Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Friday, January 28, 2011

ప్రియాంక బెడ్ రూంలో షాహిద్ కి ఏం పని?


ఇటీవల ప్రియాంక ఇంటిపై ఐటీ దాడులకని వెళ్లిన అధికారులకి ఓ వాస్తవం బయటపడింది. ప్రియాంక ఇంట్లో షాహిద్ మకాం పెట్టాడట. అనుకోకుండా ఆ ఇంటికి వెళ్లిన అధికారులకి షాహిద్ కంటపడ్డాడు. అయితే వెంటనే అక్కడ్నుంచి తుర్రుమన్నాడనుకోండి. దీంతో ప్రియాంక, షాహిద్ వ్యవహారం పూర్తిగా బట్టబయలైంది. సీక్రెట్ గా లవ్ విషయాల్ని చక్కబెట్టుకుంటున్న ఈజంట ఇలా పబ్లిగ్గా బజారుపాలైంది.రవితేజ తో కబడ్డీ ఆడుకుంటున్న హీరోయిన్ 

సెక్స్ బాంబ్ హాట్ హాట్ విలనిజం


'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...' అంటూ కుర్రకారుకి మత్తెక్కించిన ముమైత్ ఖాన్ ఆ తర్వాత టాలీవుడ్ లో ఐటెం సాంగులకి  కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది. ఏ సినిమాలో చూసినా తన పాటొకటి వుండితీరాలన్నంతగా పాపులర్ అయ్యింది. అలా ఐటెం సాంగుని తన అంద చందాల ప్రదర్శనతో కొత్త పుంతలు తొక్కించిన  ఈ భామ, ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న 'నేను-నా రాక్షసి' చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంచితే, ఈ అమ్మడికి ఫుల్ లెంత్ విలన్ గా నటించాలని ఎప్పటి నుంచో మహా కోరికగా వుందట. ఇప్పుడీ అవకాశం కూడా ఓ సినిమాలో వచ్చింది. "నా కళ్ళు, నా ఎక్స్ ప్రేషన్స్... విలన్ పాత్రకి బాగా సూట్ అవుతాయని చాలా మంది అంటుంటారు. దాంతో అలాంటి పాత్ర చేయాలని నాకూ అనిపించింది. ఇప్పుడు ఓ కన్నడ సినిమాలో ఆ టైపు క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. చూపిస్తా, నా తడాఖా" అంటోంది ముమైత్. సో.. ఇక ముమైత్ లో 'శృంగారాన్ని ఒలకబోసే లేడీ విలనిజాన్ని' కూడా చూడబోతున్నామన్న మాట.ప్రియాంక చోప్రా ఇంటిపై రైడింగ్ లోదొరికిపోయిన హీరో..?

Thursday, January 27, 2011

పవన్ కల్యాణ్ ని కాదన్న కుర్రహీరోయిన్


గబ్బర్ సింగ్ పేరుతో పవన్ కల్యాణ్ దబాంగ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలి అనే విషయంపైనే తర్జన భర్జనలు పడుతున్నారు. అనుష్క పేరు పరిశీలనకు వచ్చినా ముదురుగా కనపడుతుందని పక్కనపెట్టారు. రీసెంట్ గా కాజల్ ని తీసుకోవాలనుకున్నారు. అయితే దర్శకుడు హరీశ్ శంకర్ కి మాత్రం హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హాతోటే ఈ సినిమా చేయాలని కోరిక. అందుకో సోనాక్షిని కలిసి రీమేక్ విషయం చర్చించారట. అయితే ఈ బాలీవుడ్ సుందరి మాత్రం ఆఫర్ తిరస్కరించిందని టాక్. హిందీలో అంత బ్రైట్ ఫ్యూచర్ వదులుకుని, తెలుగులో సినిమా చేయాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పిందట. పవర్ స్టార్ కే నో అని చెప్పేసింది.  శ్రీకాంత్ పవన్ కి కూడా తమ్ముడేనా?

జగన్ కు ఉచ్చు బిగుస్తుందా..?



జగన్ కు  సర్కారు ఉచ్చు బిగుస్తుందా..? ఆ ఉచ్చులో జగన్ కచ్చితంగా ఇరుక్కుపోతాడా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..క్రమంగా కిరణ్ కుమార్ రెడ్డి జగన్ పై చేయి సాధిస్తున్నాడనిపిస్తుంది. జగన్ వర్గానికి వెళ్లే ఎమ్మేల్యేలను కట్టడి చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి తాయిలాలు, వరాలు ఇస్తూ.. బుజ్జగింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. జగన్ వర్గంగా చెప్పుకునే ఎమ్మేల్యేలు కూడా ఇప్పుడు కిరణ్ వైపు మెల్లగా మొగ్గు చూపుతున్నారు.సీఎం వల్ల ఏం పనులు అవుతాయనేది తెలుసుకున్న వారు సీఎం ముందు పెద్ద డిమాండ్ల చిట్టానే పెడుతున్నారు.జగన్ వైపు వెళ్లకుండా ఉండాలంటే మా డిమాండ్లు కచ్చితంగా అమలుచేయాలనే షరతులు పెట్టి చిన్నగా కిరణ్ వైపు అడుగులు వేస్తున్నారు.మొత్తానికి కిరణ్ ఈ విషయంలో కొంతలో కొంత సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది.చివరికి జగన్ వర్గం ఎంపీ ఇంకా చదవండి

కత్రినాకైఫ్ తో డ్రీమ్ సెక్స్


ఇటీవల ఓ కండోమ్ కంపెనీ ప్రమోషన్లో భాగంగా చిన్న సర్వే చేసింది. ఎవరితో సెక్స్ లో పాల్గొనడం ఇష్టమో చెప్పండంటూ కుర్రాళ్లని, అమ్మాయిల్ని అడిగింది. ఎక్కువమంది అమ్మాయిలుఇంకా చదవండి

రానా మరీ అంత పనికిరాకుండా పోయాడా


రానా, ఇలియానా జంటగా నేనునారాక్షసి సినిమా రెడీ అయ్యింది. తీరా ఈ సినిమా బిజినెస్ చేసుకునేసరికి, బయ్యర్లెవరూ ఇంట్రస్ట్ చూపించడంలేదట. కారణం ఒక్కటే ఇందులో రానా హీరోకావడం. లీడర్ తో ఎంట్రీ ఇచ్చిన రానాకి హీరోగా అత్తెసరు మార్కులే పడ్డాయి. ఫ్లాపుల్లో ఉన్న పూరిజగన్నాథ్ తో సినిమా చేశాడు. కాబట్టి ఏనమ్మకంతో సినిమా కొనాలని బయ్యర్లు అడుగుతున్నారు. ఈ సినిమాకి ఉన్న ఒకే అట్రాక్షన్ ఇలియానా. ఇలియానా బొమ్మలు చూపించే ఈ సినిమాని అమ్ముకోవాలని ట్రైచేస్తున్నారు నిర్మాతలు. వీరి కష్టం ఎప్పుడు ఫలిస్తుందో, సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి.పవన్ కల్యాణ్ ని కాదన్న కుర్రహీరోయిన్ 

హీరోయిన్ ని వేధించిన నిర్మాత



ఫ్యాక్షన్ ముఠాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీకున్న లింకులు ఒక్కొక్కటీ బయటికొస్తున్నాయి. సూరి, భాను, బాధితులంతా పుట్టలోంచి బయటికొచ్చిన చీమల్లా ఒక్కొక్కరే పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు. సి.కల్యాణ్, భాను కలిసి హీరోయిన్ కల్యాణిని వేధించారనేది తాజా సమాచారం. ఇటీవలే కల్యాణి నిర్మాతగా ఓ సినిమా చేసింది. ఈటైమ్ లో పెట్టుబడికోసం భాను, కల్యాణ్ తో ఏవో డీలింగ్స్ కుదిరాయి. ఇక్కడే కల్యాణిని మోసం చేసి తర్వాత మానసికంగా ఇబ్బందిపెట్టారట. కల్యాణి క్లోజ్ సర్కిల్ వరకే తెలిసిన ఈవిషయం ఇప్పుడు పోలీసుల వరకు వెళ్లిందట. ఇప్పుడు పోలీసోల్లు ఏంచేస్తారో తెలియాలి. మొత్తానికి బయటకి మంచివాడుగానే బిల్డప్ ఇచ్చిన నిర్మాత కల్యాణ్, లోపల్లోపల చాలా మేటర్లు చక్కబెట్టాడట.దీక్షాసేథ్ ని బండబూతులు తిడుతున్నారు

Wednesday, January 26, 2011

మకరజ్యోతి మానవ కల్పితమే…



ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు శబరిమల కొండలలో కనిపించే ‘మకర జ్యోతి’ అసలు రహస్యం ఏమిటి? ఇటీవల శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో 102 మంది మరణించటంతో మకరజ్యోతిపై అందరి దృష్టి మళ్లింది. శబరిమలకి సమీపంలో ఉన్న పొన్నాంబలమేడు కొండల్లో ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు మునిమాపు వేళ మూడు సార్లు కాంతి కనిపిస్తుంది. దీనిని అయ్యప్ప భక్తులు ఒక అద్భుతంగా భావిస్తారు. దీనిని చూడటం వల్ల తమ శబరిమల యాత్ర విజయవంతమైందని ఆనంద పడతారు.అయితే- దీనిని వెలిగించేదిఇంకా చదవండి

కేసీఆర్ ది ఆగని పోరాటం



కేసీఆర్ ఇప్పుడు చేస్తుంది..ఆఖరిపోరాటం కాదు..ఆగని పోరాటం అని పదే పదే చెబుతున్నారు. గత డిసెంబర్ లో తెలంగాణ వచ్చేసింది. అని చెప్పిన కేసీఆర్..ఇప్పుడు తెలంగాణ కోసం ఆగని పోరాటమే మార్గమని సెలవిస్తున్నారు.ఇక్కడే ఓ లాజిక్కు ఉంది. తెలంగాణకు ఇదే ఆఖరిపోరాటం అయితే అక్కడితో కేసీఆర్ పని అయిపోతుంది. కానీ దానిని వీలైనంత  సాగదీస్తే..దానిని ఆగనిపోరాటంగా మారిస్తే.. ఎంతవరకైనా బండి లాగించేయవచ్చు.కేసీఆర్ కుటుంబానికి తిరుగలేదు..తెలంగాణ వచ్చినా వారిదే అధికారం అనే స్థాయికి టీఆర్ ఎస్ పార్టీ వెళ్లినప్పుడు..మాత్రమే తెలంగాణపై ఆఖరిపోరాటం చేస్తారేమో కానీ ఇప్పుడు మాత్రం ఆగని పోరాటమే చేస్తున్నారు.తెలంగాణ వాదులను అందరిని కలుపుకోని పోవాల్సిన కేసీఆర్ ..తెలంగాణ పోరాటంలో తానే హిరోగా ఉండేలా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తెలంగాణ బిడ్డల అకాంక్షలను ఎలా రాజకీయంగా మలుచుకోవాలో ఎత్తులు వేస్తున్నారు.టీఆర్ ఎస్ పార్టీ లో కుటుంబ పెత్తనమే పై చేయిగా ఉండేందుకు మెల్లగా పావులు కదుపుతున్నారు.బీసీలకు, మైనార్టీలకు, దళితులకు న్యాయం చేస్తాననే కేసీఆర్ అదంతా మాటలే కానీ చేతల్లో కాదనేది ఎన్నో సార్లు రుజువవుతూనే ఉంది.అయితే ఈ సారి కూడా కేసీఆర్ కీలకమైన సమావేశాలకు.. తన కొడుకునేఇంకా చదవండి 

Tuesday, January 25, 2011

అభిషేక్ ఐశ్వర్య విడిపోయారు


నిజజీవితంలో కాదు, కేవలం సినిమాల వరకే విడిపోదామని డిసైడ్ అయ్యారు. గతేడాది వీళ్లిద్దరూ కలసి 4 సినిమాలు చేశారు. అన్నీ అట్టర్ ఫ్లాపే అందుకే ఐశ్వర్య ఈ డెసిషన్ తీసుకుంది. పక్కహీరోలతో సినిమాలు హిట్టవుతున్నాయి కానీ మొగుడుతో చేస్తే ఎందుకు కావడంలేదో ఐశ్వర్యకి అర్థం కావడంలేదు. అందుకే కొన్నాళ్లు దూరమవుదామని అభికి చెప్పింది. కెరీర్ గురించి ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయం కాబట్టి, అభిషేక్ కూడా హ్యాపీగానే ఒప్పుకున్నాడట.ముసలిహీరోకి పడుచు హీరోయిన్ 

దివాళా తీసిన హీరో


జగపతిబాబు ఫ్యామిలీకి మంచి పేరుంది. ఈయన తండ్రి రాజేంద్రప్రసాద్ నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు. వ్యాపారాల్లో కూడా వీరి ఫ్యామిలీకి మంచి లాభాలు వచ్చాయి. కానీ జగపతిబాబు హయాం వచ్చే సరికి ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయిందని టాక్. అందుకే బాబుగారు ఏ సినిమా అంటే ఆ సినిమా చేసేస్తున్నాడట. రీసెంట్ గా జైబోలో తెలంగాణ ఒప్పుకోడానికి కూడా అదే రీజనట. ఇందులో మెయిన్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్న దర్శకుడు శంకర్ కి, జగపతి దొరికాడు. సోషల్ ఇష్యూ మీద తీసే సినిమా అయినా సరే, కమర్షియల్ మూవీలాగా రెమ్యునరేషన్ వసూలు చేసుకున్నాడట జగపతి.ఆఖరికి శివాజీని తగులుకుంది

Monday, January 24, 2011

న్యూ టేస్ట్ కోసం యమున తపన



వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ యమునను విచారిస్తున్న బెంగుళూరు పోలీసులకు యమున గురించి ఎన్నో ఇంటరస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి.యమున ఒక్క నైట్  రెండు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తుందట.ఇది దేనికో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే యమునతో సరసం..రాత్రి అనుభవం బాగా ఉందని భావించి మరోసారి కూడా అంటే యమున అసలు ఓకే అనదట.ఎందుకంటే యమున ఓ పాలసీ పెట్టుకుంది.అదేమిటంటే..ఒక్కరికి ఒకే ఒక్క ఛాన్స్. తనతో ఒక రాత్రి గడిపిన మగాడితో..మరో రాత్రి గడపడానికిఇంకా చదవండి

జగన్ కు ఎర్త్ పెడుతున్న కిరణ్



జగన్ పని అయిపోయినట్టేనా..?జగన్ ను ఇరికించేందుకు పకడ్భంధీ ప్రణాళికను కాంగ్రెస్ హైకమాండ్ రచించిందా..? ఢీల్లీ వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రణబ్,అహ్మద్ పటేల్, సోనియా గాంధీలతో ఇదే విషయం చర్చించి వచ్చారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్ కు చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందనిపిస్తుంది.జగన్ పార్టీ పెట్టే లోపే జగన్ తో తాడో పేడో తేల్చుకోవాలని కూడా రెడీ అయింది.తోక జాడిస్తున్న ఎమ్మేల్యేలను కూడా దారిలోకి తెచ్చేలా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా ముందుగా ఆదాయపు పన్నుశాఖ జగన్ ఆస్తులపై ఆరాతీస్తుంది. మరో కొద్ది రోజులు ఇన్ కంట్యాక్స్ డిపార్టమెంట్ జగన్ చుట్టూ ఉచ్చు బిగించబోతుంది.మరో వైపు మంత్రి శంకరరావు సాక్షిలో పెట్టుబడులు ఎలా వచ్చాయి. వైఎస్ వల్ల లబ్ధిపొందిన వాళ్లు ఎలా సాక్షిలో  పెట్టుబడులు పెట్టారనే దానిపై గతంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరంగాచెప్పారు.దీనినే హైకోర్టు సుమోటా స్వీకరించి..సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారికి నోటీసులు పంపింది.వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి స్థాపించిన మీడియా కంపెనీలో పెట్టుబడులపై హై కోర్టు సోమవారంనాడు మొత్తం 57 మందికి నోటీసులు జారీ చేసింది.జగన్ సహా ఏడుగురు అధికారులు, 51 మంది పెట్టుబడిదారులకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.ఈ వ్యవహారంపై సి.బి.ఐ. విచారణ ఎందుకు ఆదేశించకూడదో ప్రశ్నిస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.సజ్జల గ్రూపు, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టి.వి. తదితరులకు ఈ నోటీసులు జారీ అయినట్టు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీలోగా సమాధానం ఇవ్వవలసి ఉంది. ఇదిలా ఉంటే మరో వైపు ఈ రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలుఇంకా చదవండి 

ఆ రెండూ కాదంటున్న త్రిష


త్రిష, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో లవ్ ఆజ్ కల్ సినిమా రీమేక్ అవుతోంది. దీనికి ఖుషీగా, లవ్లీ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు.ఫ్యాన్స్ కూడా ఈ రెండు టైటిల్స్ లో ఒకటి కన్ఫామ్ అనుకుంటున్నారు. నిర్మాత కూడా చాలా సందర్భాల్లో లవ్లీ టైటిల్ గా పెడుతున్నామని చెప్పాడు. అయితే త్రిష రీసెంట్ గా సినిమా గురించి మాట్లాడుతూ ఇంకా టైటిల్ ఫైనలైజ్ చేయలేదని చెప్పింది. వీలయితే మరో టైటల్ వెతుకుతున్నామని అంటోంది. బాలీవుడ్ కెళ్లిన తర్వాత వరసగా పరాజయాల పాలవుతున్న త్రిష పవన్ కల్యాణ్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.మళ్లీ ప్యాంటీ గోల మొదలైంది

Sunday, January 23, 2011

పవన్ కల్యాణ్ రిస్క్ తీసుకుంటున్నాడా?



ఈ వార్త వింటే అవుననే అనిపిస్తుంది. ఇటీవలే పోలీసాఫీసర్ గా కొమరంపులిలో నటించి చేతులు కాల్చుకున్న పవన్ కల్యాణ్ అది సరిపోదన్నట్టు మరోసారి పోలీస్ క్యారెక్టర్ కోరుకుంటున్నాడు. దబాంగ్ రీమేక్ కి సై అంటున్నాడు. మిరపకాయ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ డైరక్షన్లో దబాంగి రీమేక్ చేయాలనుకుంటున్నాడు పవన్. అదీ సొంతగా ప్రొడ్యూస్ చేస్తాడట. దీని పేరు గబ్బర్ సింగ్.గబ్బర్ సింగ్ సినిమాని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో తీస్తానంటున్నాడు. మిరపకాయ్ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా, ఆ డైరెక్టర్ ని పిలిచి ఛాన్సివ్వడంలో పవన్ ఆంతర్యమేంటో.అనుష్కని వెంటాడుతున్న డైరెక్టర్

Monday, January 10, 2011

ఓహియోలో సంక్రాంతి శోభ

సంక్రాంతి శోభ ప్రవాసాంధ్రంలో వెల్లివిరిసింది. తెలుగువాళ్లు ఎక్కడున్నా.. మన సంప్రదాయాలను మరచిపోరని ప్రతి యేటా నిరూపిస్తూనే ఉన్నారు . సప్త సముద్రాలు దాటి వెళ్లినా.. సంప్రదాయానికి వారు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనేది వారు నిర్వహించే సంక్రాంతి సంబరాల్లోనే తెలిసిపోతుంది. సంక్రాంతికి ఇంకా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్థామా..? వద్దా..? పండుగ ఎక్కడ జరుపుకుందామని ఆలోచించేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ వీరందరి కంటే ముందున్నారు అమెరికాలో మన తెలుగువాళ్లు. సంక్రాంతి ముగ్గులతో ఇంగ్లీష్ వీధులను అలంకరించారు. అమెరికాలో కొలంబస్ ( ఒహియో )లో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిపారు. అక్కడున్న తెలుగువారి కోసం తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహియో టాకో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలకు తెలుగు మహిళలు కొంగు బిగించి మరీ..ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అందమైన రంగవల్లికలు వేయడంలో చాలా మంది పోటీ పడ్డారు.అయితే ఈ పోటీలో కల్ప దోనేపూడి, అపర్ణ సంగ, శ్రీలత, విశాల గార్ల లు విజేతలుగా నిలిచారు. వీరికి శ్రీరాములు బోడావుల, పద్మా పట్టిసపులు బహుమతి ప్రధానం చేశారు. అందమైన రంగవల్లికలే కాదు..సంక్రాంతి ఎగిరే గాలిపటాలు కూడా అమెరికాలో రెపరెపలాడాయి. పిల్లలకు గాలిపటాల పోటీలు పెట్టి..వారు కూడా మన సంస్కృతిని మరచిపోకుండా చేశారు.గాలి పటాల పోటీల్లో విజేతలుగా నిలిచిన స్వాతి, శిల్పలకు చంద్రశేఖర్ రాయల బహుమతి ప్రధానం చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ పోటీలను నిర్వహించిన టాకో అధ్యక్షులు శ్రీనివాస్ సంగకు అభినందనల వర్షం కురిసింది.

తెలుగు వారు ఎక్కడున్నా..ఇలా అందరూ కలిసి ఏ కార్యక్రమం చేసుకున్నా.. తెలుగుశక్తి అభినందనలు తెలియచేస్తుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఏ కార్యక్రమానికైనా తెలుగుశక్తి సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. ఏ దేశమేగినా..ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని..













Saturday, January 8, 2011

ఆస్తులు అమ్ముకుంటున్నపవన్ డైరెక్టర్


తెలుగులో పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’లాంటి సూపర్ హిట్ సినిమాని ఇచ్చిన ఎస్.జె.సూర్య అదే పవన్ కళ్యాణ్ తో ‘పులి’ లాంటి డిజాస్టర్ నీ ఇచ్చాడు. ఇతగాడి తీరు చాలా తేడాగా ఉంటుంది. నిర్మాతలతో ఎక్కువ ఖర్చు పెట్టించేస్తాడనే అభిప్రాయం ఉంది. అందుకని ఇప్పుడు ఏ నిర్మాతా ఇతనితో సినిమాలు తీయడానికి ముందుకు రావడంలేదని సమాచారం. సూర్య ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడటంతో ఇప్పటి వరకు సంపాదించినదంతా హారతి కర్పూరంలా కరిగిపోతోందట. ఇటీవలే టి నగర్ లోని ఓ ఇల్లు కూడా అమ్మేశాడట. ఇతగాడు తన పద్దతిని మార్చుకోకపోతే ఇలా ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.
చీఫ్ మినిస్టర్ ఫ్యామిలీతో లింక్ పెట్టుకుంది

ఐష్ ని కొరుక్కు తినొచ్చు


‘‘ఇకనుంచి ఎంచక్కా ఐశ్వర్య రాయ్‌ను కొరుక్కు తినొచ్చు’’... అదేంటి అని ఆశ్చర్యపోకండి..ఇది అక్షరాలా నిజం. విషయంలోకి వస్తే..ఇంకా చదవండి

వాళ్లిద్దరికీ చెడింది


రామ్ చరణ్ తేజ, కాజల్ కలసి మెరుపు సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమానుంచి కాజల్ ని తప్పించినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఆ ప్లేస్ లోకి వేరొక హీరోయిన్ ని కూడా తీసుకున్నారని సమాచారం. అయితే హీరోయిన్ మార్పిడి వ్యవహారంఇంకా చదవండి

Thursday, January 6, 2011

తెలంగాణ ఇస్తే నష్టాలే..!



తెలంగాణ ఇస్తే నష్టాలేనా..? తెలంగాణ ప్రజలకు కూడా దాని వల్ల లాభం ఉండదా..? శ్రీ క్రిష్ణ కమిటీ ఇదే చెప్పిందా..? కమిటీ రిపోర్ట్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవే విషయాలు స్పష్టమవుతాయి. కమిటీ రిపోర్ట్ లో ఐదవ ప్రతిపాదన..ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు..హైదరాబాద్ ను తెలంగాణకు రాజధానిగా చేసి.. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే ఇది అనివార్య పరిస్థితుల్లోనే చేయాలని సూచించింది. తెలంగాణ ఇస్తే వచ్చే నష్టాలను వివరించింది. తెలంగాణ ఇవ్వడం వల్ల ఇంకా చదవండి

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సారాంశం



ఉత్కంఠభరితమైన వాతావరణంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రతులను కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు అందజేశారు. తెలంగాణ డిమాండ్‌పై శ్రీకృష్ణ కమిటీ మొత్తం 505 పేజీల నివేదికను ఇచ్చింది. ఇందులో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ మొత్తం ఇంకా చదవండి

Wednesday, January 5, 2011

రెడ్లు తెలంగాణకు వ్యతిరేకమా..?

రెడ్లు తెలంగాణకు వ్యతిరేకమా..? రెడ్లే తెలంగాణకు అడ్డుపడుతున్నారా..? ప్రస్తుతం ఇదే అనుమానాలు తెలంగాణలో బీసీల్లో బలంగా ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన బీసీల మీటింగ్ లో కొందరు ఈ విషయంపై చర్చించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం హాయం తప్పించి మిగిలిన  అన్ని సందర్భాల్లో రెడ్డి హవానే కొనసాగింది. రాయలసీమ రెడ్లకు అధికారం దక్కేందుకు తెలంగాణ రెడ్ల మద్దతు బాగా ఉపయోగపడింది.ఇప్పటికిప్పుడు తెలంగాణ విడిపోతే.. రాష్ట్రంలో రెడ్డి హవాకు చెక్ పడినట్టే. తెలంగాణలో వెలమ దొరల ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ వెలమ కాబట్టి..కచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వెలమలు మరింత బలపడే అవకాశం ఉంది. ఇక ముందు వారే చక్రం తిప్పుతారు. అప్పుడు ఇంకా చదవండి

Tuesday, January 4, 2011

రాముడు కాదు కాముడు



ఆయన నిజంగా రాముడు కాదా..? కాముడేనా..? ఇప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ సీతారామంజనేయులపై ఇవే ఆరోపణలు.. ఎబిఎన్ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన కథనం నిజంగా ఈ స్ట్రిక్ ఆఫీసర్ ప్రతిష్టను గంగలో కలిపింది. పోలీస్ కమిషనర్ సీతారామంజనేయులకు అమ్మాయిలంటే పిచ్చని..ఎస్.ఐలను పావులుగా వాడుకుని అమ్మాయిలను లోబరుచుకునే వాడనేది ఈ కథనం యొక్క సారాంశం ప్రస్తుతం ఇది రాష్ట్రంలో సంచలనంగా  మారిపోయింది. సీతారామాంజనేయులపై ఎప్పటి నుంచో కసి తీర్చుకోవాలనుకునే వారికి ఇది ఓ ఆయుధం లా మారిపోయింది. సీపీ సీతారామంజనేయులు ఏయే అమ్మాయిలకు కాల్ చేశాడు.. ఎప్పుడెప్పుడు కాల్ చేశాడనే వివరాలఇంకా చదవండి

Monday, January 3, 2011

సూరి హంతకులు ఎవరు..? భాను వెనుక ఉన్నది ఎవరు..?


()సూరిని భానుయే మర్డర్ చేశారా..? ఆస్తి కోసమే ఇదంతా చేశారా..? అసలు భాను వెనుక ఎవరున్నారు..? భానుకు చంపాల్సిన అవసరం ఏమోచ్చింది. సూరి హత్య వెనుక పరిటాల రవి అనుచరులు ఉండకపోవచ్చు.. మరెవరైనా పెద్దలు ఉండవచ్చు అంటున్న సూరి మేనమామ మాటల్లో నిజమెంత..? ఇప్పుడు ఈ వ్యాఖ్యాలే  ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. పరిటాల రవి హత్య కేసు తుది తీర్పు మరో నెల రోజుల్లో ఉండబోతుంది. ఈ సమయంలో సూరి హత్య జరగడంతో పోలీసులు ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు  పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వచ్చిన వ్యక్తుల ప్రమేయంపై పరిశోధన ప్రారంభించారు. పోలీసులకు కలుగుతున్న అనుమానాలు.. వారు కొనసాగిస్తున్న పరిశోధన వివరాల్లోకి వెళితే.ఇంకా చదవండి

మద్దెల చెరువు సూరిపై కాల్పులు

మద్దెల చెరువు సూరిపై కాల్పులు

మద్దెల చెరువు సూరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సూరిని జూబ్లీహిల్స్‌ అపొలో ఆసుపత్రికి తరలించారు. సూరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 13లో సూరిపై దుండగులు అటాక్‌ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఆయన తలకు బలమైన గాయాలైనట్లు సమాచారం. సూరి ప్రయాణిస్తున్న కార్పుపై కాల్పులు జరపడంతో వాహనం ప్రమాదానికి గురయినట్లు తెలుస్తోంది. కారులో సూరితో పాటు ఉన్న మరో ఇద్దరికి కూడా గాయాలైనట్లు వార్తలందుతున్నాయి. పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సూరి ఇటీవలే ఫ్యాక్షనిజానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.అయితే సూరిపై కాల్పులకు సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు కాల్పులు జరిగినట్లుగా వస్తున్న వార్తలను సూరి అనుచరులు కొందరు ఖండిస్తున్నారు. సూరి ప్రయాణిస్తు కారు ప్రమాదానికి గురవడం వల్ల ఆయన గాయపడ్డారని చెబుతున్నారు. కాగా... సూరి తన లాయర్‌ను కలిసి బయటికి వస్తుండగా కాల్పులు జరిగినట్లు కూడా సమాచారం..తెలంగాణ గోపీలు

Saturday, January 1, 2011

తెలంగాణను అడ్డుకుంటుందెవరు..?



తెలంగాణను ఎవరు అడ్డుకుంటున్నారు..?ఎవరు వచ్చినా తెలంగాణను కూడా వెనక్కు పోయేలా చేస్తున్నారు.? ఇలా ఎన్నో అనుమానాలు తెలంగాణ వాదుల్లో ఉన్నాయి. తెలంగాణను సీమాంధ్ర నేతలే అడ్డుకుంటున్నారనేది తెలంగాణ వాదుల స్ట్రాంగ్ ఫీలింగ్. అయితే ఇందులో నిజం లేకపోలేదు. దీంతో పాటు తెలంగాణకు చెందిన నేతలకు కూడా తెలంగాణ రావడం పెద్దగా ఇష్టం లేదనేది కూడా కఠోర సత్యమే.అసలు తెలంగాణకు అడ్డుపడుతున్న వారి జాబితా చాలా పెద్దదే. కానీ వాటిలో కీలక పాత్ర పోషించింది మాత్రం కొద్ది మందే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ కొద్ది మందే తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. శ్రీ క్రిష్ణ కమిటి నివేదిక నేపథ్యంలో తెలంగాణకు అడ్డుపడుతున్న వారి డేటాను బయటకు తీసే పనిలో పడ్డారు.తెలంగాణకు చెందిన మేధావులు ఢీల్లీలో పని చేసే తెలంగాణ అధికారులు ఈ డేటా సేకరించే పనిలో ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకుల వేసే అడుగులను కనిపెట్టి తెలంగాణ నాయకులను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. వారు సేకరించిన సమాచారం ప్రకారం..తెలంగాణ వ్యతిరేకుల జాబితా ఇలా ఉంది.ఇంకా చదవండి

Namitha Latest pics