వైఎస్ హయంలో చేపట్టిన ఆఫరేషన్ ఆకర్ష్ ను మళ్లీ అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. టీడీపీలో అసంతృప్తితో ఉన్న నాయకులను తన వైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ కార్యాన్ని చక్కబెట్టేందుకు.. ఒకప్పటి తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజ రంగలోకి దించారు. ఇప్పటికే రోజా జిల్లాల వారీగా తెలుగుదేశంలో అసంతృప్తితో ఉన్న నాయకుల జాబితాను రెడీ చేసినట్టు సమాచారం. గుంటూరుజిల్లాలో ఇప్పటికే మాకినేని పెద్ద రత్తయ్య బాబు తీరుపై ఆగ్రహాంగా ఉన్నారు. రత్తయ్య ముందుగా రోజా ఫోన్ లో మాట్లాడి.. ఆ తర్వాత జగన్ చేత ఇంకా చదవండి
No comments:
Post a Comment