర్ సింగ్ పేరుతో పవన్ కల్యాణ్ దబాంగ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలి అనే విషయంపైనే తర్జన భర్జనలు పడుతున్నారు. అనుష్క పేరు పరిశీలనకు వచ్చినా ముదురుగా కనపడుతుందని పక్కనపెట్టారు. రీసెంట్ గా కాజల్ ని తీసుకోవాలనుకున్నారు. అయితే దర్శకుడు హరీశ్ శంకర్ కి మాత్రం హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హాతోటే ఈ సినిమా చేయాలని కోరిక. అందుకో సోనాక్షిని కలిసి రీమేక్ విషయం చర్చించారట. అయితే ఈ బాలీవుడ్ సుందరి మాత్రం ఆఫర్ తిరస్కరించిందని టాక్. హిందీలో అంత బ్రైట్ ఫ్యూచర్ వదులుకుని, తెలుగులో సినిమా చేయాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పిందట. పవర్ స్టార్ కే నో అని చెప్పేసింది.  శ్రీకాంత్ పవన్ కి కూడా తమ్ముడేనా?

జగన్ కు ఉచ్చు బిగుస్తుందా..?



జగన్ కు  సర్కారు ఉచ్చు బిగుస్తుందా..? ఆ ఉచ్చులో జగన్ కచ్చితంగా ఇరుక్కుపోతాడా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..క్రమంగా కిరణ్ కుమార్ రెడ్డి జగన్ పై చేయి సాధిస్తున్నాడనిపిస్తుంది. జగన్ వర్గానికి వెళ్లే ఎమ్మేల్యేలను కట్టడి చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి తాయిలాలు, వరాలు ఇస్తూ.. బుజ్జగింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. జగన్ వర్గంగా చెప్పుకునే ఎమ్మేల్యేలు కూడా ఇప్పుడు కిరణ్ వైపు మెల్లగా మొగ్గు చూపుతున్నారు.సీఎం వల్ల ఏం పనులు అవుతాయనేది తెలుసుకున్న వారు సీఎం ముందు పెద్ద డిమాండ్ల చిట్టానే పెడుతున్నారు.జగన్ వైపు వెళ్లకుండా ఉండాలంటే మా డిమాండ్లు కచ్చితంగా అమలుచేయాలనే షరతులు పెట్టి చిన్నగా కిరణ్ వైపు అడుగులు వేస్తున్నారు.మొత్తానికి కిరణ్ ఈ విషయంలో కొంతలో కొంత సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది.చివరికి జగన్ వర్గం ఎంపీ ఇంకా చదవండి

కత్రినాకైఫ్ తో డ్రీమ్ సెక్స్


ఇటీవల ఓ కండోమ్ కంపెనీ ప్రమోషన్లో భాగంగా చిన్న సర్వే చేసింది. ఎవరితో సెక్స్ లో పాల్గొనడం ఇష్టమో చెప్పండంటూ కుర్రాళ్లని, అమ్మాయిల్ని అడిగింది. ఎక్కువమంది అమ్మాయిలుఇంకా చదవండి

రానా మరీ అంత పనికిరాకుండా పోయాడా


రానా, ఇలియానా జంటగా నేనునారాక్షసి సినిమా రెడీ అయ్యింది. తీరా ఈ సినిమా బిజినెస్ చేసుకునేసరికి, బయ్యర్లెవరూ ఇంట్రస్ట్ చూపించడంలేదట. కారణం ఒక్కటే ఇందులో రానా హీరోకావడం. లీడర్ తో ఎంట్రీ ఇచ్చిన రానాకి హీరోగా అత్తెసరు మార్కులే పడ్డాయి. ఫ్లాపుల్లో ఉన్న పూరిజగన్నాథ్ తో సినిమా చేశాడు. కాబట్టి ఏనమ్మకంతో సినిమా కొనాలని బయ్యర్లు అడుగుతున్నారు. ఈ సినిమాకి ఉన్న ఒకే అట్రాక్షన్ ఇలియానా. ఇలియానా బొమ్మలు చూపించే ఈ సినిమాని అమ్ముకోవాలని ట్రైచేస్తున్నారు నిర్మాతలు. వీరి కష్టం ఎప్పుడు ఫలిస్తుందో, సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి.పవన్ కల్యాణ్ ని కాదన్న కుర్రహీరోయిన్ 

హీరోయిన్ ని వేధించిన నిర్మాత



ఫ్యాక్షన్ ముఠాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీకున్న లింకులు ఒక్కొక్కటీ బయటికొస్తున్నాయి. సూరి, భాను, బాధితులంతా పుట్టలోంచి బయటికొచ్చిన చీమల్లా ఒక్కొక్కరే పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు. సి.కల్యాణ్, భాను కలిసి హీరోయిన్ కల్యాణిని వేధించారనేది తాజా సమాచారం. ఇటీవలే కల్యాణి నిర్మాతగా ఓ సినిమా చేసింది. ఈటైమ్ లో పెట్టుబడికోసం భాను, కల్యాణ్ తో ఏవో డీలింగ్స్ కుదిరాయి. ఇక్కడే కల్యాణిని మోసం చేసి తర్వాత మానసికంగా ఇబ్బందిపెట్టారట. కల్యాణి క్లోజ్ సర్కిల్ వరకే తెలిసిన ఈవిషయం ఇప్పుడు పోలీసుల వరకు వెళ్లిందట. ఇప్పుడు పోలీసోల్లు ఏంచేస్తారో తెలియాలి. మొత్తానికి బయటకి మంచివాడుగానే బిల్డప్ ఇచ్చిన నిర్మాత కల్యాణ్, లోపల్లోపల చాలా మేటర్లు చక్కబెట్టాడట.దీక్షాసేథ్ ని బండబూతులు తిడుతున్నారు

Wednesday, January 26, 2011

మకరజ్యోతి మానవ కల్పితమే…



ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు శబరిమల కొండలలో కనిపించే ‘మకర జ్యోతి’ అసలు రహస్యం ఏమిటి? ఇటీవల శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో 102 మంది మరణించటంతో మకరజ్యోతిపై అందరి దృష్టి మళ్లింది. శబరిమలకి సమీపంలో ఉన్న పొన్నాంబలమేడు కొండల్లో ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు మునిమాపు వేళ మూడు సార్లు కాంతి కనిపిస్తుంది. దీనిని అయ్యప్ప భక్తులు ఒక అద్భుతంగా భావిస్తారు. దీనిని చూడటం వల్ల తమ శబరిమల యాత్ర విజయవంతమైందని ఆనంద పడతారు.అయితే- దీనిని వెలిగించేదిఇంకా చదవండి

కేసీఆర్ ది ఆగని పోరాటం



కేసీఆర్ ఇప్పుడు చేస్తుంది..ఆఖరిపోరాటం కాదు..ఆగని పోరాటం అని పదే పదే చెబుతున్నారు. గత డిసెంబర్ లో తెలంగాణ వచ్చేసింది. అని చెప్పిన కేసీఆర్..ఇప్పుడు తెలంగాణ కోసం ఆగని పోరాటమే మార్గమని సెలవిస్తున్నారు.ఇక్కడే ఓ లాజిక్కు ఉంది. తెలంగాణకు ఇదే ఆఖరిపోరాటం అయితే అక్కడితో కేసీఆర్ పని అయిపోతుంది. కానీ దానిని వీలైనంత  సాగదీస్తే..దానిని ఆగనిపోరాటంగా మారిస్తే.. ఎంతవరకైనా బండి లాగించేయవచ్చు.కేసీఆర్ కుటుంబానికి తిరుగలేదు..తెలంగాణ వచ్చినా వారిదే అధికారం అనే స్థాయికి టీఆర్ ఎస్ పార్టీ వెళ్లినప్పుడు..మాత్రమే తెలంగాణపై ఆఖరిపోరాటం చేస్తారేమో కానీ ఇప్పుడు మాత్రం ఆగని పోరాటమే చేస్తున్నారు.తెలంగాణ వాదులను అందరిని కలుపుకోని పోవాల్సిన కేసీఆర్ ..తెలంగాణ పోరాటంలో తానే హిరోగా ఉండేలా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తెలంగాణ బిడ్డల అకాంక్షలను ఎలా రాజకీయంగా మలుచుకోవాలో ఎత్తులు వేస్తున్నారు.టీఆర్ ఎస్ పార్టీ లో కుటుంబ పెత్తనమే పై చేయిగా ఉండేందుకు మెల్లగా పావులు కదుపుతున్నారు.బీసీలకు, మైనార్టీలకు, దళితులకు న్యాయం చేస్తాననే కేసీఆర్ అదంతా మాటలే కానీ చేతల్లో కాదనేది ఎన్నో సార్లు రుజువవుతూనే ఉంది.అయితే ఈ సారి కూడా కేసీఆర్ కీలకమైన సమావేశాలకు.. తన కొడుకునేఇంకా చదవండి 

Tuesday, January 25, 2011

అభిషేక్ ఐశ్వర్య విడిపోయారు


నిజజీవితంలో కాదు, కేవలం సినిమాల వరకే విడిపోదామని డిసైడ్ అయ్యారు. గతేడాది వీళ్లిద్దరూ కలసి 4 సినిమాలు చేశారు. అన్నీ అట్టర్ ఫ్లాపే అందుకే ఐశ్వర్య ఈ డెసిషన్ తీసుకుంది. పక్కహీరోలతో సినిమాలు హిట్టవుతున్నాయి కానీ మొగుడుతో చేస్తే ఎందుకు కావడంలేదో ఐశ్వర్యకి అర్థం కావడంలేదు. అందుకే కొన్నాళ్లు దూరమవుదామని అభికి చెప్పింది. కెరీర్ గురించి ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయం కాబట్టి, అభిషేక్ కూడా హ్యాపీగానే ఒప్పుకున్నాడట.ముసలిహీరోకి పడుచు హీరోయిన్ 

దివాళా తీసిన హీరో


జగపతిబాబు ఫ్యామిలీకి మంచి పేరుంది. ఈయన తండ్రి రాజేంద్రప్రసాద్ నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు. వ్యాపారాల్లో కూడా వీరి ఫ్యామిలీకి మంచి లాభాలు వచ్చాయి. కానీ జగపతిబాబు హయాం వచ్చే సరికి ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయిందని టాక్. అందుకే బాబుగారు ఏ సినిమా అంటే ఆ సినిమా చేసేస్తున్నాడట. రీసెంట్ గా జైబోలో తెలంగాణ ఒప్పుకోడానికి కూడా అదే రీజనట. ఇందులో మెయిన్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్న దర్శకుడు శంకర్ కి, జగపతి దొరికాడు. సోషల్ ఇష్యూ మీద తీసే సినిమా అయినా సరే, కమర్షియల్ మూవీలాగా రెమ్యునరేషన్ వసూలు చేసుకున్నాడట జగపతి.ఆఖరికి శివాజీని తగులుకుంది

Monday, January 24, 2011

న్యూ టేస్ట్ కోసం యమున తపన



వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ యమునను విచారిస్తున్న బెంగుళూరు పోలీసులకు యమున గురించి ఎన్నో ఇంటరస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి.యమున ఒక్క నైట్  రెండు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తుందట.ఇది దేనికో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే యమునతో సరసం..రాత్రి అనుభవం బాగా ఉందని భావించి మరోసారి కూడా అంటే యమున అసలు ఓకే అనదట.ఎందుకంటే యమున ఓ పాలసీ పెట్టుకుంది.అదేమిటంటే..ఒక్కరికి ఒకే ఒక్క ఛాన్స్. తనతో ఒక రాత్రి గడిపిన మగాడితో..మరో రాత్రి గడపడానికిఇంకా చదవండి

జగన్ కు ఎర్త్ పెడుతున్న కిరణ్



జగన్ పని అయిపోయినట్టేనా..?జగన్ ను ఇరికించేందుకు పకడ్భంధీ ప్రణాళికను కాంగ్రెస్ హైకమాండ్ రచించిందా..? ఢీల్లీ వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రణబ్,అహ్మద్ పటేల్, సోనియా గాంధీలతో ఇదే విషయం చర్చించి వచ్చారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్ కు చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందనిపిస్తుంది.జగన్ పార్టీ పెట్టే లోపే జగన్ తో తాడో పేడో తేల్చుకోవాలని కూడా రెడీ అయింది.తోక జాడిస్తున్న ఎమ్మేల్యేలను కూడా దారిలోకి తెచ్చేలా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా ముందుగా ఆదాయపు పన్నుశాఖ జగన్ ఆస్తులపై ఆరాతీస్తుంది. మరో కొద్ది రోజులు ఇన్ కంట్యాక్స్ డిపార్టమెంట్ జగన్ చుట్టూ ఉచ్చు బిగించబోతుంది.మరో వైపు మంత్రి శంకరరావు సాక్షిలో పెట్టుబడులు ఎలా వచ్చాయి. వైఎస్ వల్ల లబ్ధిపొందిన వాళ్లు ఎలా సాక్షిలో  పెట్టుబడులు పెట్టారనే దానిపై గతంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరంగాచెప్పారు.దీనినే హైకోర్టు సుమోటా స్వీకరించి..సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారికి నోటీసులు పంపింది.వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి స్థాపించిన మీడియా కంపెనీలో పెట్టుబడులపై హై కోర్టు సోమవారంనాడు మొత్తం 57 మందికి నోటీసులు జారీ చేసింది.జగన్ సహా ఏడుగురు అధికారులు, 51 మంది పెట్టుబడిదారులకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.ఈ వ్యవహారంపై సి.బి.ఐ. విచారణ ఎందుకు ఆదేశించకూడదో ప్రశ్నిస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.సజ్జల గ్రూపు, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టి.వి. తదితరులకు ఈ నోటీసులు జారీ అయినట్టు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీలోగా సమాధానం ఇవ్వవలసి ఉంది. ఇదిలా ఉంటే మరో వైపు ఈ రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలుఇంకా చదవండి 

ఆ రెండూ కాదంటున్న త్రిష


త్రిష, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో లవ్ ఆజ్ కల్ సినిమా రీమేక్ అవుతోంది. దీనికి ఖుషీగా, లవ్లీ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు.ఫ్యాన్స్ కూడా ఈ రెండు టైటిల్స్ లో ఒకటి కన్ఫామ్ అనుకుంటున్నారు. నిర్మాత కూడా చాలా సందర్భాల్లో లవ్లీ టైటిల్ గా పెడుతున్నామని చెప్పాడు. అయితే త్రిష రీసెంట్ గా సినిమా గురించి మాట్లాడుతూ ఇంకా టైటిల్ ఫైనలైజ్ చేయలేదని చెప్పింది. వీలయితే మరో టైటల్ వెతుకుతున్నామని అంటోంది. బాలీవుడ్ కెళ్లిన తర్వాత వరసగా పరాజయాల పాలవుతున్న త్రిష పవన్ కల్యాణ్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.మళ్లీ ప్యాంటీ గోల మొదలైంది

Sunday, January 23, 2011

పవన్ కల్యాణ్ రిస్క్ తీసుకుంటున్నాడా?



ఈ వార్త వింటే అవుననే అనిపిస్తుంది. ఇటీవలే పోలీసాఫీసర్ గా కొమరంపులిలో నటించి చేతులు కాల్చుకున్న పవన్ కల్యాణ్ అది సరిపోదన్నట్టు మరోసారి పోలీస్ క్యారెక్టర్ కోరుకుంటున్నాడు. దబాంగ్ రీమేక్ కి సై అంటున్నాడు. మిరపకాయ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ డైరక్షన్లో దబాంగి రీమేక్ చేయాలనుకుంటున్నాడు పవన్. అదీ సొంతగా ప్రొడ్యూస్ చేస్తాడట. దీని పేరు గబ్బర్ సింగ్.గబ్బర్ సింగ్ సినిమాని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో తీస్తానంటున్నాడు. మిరపకాయ్ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా, ఆ డైరెక్టర్ ని పిలిచి ఛాన్సివ్వడంలో పవన్ ఆంతర్యమేంటో.అనుష్కని వెంటాడుతున్న డైరెక్టర్

Monday, January 10, 2011

ఓహియోలో సంక్రాంతి శోభ

సంక్రాంతి శోభ ప్రవాసాంధ్రంలో వెల్లివిరిసింది. తెలుగువాళ్లు ఎక్కడున్నా.. మన సంప్రదాయాలను మరచిపోరని ప్రతి యేటా నిరూపిస్తూనే ఉన్నారు . సప్త సముద్రాలు దాటి వెళ్లినా.. సంప్రదాయానికి వారు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనేది వారు నిర్వహించే సంక్రాంతి సంబరాల్లోనే తెలిసిపోతుంది. సంక్రాంతికి ఇంకా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్థామా..? వద్దా..? పండుగ ఎక్కడ జరుపుకుందామని ఆలోచించేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ వీరందరి కంటే ముందున్నారు అమెరికాలో మన తెలుగువాళ్లు. సంక్రాంతి ముగ్గులతో ఇంగ్లీష్ వీధులను అలంకరించారు. అమెరికాలో కొలంబస్ ( ఒహియో )లో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిపారు. అక్కడున్న తెలుగువారి కోసం తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహియో టాకో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలకు తెలుగు మహిళలు కొంగు బిగించి మరీ..ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అందమైన రంగవల్లికలు వేయడంలో చాలా మంది పోటీ పడ్డారు.అయితే ఈ పోటీలో కల్ప దోనేపూడి, అపర్ణ సంగ, శ్రీలత, విశాల గార్ల లు విజేతలుగా నిలిచారు. వీరికి శ్రీరాములు బోడావుల, పద్మా పట్టిసపులు బహుమతి ప్రధానం చేశారు. అందమైన రంగవల్లికలే కాదు..సంక్రాంతి ఎగిరే గాలిపటాలు కూడా అమెరికాలో రెపరెపలాడాయి. పిల్లలకు గాలిపటాల పోటీలు పెట్టి..వారు కూడా మన సంస్కృతిని మరచిపోకుండా చేశారు.గాలి పటాల పోటీల్లో విజేతలుగా నిలిచిన స్వాతి, శిల్పలకు చంద్రశేఖర్ రాయల బహుమతి ప్రధానం చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ పోటీలను నిర్వహించిన టాకో అధ్యక్షులు శ్రీనివాస్ సంగకు అభినందనల వర్షం కురిసింది.

తెలుగు వారు ఎక్కడున్నా..ఇలా అందరూ కలిసి ఏ కార్యక్రమం చేసుకున్నా.. తెలుగుశక్తి అభినందనలు తెలియచేస్తుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఏ కార్యక్రమానికైనా తెలుగుశక్తి సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. ఏ దేశమేగినా..ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని..














Namitha Latest pics