Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Thursday, December 16, 2010

రైతు పరామర్శ యాత్రలా..? అధికారం కోసం జిమ్మిక్కులా..?


గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి. రైతులను కడగళ్ల పాల్జేశాయి. భారీ వరదలు పంటలను ఊడ్చుకెళ్లాయి. ఈ వరదల్లో ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. ఆ సందర్భాల్లో నేతలు కేవలం పత్రికాముఖంగా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడమో… లేదంటే స్థానిక నాయకులు మొక్కుబడిగా రైతుల వద్దకెళ్లి పరామర్శించడమో జరిగింది.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా విరుద్ధం. ప్రతి రాజకీయ పార్టీ, రైతులు కడగళ్లు పాలయ్యారంటూ గగ్గోలు పెడుతోంది. ముఖ్యంగా ఈ పోటీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి బయటపడ్డ వైఎస్ జగన్ మధ్య ఇంకా చదవండి..

No comments:

Post a Comment


Namitha Latest pics