తాజా..తాజా
Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
Monday, December 20, 2010
జగన్ దీక్ష ప్రారంభం
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ యువనేత జగన్ చేపట్టిన 48 గంటల లక్ష్యదీక్షకు ప్రజల మద్దతు లభిస్తోంది. లక్షదీక్షలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. దీంతో విజయవాడ 'జన'వాడగా మారింది. దీక్షా ప్రాంగణానికి వైఎస్ఆర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. జగన్ దీక్షాశిబిరానికి చేరుకునే ముందు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Namitha Latest pics
No comments:
Post a Comment