గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి. రైతులను కడగళ్ల పాల్జేశాయి. భారీ వరదలు పంటలను ఊడ్చుకెళ్లాయి. ఈ వరదల్లో ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. ఆ సందర్భాల్లో నేతలు కేవలం పత్రికాముఖంగా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడమో… లేదంటే స్థానిక నాయకులు మొక్కుబడిగా రైతుల వద్దకెళ్లి పరామర్శించడమో జరిగింది.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా విరుద్ధం. ప్రతి రాజకీయ పార్టీ, రైతులు కడగళ్లు పాలయ్యారంటూ గగ్గోలు పెడుతోంది. ముఖ్యంగా ఈ పోటీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి బయటపడ్డ వైఎస్ జగన్ మధ్య ఇంకా చదవండి..
No comments:
Post a Comment