Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Monday, December 27, 2010

చెవిలో పువ్వులు పెడుతున్న కాంగ్రెస్ నేతలు


కాంగ్రెస్ నాయకులు చెవిలో పువ్వులు పెడుతున్నారు. జనం కాస్త జాగ్రత్త. కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, ఎంపీలు వారి పదవులకు రాజీనామాలు చేస్తామంటూ.. హెచ్చరించారు. ఇంతకీ వారు ఎవరిని హెచ్చరించారు.సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని.. సర్కారునే ఎందుకు హెచ్చరించారు.విద్యార్ధుల కేసుల ఎత్తివేత అంశంపై నట. అంతే కాదు.వీరు సోమవారం నిరహార దీక్ష కూడా చేస్తున్నారు.ఎందుకంటే తెలంగాణ విద్యార్థులంటే అంత ప్రేమ.. తెలంగాణపై అంత మమకారం.అందుకే ఈ దీక్షనట. గాంధీ మహాత్ముడి చూపిన దీక్ష చివరికి ఓ ఫ్యాషన్ లా మారిపోయింది.ప్రభుత్వంలో ఉన్న ఈ ఎమ్మేల్యేలు,ఎంపీలు అసెంబ్లీలో తెలంగాణ విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలని ఎందుకు

No comments:

Post a Comment


Namitha Latest pics