తాజా..తాజా
Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
Thursday, December 30, 2010
జనవరి 6 విడుదల
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశం పై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ను కేంద్ర హోం మంత్రి చిదంబరానికి సమర్పించింది .తెలంగాణా.సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 3న జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.10 నెలలు రాష్ట్రంలో విసృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించిన కమిటీ సభ్యులు ఆ విషయాలన్నీ క్రోడీకరించి నివేదిక రూపొందించారు.ఆ రెండు సంపుటాలుగా ఉన్న నివేదిక ను ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రికి సమర్పించారు.జనవరి 5న
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Namitha Latest pics
No comments:
Post a Comment