Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Tuesday, November 30, 2010

15మంది హీరోయిన్లను వాడిన రామ్

రామ్ హీరోగా ఇప్పటి వరకూ 7 సినిమాల చేశాడు. లెక్కప్రకారం 7 హీరోయిన్లతో కలసి నటించాడని అనుకోవాలి. కానీ రామ్ మాత్రం 15మంది ముద్దుగుమ్మల్తో ముద్దులాట ఆడాడు. లేటెస్ట్ మూవీ కందిరీగలో ఏకంగా ముగ్గురుతో రామ్ కంబైన్డ్ గా రొమాన్స్ చేశాడు. ఏమైనా రామ్ అదృష్టవంతుడు. లేకపోతే 7 సినిమాలకే 15మంది కత్తిలాంటి హీరోయిన్లు దొరకడం అరుదైన విషయమే. ఒక్కో హీరోయన్ తో నాలుగైదు సినిమాలు చేసే హీరోలు రామ్ ని చూసి ఎంతైనా నేర్చుకోవాలి. సినిమాకో కొత్త అందాలరాశితో రామ్ రొమాన్స్ చేస్తున్నాడు.మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్

బాబాయ్ -ఆబ్బాయ్ ల మధ్య గ్యాప్ కి కారణం..?



బాబాయికి అబ్బాయికి ఎందుకు చెడింది..? ఎప్పుడు చెడింది..? ఇది ఇప్పుడు జగన్ , వివేకాల గురించి ఇదే చర్చ నడుస్తోంది. జగన్ కు  వివేకాకు మధ్య అభిప్రాయ బేధాలు ఇప్పటివి కావు. వివేకా రాజకీయాల్లో తనకంటూ..ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావించేవారు. కానీ వైఎస్ అంత స్పీడుగా  చొచ్చుకుపోవడం వివేకాకు తెలియదు. కానీ వైఎస్ తమ్ముడి  అభిష్టాన్ని గుర్తించి.. కడప పార్లెమెంట్ సీటు ఇప్పించుకున్నారు. వివేకా కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి  వ్యక్తిత్వాలకు చాలా తేడా ఉంది. వివేకా చాలా సాప్ట్ గోయింగ్.. ఎంతో సైలంట్. వైఎస్ లా దూకుడు ఉండదు. కానీ మనస్సులో మాత్రం తనకు రాజకీయంగా గుర్తింపు కావాలని కోరుకునే మనిషి. నియోజకవర్గంలో కార్యకర్తలకు పనులు చేసి పెట్టడంలో వివేకా ఎప్పుడు ముందుంటారనే గుడ్ విల్ ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుఇంకా చదవండి

చెయ్యి తీస్తే సిగ్గుపోయినట్టే



పబ్లిసిటీ కావాలి, కానీ మరీ అంత బరితెగించిందని ఎవరూ అనుకోకూడదు. ఇదీ కలర్స్ స్వాతి నేచర్. చిన్న చిన్న డ్రస్సులేసుకుంటుంది కానీ అందాల్ని మాత్రం ఎవరూ చూడకుండా కప్పేసుకుంటుంది. రీసెంట్ గా అప్పల్రాజు ఆడియో ఫంక్షన్ కి ఇలా మినీ స్కర్ట్ వేసుకుని వచ్చింది స్వాతి. అయితే ఇంకా చదవండి

లంచమిస్తేనే మంచమెక్కుతా..



50లక్షలిస్తేగాని కాఫీతాగనంటున్నాడు సల్మాన్ ఖాన్. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కి ఈసారి సల్మాన్ ని గెస్ట్ గా తీసుకొద్దామనుకుంటున్నాడు డైరెక్టర్ కరణ్ జోహార్. అయితే 50లక్షలు ముట్టజెబితే కాని షోకి రానని పట్టుబట్టాడు సల్మాన్. పాపులర్ యాక్టర్స్ అందర్నీ తీసుకొచ్చిన కాఫీకప్పిచ్చి ఫ్రీగా షోలో కూర్చోబెట్టుకున్న కరణ్ జోహార్ కి సల్మాన్ వ్యవహారం మింగుడు పడలేదు. ఇంతకీ కరణ్ ఈ ఒప్పందానికి ఓకే అంటాడో లేదో చూడాలి.

ఆ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ లో వర్మ హస్తం..?


ఇలియానా త్వరలో బాలీవుడ్ లో  ఎంట్రీ ఇవ్వబోతోంది. అనురాగ్ బసు డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా రూపొందించనున్న ఓ సినిమాకి ఇలియాన గ్రీన్ సిగ్నలిచ్చింది.అయితే ఇలియానా కి బాలీవుడ్ ఛాన్స్ రావడం వెనుక రాంగోపాల్ వర్మ హస్తముందని వినిపిస్తోంది.. టాలీవుడ్ లో..వర్మ ఆ మధ్యన చాలా కాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దొరికిన అధ్బుతం అన్నట్లు ఇలియానా గురించి ట్వీట్ చేసి అందరినీ షేక్ చేసారు. ఆ ట్వీట్ లో..ఇంకా చదవండి

వారితో పెట్టుకుంటే అంతేనా..?


కాంగ్రెస్ అంటేనే రెడ్డీస్ .. రెడ్డీస్ అంటేనే కాంగ్రెస్ అనేది ఎప్పటి నుంచో రాష్ట్రంలో బలపడిపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు సీఎంలుగా రెడ్డిలను మాత్రమే నియమిస్తూ వచ్చింది.ఒకరిద్దరు తప్పించి   కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన వారంతా రెడ్డిలే కావటం.. ఆ పార్టీ రెడ్డిలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో చెప్పకనే చెప్పింది.అదే రెడ్డిలు  కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోనే ఢీకొట్టారు. సై అంటే సై అన్నారు. సవాలు చేసి.. నువ్వెంత అంటూ  ఢీల్లీ పైకే దండెత్తారు ఈ క్రమంలో మొట్టమొదట కాసు బ్రహ్మనంద రెడ్డి గురించి చెప్పుకోవాలి.
ఇందిరాగాంధీ అప్పటికే దేశ వ్యాప్తంగా ఎంతో పేరున్న లీడర్ గాంధీ కుటుంబం.. కానీ కాసు బ్రహ్మనంద రెడ్డి దెబ్బకు మాత్రం ఆమె విలవిలలాడింది. అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాసు బ్రహ్మనంద రెడ్డి  ఏకంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒక తెలుగు వాడు ఢీల్లీ ని షేక్ చేసిన పరిణామం అది. ఇందిరా గాంధీ గత్యంతరం లేక పార్టీ ఇందిరా కాంగ్రెస్ పార్టీని స్థాపించుకుంది.. చివరకు ఆమెకు పార్టీ గుర్తు కూడా రాలేదు. ఏన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు రెడ్డి కాంగ్రెస్ గా మారిపోయింది. జనంలో కూడా దానికి  రెడ్డి కాంగ్రెస్ అనే పేరు.. అలా కాంగ్రెస్ పార్టీని రెడ్డిలు సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడాఇంకా చదవండి 

ఆమెను వదల్లేకపోతున్న జగపతి



జగపతిబాబు రీసెంట్ సినిమా చట్టం. సినిమా స్టార్టింగ్ టైమ్ లో హీరోయిన్ గా మదాలస శర్మని అనుకున్నారు. అయితే ఎందుకో మరి ఇప్పుడు ఆమె ప్లేస్ లో విమలా రామన్ వచ్చి చేరింది.రీసెంట్ గా రిలీజైన గాయం-2 లో జగపతి,విమలారామన్ రొమాంటిక్ సీన్స్ లో ఓ రేంజ్ లో జీవించేశారు.దీంతో మళ్లీ ఈ సినిమాలో కూడా విమలారామన్ నే తీసుకోవాలనిఇంకా చదవండి

Monday, November 29, 2010

అబ్బాయితో బాబాయ్ ఢీ.


బాబాయ్ అబ్బాయ్ రూట్ లో నడవడం లేదని తేలిపోయింది.వైఎస్ వివేకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు.వైఎస్ కుటుంబాన్ని చీల్చేకుట్ర అధిష్టానం చేయలేదని..పదవులు ఆశిచడం తప్పయితే తనని మన్నించాలని కోరారు.ఉన్నత పదవులు పొందాలనే కోరిక ఎవరికైనా ఉంటుందని అన్నారు..అదిష్టానం ఆదేశిస్తే పులివెందుల నుంచి పోటీ చేస్తానని అన్నారు..దీంతో బాబాయ్ అబ్బాయ్ ల మధ్య సమరం స్టార్ట్ అయ్యిందనితేలిపోయింది.కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్నిఇంకా చదవండి

వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో షర్మిల కీ రోల్


జగన్ పార్టీ పెట్టడం వెనుక ఎవరి పాత్ర ఉంది..అంటే ముఖ్యంగా ఫ్యామీలీ పాత్రే ఎక్కువ అని సమాచారం.వైఎస్ చనిపోయిన తర్వాత తమ కుటుంబాన్నిఅణగదొక్కేందుకు అధిష్టానం ప్లాన్ చేస్తుందనేది  విజయమ్మ కూడా గ్రహించింది. సోనియాగాంధీ, జగన్ కొన్నాళ్ల క్రితం సోనియాగాంధీని కలిసినప్పుడు ఆమె ఓదార్పు వద్దని చెప్పడం..అందరిని ఒకే చోట చేర్చి ఓదార్పు కార్యక్రమం చేయమని చెప్పడం కూడా విజయమ్మకు నచ్చలేదు. రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలా కూడా.. ఈ  విషయం తెలుసుకుని జగన్ కు  సొంత పార్టీనే బెటర్ అనే సలహా ఇచ్చినట్టు సమాచారం. వైఎస్ పట్ల జనంలో ఉన్న ఇమేజ్ డామేజ్ కాకముందే.. సొంత పార్టీ పెట్టి జనాల్లోకి వెళితే మంచిదనే అభిప్రాయానికి వైఎస్ కుటుంబం వచ్చింది. షర్మిలా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఫాస్ట్..ఇంకా చదవండి

ఏదీ తెలుగోడి పౌరుషం..?


తెలుగు వాడి ఆత్మ గౌరవం దెబ్బ తింటోందా ? ఢీల్లీ వీధుల్లో  చలిలో వణికిపోతూ మన ఎమ్మేల్యేలు  మంత్రి పదవుల కోసం సోనియమ్మ గడప దగ్గర కాపలా కాయాల్సి వస్తుందా? అసలు తెలుగు రాని ,మన రాష్ట్రం గురించి తెలియని, కనీసం సొంతంగా ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవని కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుని అయ్యా నాకో మంత్రి పదవి కావాలి అని తెలుగు వాడు అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చింది.ఒక్కొక్కరు శాలువాలు కప్పుకుని అర్థరాత్రి అయినా చలిలో వణికిపోతూ  కాంగ్రెస్ పెద్దల  గేట్ల దగ్గర కాపలా కాస్తుంటే..తెలుగు వాడి ఆత్మగౌరవం ఏం కావాలి ?
మనకు రోషం లేదా.. పౌరుషం లేదా..? మీసం తిప్పే మగాళ్లు ..పౌరుషం ఉన్న పొలిటికల్లీడర్లు,  ఇక్కడ పులులమని చెప్పుకునే వాళ్లు.. అక్కడ పిల్లుల్లా.. కాంగ్రెస్ పెద్దల చెప్పుల్లా ఎందుకు  మారిపోతున్నారు. మన రాష్ట్రం, మన పాలన మనం చేసుకోలేమా.? ముఖ్యమంత్రి అయిన వారు.. ముఖ్యమంత్రి కావాలనుకునేవారు.. అందరూ ఒక్కటే మాట ఆంధ్రప్రదేశ్ నుంచి 41 మంది ఎంపీలను పంపాలి. రాహుల్ ను ప్రధాన మంత్రిని చేయాలి. రాహుల్ కంటే మేధావులు ఎంతో మంది ఉన్నారు. మన్మోహన్ లాంటి మేధావి ఇప్పుడు ప్రధానిగా పనిచేస్తున్నాడు. అయినా కూడాఇంకా చదవండి

బరువైన అందాలతో ఇబ్బంది పడుతున్న హన్సిక



వయసు తక్కువ. వ్యవహారం ఎక్కువ అన్నట్లు కనిపిస్తుంది హన్సిక. ఇంకా టీనేజ్ లోనే ఉన్నా.. ఎక్స్ పోజింగ్ లో మాత్రం నెంబర్ వన్ అని పేరుతెచ్చుకుంది. తెలుగులో కంటే తమిళ్ లోకి వెళ్లాకే హన్సిక ఎక్స్ పోజింగ్ శృతిమించింది. దీనికి తోడు అందాల ఇంకా చదవండి

అనుష్క,ప్రియమణి రగడ మూవీ స్టిల్స్





                                                                  ఇంకాచూడండి

జగన్ తిరుగుబాటు చేస్తే...


జగన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తే ఏంచేయాలనే విషయం పై హైకమాండ్ తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఇటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడనుంచే అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు.ఇప్పటికిప్పుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా లేక మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినా ప్రభుత్వం పడిపోవడం ఖాయం..దాంతో జగన్ కి తోడుగా ఎంతమంది నిలుస్తారనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.అయితే ప్రస్తుతానికి జగన్ వెంట వెళ్లే వారి సంఖ్య 17 నుంచి 20 వరకూ ఉండవచ్చని అంచనా..వీరు మాత్రమే వెళ్లిపోతే ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు పిఆర్పీ ఎటూ రెడీ గా ఉంది కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ ఉండదు.అసెంబ్లీలో కాంగ్రెస్ మొత్తం బలం 156 మంది..వీరిలో 148 మంది మద్దతు ఉంటే చాలు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చు..20 మంది జగన్ వెంట వెళితే కాంగ్రెస్ బలం 136 కు పడిపోతుంది.136కు పిఆర్పీ 18 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటే 154 కు చేరుతుంది.అయితే జగన్ వెంట వెళ్లే వారి సంఖ్య 30 మించితేఇంకా చదవండి

జగన్ రాజీనామా లేఖ పూర్తి పాఠం


                                                ఇంకా చదవండి.

Sunday, November 28, 2010

జగన్ రాజీనామా..


అనుకున్నదే అయ్యింది.జగన్ పార్టీని వీడారు.పొమ్మనకుండా పొగబెట్టలానే కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాం సక్సెస్ అయింది. జగన్  తానంతట తాను పార్టీని వీడారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు.జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా  ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేశారు. వైఎస్ కుటుంబంలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నించడం తమకు మనస్థాపం కలిగించిందనే కారణంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ అబిమానులను వేధించేలా..అణిచివేసేలా హైకమాండ్  వ్యవహారిస్తుందని జగన్ మొట్టమొదటి సారి తన ధిక్కార స్వరాన్ని వినిపించారు.కాంగ్రెస్ హైకమాండ్ పీఆర్పీ తో దోస్తి కట్టడం..వారికి మంత్రి పదవులు  ఆఫర్ చేయడం ఇవన్నీ తనపై చర్య తీసుకునేందుకు ముందస్తు సన్నాహాలుగా భావించిన జగన్ రాజీనామా అస్త్రంతో   జగన్ సైలంట్ లేరనే సంకేతాలు జనాల్లో పంపేందుకు ప్రయత్నించారు. జగన్ రాజీనామాతో జగన్ వెంట నడిచే  17 మంది ఎమ్మేల్యేలు కూడా  త్వరలో రాజీనామా చేసే అవకాశం  ఉంది. జగన్ వీరందరితో కూడా మాట్లాడినట్టు తెలిసింది. రాజీనామా చేసిన ఎమ్మేల్యేలను గెలిపించే బాధ్యత  తనదే నని జగన్ చెప్పినట్టు సమాచారం.మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్.. జగన్ మధ్య ఇన్నాళ్లు జరిగిన కోల్డ్ వార్.. ఇప్పుడు ప్రత్యక్షపోరాటం కాబోతుంది. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పుట్టబోతుంది.మరిన్ని వివరాలు

బికినీ వేసి బాలయ్యని రెచ్చగొడుతున్న భామ



బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ లో రూపొందుతున్న పరమవీర చక్ర చిత్రంలో నేహా ధూపియా..బికినీలో కనిపించి కనువిందు చేయనుంది. రీసెంట్ గా కులూమనాలి వెళ్ళి షూట్ చేసి వచ్చిన పాటలో బాలకృష్ణను రెచ్చగొట్టడానికి ఆమె బికినీలో కనపిస్తుందని సమాచారం. ఈ పాట సినిమాకి హైలెట్ అవుతుందని, హాట్ హాట్ డ్రెస్ లలో ఈమె చేసే ఇంకా చదవండి..

డిసెంబర్ 1 విడుదల


డిసెంబర్ 1న ఎపీ క్యాబినెట్ మూవీ విడుదల కాబోతుంది. ఇందులో పాత్రధారులపై ఎంతో సస్పెన్స్.. రోజు సస్సెన్స్ సీరియళ్లను కాంగ్రెస్ అధిష్టానం చూస్తుందో చూడటం లేదో కానీ..వర్మ సస్పెన్స్ సినిమాలను మాత్రం ఆదర్శంగా చేసుకుని ఈ క్యాబినేట్ మూవీని రూపొందించింది.సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యావత్ రాష్ట్రానికి డిసెంబర్ 1న రీలీజ్ డేట్ ఇచ్చి కాస్త సస్సెన్స్ కు తెరదించింది. మరీ ఇందులో పాత్రధారులెవరా..అని అడిగితే..కథేమిటని సినిమా రీలీజ్ కాకముందే అడుగుతారా..అన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి ఫేస్ పెట్టేశారు. అంతా డిసెంబర్ ఒకటినే చూడండి.. మా క్యాబినేట్ మూవీ ఏమిటో .. దాంట్లో నా పాత్ర ఎలా ఉంటుందో మీకే తెలుస్తుందంటూ.. సినిమాపై అంచానాలు పెంచే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఢీల్లీలో ఏం జరిగిందో ఇంకా చదవండి.

ఎవరు బెస్ట్ డాన్సర్?





                           వీడియో చూసి మీ అభిప్రాయాన్ని  తెలియచేయండి.ఇక్కడ

అల్లు అర్జున్ పాత్రలో శ్రధ్దాదాస్


అల్లు అర్జున్ తో ఆర్య-2 చిత్రంలో చేసిన శ్రద్దా దాస్ ఆ పాత్రని బాగా వంటబట్టించుకున్నట్లుంది. ఆమె తాజాగా ఒప్పుకున్న కన్నడ చిత్రం హోస ప్రేమ పరున్నా లో ఆ పాత్రను పోలిన క్యారెక్టర్ ని చేస్తోంది. ఈవిషయాన్ని ఆమె మీడియాకు చెపుతూ...ఆ సినిమాలో నేను లోపల దురాలోచనలతో ఉంటూ పైకి మాత్రం మంచిగా ఉండే అమ్మాయిలా కన్పిస్తాను. ఆర్య 2 లో అల్లు అర్జున్ పాత్ర నుంచి ప్రేరణ పొంది ఈ పాత్రను రూపొందించారు. ఈ చిత్రంలో నేను,మరో అమ్మాయిఇంకా చదవండి..

Saturday, November 27, 2010

చంద్రబాబులా ఓ వెలుగు వెలగాలని..



కిరణ్ కుమార్ రెడ్డి .. చంద్రబాబు ఇద్దరిది ఒకే జిల్లా.  చంద్రబాబుకు , కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమరనాథ్ రెడ్డికి అసలు పడదు. అమర్ నాథ్ రెడ్డి చనిపోయిన  తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా.. బాబుతో అదే వైరాన్ని మెయింటైన్ చేశారు. బాబు కంటే నాకేమీ తక్కువ అనే ఫీలింగ్ కిరణ్ కుమార్ రెడ్డిది. అందుకే కిరణ్ కుమార్ ఎప్పుడు బాబును పెద్దగా గౌరవించి మాట్లాడలేదు. పైగా అసెంబ్లీలో బాబుపై ఎటాకింగ్ కు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  కిరణ్ నే ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి  బాబు ఇమేజ్ కంటే తాను ఎక్కువ ఇమేజ్ సంపాదించుకోవాలనుకుంటున్నారా..? కిరణ్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కచ్చితంగా అలానే అనిపిస్తుంది. బాబు తరచుగా మాట్లాడే సిస్టమ్స్ సరిగా సెట్ చేయాలనే  దానిని కిరణ్ ఫాలో అవుతున్నారు. పూర్తిగా పరిపాలన మీదే తన ప్రాధాన్యం అని చెబుతున్నారు.. క్రికెట్ లో కెప్టెన్ గా వ్యవహారించిన కిరణ్ ఇప్పుడు పరిపాలనలో కూడాఇంకా చదవండి

జూ.ఎన్టీఆర్ రామ్ చరణ్ లలో ఎవరు బెస్ట్ డాన్సర్?





                           వీడియో చూసి మీ అభిప్రాయాన్ని  తెలియచేయండి.ఇక్కడ

ఆ హీరో మగాడు కాదా.?



తమిళ దర్శకుడు బాలా అంటే చాలామంది హీరోలకి గౌరవం. సూర్య, విక్రమ్ లాంటి హీరోలకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది బాలాయే. అందుకే విశాల్ కూడా ఈమధ్య బాలాతో ఓ సినిమా చేస్తున్నాడు. వరసగా ఫ్లాపులు తగిలే సరికి ఏరికోరి బాలా డైరక్షన్లో పనిచేస్తున్నాడు. అయితే అవన్-ఇవన్ అనే ఈ సినిమాలో విశాల్ కి ఓ నపుంసకుడు క్యారెక్టర్ ఇచ్చాడట బాలా. సినిమా రిలీజయ్యాక ఇంకా చదవండి..

హాస్టల్ అమ్మాయిలంటే అంత చులకనా..?



ఏమైంది ఈవేళ అంటూ ఓ సెమీ బూతు సినిమా తీశాడు దర్శకుడు సంపత్ నంది. ఇందులో అమీర్ పేట హాస్టల్ అమ్మాయిలందర్నీ క్యారెక్టర్ లేని వాళ్లగా చూపించాడు. హాస్టల్ రూమ్స్ లో నిక్కర్లేసుకుని వల్గర్ గా తిరగడం, రోజుకొక బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయా చేయడం.. ఇలా అమ్మాయిల క్యారెక్టర్స్ తో ఫుట్ బాల్ ఆడుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ఇంకా చదవండి..

Friday, November 26, 2010

బాబాయితో అబ్బాయికి చెడిందా..?



బాబాయ్ అబ్బాయికి హ్యాండిస్తాడా..  ప్రస్తుతం ఇదే హాట్  టాపిక్.. జగన్ సొంత బాబాయి..వైఎస్ వివేకానందరెడ్డి పదవి కోసం ఢీల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన కూడా మీడియా ముందు చెప్పాడు. అధిష్టానమే తనకు సుప్రీం అన్నాడు. అసలు ఎందుకు బాబాయి..అబ్బాయి మధ్య తేడా వచ్చింది. గతంలో తాను ఎంపీగా పోటీచేసిన సీటును త్యాగం చేసి..జగన్ కు అప్పగించాడు వివేకా.. ఇది ఇష్టం లేకపోయినా  అన్నమాట కోసం.. వివేకా చేయకతప్పలేదు.. అందుకే  వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడి ని బుజ్జగించేందుకు ఎమ్మేల్సీ పదవి ఇప్పించారు. వైఎస్ వివేకా నంద రెడ్డి కూడా ప్రస్తుతం తాను ఏమిటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారని స్వతహాగా ఉండాలనుకుంటున్నారనే వాదన వినిపిస్తుంది.అధిష్టానం కూడా వైఎస్ వివేకాకు మంత్రి పదవి ఇచ్చి జగన్ కు  చెక్ పెట్టాలని ఇంకా చదవండి.

అల్లు అర్జున్ ఎంగేజ్ మెంట్ స్టిల్స్


                              
                                                                                                             ఇంకా చూడండి

కుక్క లేజా..ఖలేజా సినిమా పేరడి..

ప్రియమణి,విమలారామన్ లతో సుమంత్ సరసాలు



                                                                                                  ఇంకా చూడండి.

ఆచితూచి అడుగేస్తోన్న జగన్



కాంగ్రెస్ హైకమాండ్   ఇచ్చిన షాక్ నుంచి జగన్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు..ఏ మాత్రం ఆవేశపడినా కూడా పెను ప్రమాదం తప్పదని జగన్ భావిస్తున్నారు. అయితే ఈ సమయంలో స్పందించకుండా  సైలంట్ గా ఉన్న కూడా సమస్యే.. ఇదే పరిస్థితి నిన్నటి వరకు హైకమాండ్ ది.. ఇప్పుడు సీన్ మారిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి హైకమాండ్  పరిస్థితిని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకుంది.ఈ సమయంలో జగన్ తిరుగుబాటు చేస్తే ఎంతమంది ఎమ్మేల్యేలు తనవైపుకు వస్తారనే దానిపై కూడా జగన్ వర్గం  తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే కొంతమంది జగన్ వర్గం ఎమ్మేల్యేలు..జంప్ జిలాని అంటూ.. గోడ దూకేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కూడా.. ఓ రెండు రోజులు వేచిచూడాలని భావిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన మంత్రులను తియ్యకుండా ఉండాలని కేవీపీ..కిరణ్ తో  మంతనాలు జరిపినట్టు సమాచారం.. అయితే అంతా అధిష్టానమే చూసుకుంటుంది. నా చేతుల్లో ఏమీఇంకా చదవండి..

Thursday, November 25, 2010

జీన్స్ వేసుకుంటే చెడిపోయినట్టేనా..?

అవుననే అంటున్నాడు వెటరన్ ఫిలింమేకర్ సుభాష్ ఘయ్. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సుభాష్ ఘయ్ మీడియాతో ఇదే మేటర్ పై డిస్కస్ చేశాడు. యంగర్ జనరేషన్ జీన్స్ వేసుకోవడం ఆపేయాలన్నాడు. నేషనల్ క్యారెక్టర్ ని బిల్డపే చేసుకోకుండా వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి ఇంకాచదవండి.

ఆంటీ కేక అంటున్న ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమాలో పూజాబేడీ నటిస్తున్న విషయం తెలిసిందే. నైన్టీస్ లో పూజాబేడీ కామసూత్ర కండోమ్స్ యాడ్స్ చేసి కేకరేపింది. ఇప్పటికీ పూజాబేడీకి సెక్సీలేడీ అనే ఇమేజ్ ఉంది. శక్తిలో ఎన్టీఆర్ కి అత్తగా మంజరీ ఫడ్నిస్ కి తల్లి క్యారెక్టర్లో నటిస్తోంది పూజ. ఈమధ్యే.. ఎన్టీఆర్, పూజాబేడీల మధ్యఇంకా చదవండి.

అల్లు అర్జున్ మ్యాచ్ ఫిక్సింగ్..

టాలీవుడ్ వరుడు అల్లు అర్జున్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు..రేపే బన్నీ -స్నేహారెడ్డిల నిశ్చితార్ధం జరుగబోతోంది.వధువు నివాసం లో జరిగే ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలనుఇంకా చదవండి..

160 అంతస్తుల భవంతి లో శిల్పా శెట్టి పెళ్లిరోజు..



‘బూర్జ్ ఖలీఫా’… దుబాయ్‌లో ఉన్న ఈ భవంతి ప్రపంచంలోనే అతి పొడవైనది. అందులో ఒక ఫ్లాట్ ఉంటే వాళ్లెంతో గొప్పవాళ్ల కింద లెక్క. ఈ ప్రతిష్టాత్మక భవంతిలో ఓ ఫ్లాట్‌ను సొంతం చేసుకుని శిల్పాశెట్టి ప్రపంచంలో ఉన్న గొప్పవాళ్ల జాబితాలో చేరిపోయారు. ఇటీవలే ఆమె తన తొలి ‘పెళ్లి రోజు’ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భర్త రాజ్ ఈ బూర్జ్ ఖలీఫాలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి భార్యకి బహుమతిగా ఇచ్చారట. ఆ ఇంట్లో పెళ్లి రోజుని జరుపుకున్నారు ఈ దంపతులు. వాస్తవానికి రాజ్ తన వ్యాపారంతో బిజీగా ఉన్నారట. కానీ పెళ్లి రోజు కోసం మూడు రోజులు బ్రేక్ తీసుకున్నారు. భార్యకి ఇవ్వబోయే బహుమతి గురించి ముందుగా చెప్పకుండాఇంకా చదవండి..

Wednesday, November 24, 2010

జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి?



సోనియాను ఢీకొట్టేందుకు సిద్ధమైన జగన్ కు కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాకే ఇచ్చింది.జగన్ పై చర్య తీసుకుంటారని భావించిన జగన్ వర్గం  సీఎల్పీ భేటికి ముందే భారీ కసరత్తు చేసింది. బెంగుళూరు నుంచి హూటాహుటిన వచ్చిన జగన్ తనకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ ఎమ్మేల్యేలను ఒక్కచోటికి చేర్చారు. జమ్మలమడుగు ఎమ్మేల్యే ఆదినారాయణ రెడ్డి జగన్ అనుకూలురైన దాదాపు 30 మంది ఎమ్మేల్యేలను కూడగట్టారు. సీఎల్పీ భేటిలో జగన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తమ సత్తా ఏమిటో చూపుతామని కూడా వారు మీడియా ముందు చెప్పారు. కానీ ప్రణబ్ లాంటి మహాముదుర్లు ఉన్నప్పుడు ఇలాంటి వాటికి అవకాశం ఇస్తారా..? అసలు జగన్ ప్రస్తావనే లేకుండా సీఎల్పీ ముగిసింది. చివరలో జగన్ వర్గం వైఎస్ఆర్ అమరహే అని నినాదాలు చేయడం తప్ప ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే జగన్ కు చెక్ పెట్టేందుకే..ఇంకా చదవండి.

స్పీకర్లతో పెట్టుకుంటే అంతేనా…



స్పీకర్లు మాములు వాళ్లు కాదు.. అదను చూసి దెబ్బ కొడతారనే ఎపీ పొలిటికల్ హిస్టరీ చెబుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మంత్రి పదవి కోసం ఎన్నో సార్లు కిరణ్ కుమార్ రెడ్డి  వేడుకున్నాడు.. వేడుకున్నాడు నీ కెందుకు ఈ సారి ఇస్తాలే అని వైఎస్ మొదటి సారి కాలాన్ని నెట్టుకొచ్చాడు.తనకు వైఎస్ మళ్లీ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని భావించిన కిరణ్ కుమార్ రెడ్డి..ప్రభుత్వ విప్ గా ప్రతిపక్షంపై  తన మాటల పవర్ తో పెద్ద యుద్ధమే చేశాడు.ఆ తర్వాత రెండోసారి వైఎస్  సీఎం అయ్యాక.. కూడా కిరణ్ కు హ్యాండిచ్చాడు. ఈ సారి నీవే స్పీకర్ గా ఉండు..నీకెందుకు నేనున్నా.. అంటూ  మంత్రి పదవి ఇవ్వకుండానే స్పీకర్ తో సరిపెట్టాడు. ఇక్కడ కిరణ్ కు చిర్రెత్తుకొచ్చింది. తన బద్ధ శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి  వైఎస్ మంత్రి పదవి కట్టబెట్టాడు. తనకు ఇవ్వాల్సిన పదవి శత్రువు కట్టబెడితే కిరణ్ కు కడుపులో బాగానే మండింది. కానీ ఎప్పుడు బయటపడలేదు. అసలు ఒకప్పుడు పెద్ది రెడ్డి కూడా వైఎస్ ను నానా బూతులు తిట్టిన వాడే. కానీ పెద్ది రెడ్డి కొడుకుతో జగన్ కున్న సంబంధాలే..పెద్దిరెడ్డికి మంత్రి పదవి వచ్చేలా చేశాయి. మొత్తానికి జగన్ కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా..ఇంకా చదవండి.

కిరణ్ కే సీఎం ఎందుకు?


కిరణ్ కుమార్ రెడ్డి కి ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది.కాంగ్రెస్ అధిష్టానం రోశయ్యను ఇంత హఠాత్తుగా మార్చి కిరణ్ కుమార్ ను ఎందుకు పెట్టింది.? అసలు సోనియా మనస్సులో ఏముందీ..కిరణ్ కు సీఎం పీఠం రావడం వెనుక  ప్రధాన కారణాలు ఏంటి?ఇంకా చదవండి.

కొత్త సీఎం కిరణ్ కుమార్ రెడ్డి


ఆంద్రప్రదేశ్ కొత్త సీఎంగా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు.సిఎల్పీ నేతను ఎన్నుకునే బాద్యతను సోనియా గాంధీకి కట్టబెడుతూఎమ్మెల్యేలంతా ఏకగ్రీవ తీర్మాణం చేయడంతో కొత్త నేత ఎంపికకు కాంగ్రెస్ అదిష్టానం చేపట్టింది.డిల్లీ నుంచి అధిష్టానం దూతలుగా వచ్చిన ప్రణబ్ ముఖర్జీ ,ఏకే ఆంటోనీ,గులాంనబీ ఆజాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ పలువురు నేతలతో చర్చించిన తర్వాత సిఎల్పీ నేత గా కిరణ్ కుమార్..ఇంకా చదవండి

ఆ మూడే రోశయ్యను బయటకు పంపాయి..

రాష్ట్ర్ర ముఖ్యమంత్రి రోశయ్య ను ఎందుకు తప్పించారు..రోశయ్యకు ఢోకా లేదనుకున్న సమయంలో ఈ హఠాత్ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు తీసుకుంది?..ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్నలు దీనికి ఫ్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఇంకా చదవండి

ఆరెంజ్ సినిమా చిత్రాలు





                                                                                                           ఇంకా చూడండి

జెనీలియా ఆరెంజ్ చిత్రాలు


                                                                                      ఇంకా చూడండి

రోశయ్య రాజీనామా..కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి..?



రాష్ట్ర ముఖ్యమంత్రి  రోశయ్య రాజీనామా చేశారు..కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్నిస్వయంగా ప్రకటించారు..ఈ సాయంత్రం 5.30 గం..లకు గవర్నర్ ని కలిసి రోశయ్య రాజీనామా లేఖను సమర్పించనున్నారు.ఈ రోజు సాయంత్రం  సీఎల్పీ సమావేశంలో కొత్త నేతని ఎన్నుకోనున్నారు.కొత్త సీఎల్పీ నేతను ఎన్నకునేందుకే ఈసాయంత్రం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి కొత్త సీఎం..

Namitha Latest pics