రెడ్లకు 14మంత్రి పదవులు ఇవ్వడం కాంగ్రెస్ లో ఉన్న కమ్మవాళ్లకు అసలు రుచించడం లేదు. దీనికి తోడు పార్టీకి చెందిన సీఎల్పీ పదవుల్లో కూడా రెడ్లు ఎనిమిది ఉండడం పుండు మీద కారం చల్లినట్టుంది. కిరణ్ కుమార్ రెడ్డి జగన్ కు చెక్ పెడదామని చేస్తున్న ప్రయత్నాలు మొత్తానికి కొన్నికులాల్లో తీవ్ర అసంత్రుప్తికి దారి తీస్తున్నాయి.ఇప్పటికే కాపులు ఇదేం దారుణమంటూ..కిరణ్ కుమార్ ను ముఖాన్నేఅడిగేశారు.ఇక ఇప్పుడు కమ్మవాళ్లు కూడా..అదే బాటపట్టబోతున్నారు.రాయపాటి సాంబశివరావు అయితే తాను ఎంపీగా ఉండి వేస్ట్ ఇంకా చదవండి
No comments:
Post a Comment