Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Wednesday, December 8, 2010

కొడితే అలా ఇలా కొట్టకూడదు



మూడేళ్లు కష్టపడండి..ముప్పై ఏళ్ల స్వర్ణయుగం వస్తుందంటూ తన అభిమానులకు కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. దీంతో  ఆయన విజన్ 2014 అనేది స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తే ఎంతమంది తన వైపు వస్తారనేది జగన్ లెక్కలు కట్టారు. అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి  చాలా మంది ఎమ్మేల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశముందనేది  జగన్ ముందే గ్రహించారు.అందుకే ముందుగానే తన రాజీనామా లేఖలో ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని చెప్పారు. జగన్ ఆర్థిక బలాన్ని ఉపయోగించి  ప్రభుత్వాన్ని పడగొట్టడం..పెద్ద కష్టమైన పని కాదు.కానీ అది చేస్తే జగన్ కు చెడ్డపేరు వచ్చే అవకాశముంది. అయితే డబ్బుతో కొనుక్కున్న ఎమ్మేల్యేలుఇంకా చదవండి

No comments:

Post a Comment


Namitha Latest pics