Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Monday, February 28, 2011

రజనీకాంత్ కి సవాల్ విసురుతున్న రేఖ



రజనీకాంత్ రానా సినిమాలో రేఖని ఓ హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే రేఖ రజనీతో రొమాన్స్ చేయదు. సవాల్ విసురుతుంది. ఇందులో ఆల్రడీ దీపికా పదుకుణేని హీరోయిన్ గా తీసుకున్న దర్శకుడు. రేఖని లేడీ విలన్ గా సెలక్ట్ చేసుకున్నాడట. నీలాంబరి సినిమాలో రమ్యకృష్ణ టైప్ క్యారెక్టర్ ఇక్కడ రేఖ చేస్తోంది. రజనీ, రేఖ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయంటున్నాడు దర్శకుడు.అల్లరి నరేశ్ కి టచ్ లోకి వచ్చిన మాజీ ప్రేయసి

Wednesday, February 23, 2011

తెలంగాణకు పరిష్కార మార్గం కనుగొన్న కేంద్రం.?


తెలంగాణకు కేంద్రం ఓ పరిష్కార మార్గాన్ని కనుక్కుందా..? కేంద్రం మదిలో ఏముంది..ఇప్పుడు ఇదే అందరి ప్రశ్న. అయితే కేంద్రం తెలంగాణకు పూర్తి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఒక్క హైదరాబాద్ విషయంలో ఉన్న పీటముడిని విప్పేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. సీమాంధ్ర ఎంపీలతో కూడా గతంలో జరిపిన చర్చల్లో తెలంగాణ ఇస్తే మీ అభ్యంతరాలు ఏమిటనే దానిపై ఆరా తీసింది. సీమాంధ్ర వారు ప్రధానంగా హైదరాబాద్ విషయంలోనే పట్టుబడుతున్న విషయాన్ని అర్థం చేసుకుంది. ఇక అటు.. తెలంగాణ వాళ్లు హైదరాబాద్ లేని తెలంగాణను ఒప్పుకోరనేది కూడా కేంద్రానికి తెలిసింది. తెలంగాణ ఇచ్చేద్దామని నిర్ణయానికి వచ్చిన కేంద్రం ఇప్పుడు తెలంగాణపై శ్రీ క్రిష్ణ కమిటీ ఇచ్చిన ఇంకా చదవండి

Saturday, February 19, 2011

మధుశాలిని పంట పండింది


అక్కడా ..ఇక్కడా చిన్న చిన్న క్యారెక్ట్రర్లు వేస్తూ బండి నెట్టుకొస్తున్న మధుశాలిని కి అనుకోని అదృష్టం చిక్కింది.బాల డైరెక్షన్ లో అవన్-ఇవన్ అనే సినిమాలో ఆర్య పక్కన నటించే్ ఛాన్స్ కొట్టేసింది.బాల సినిమా అంటే మాటలు కాదు కదా..తెలుగు ,తమిళ భాషల్లో మంచి పేరొస్తుంది..ఆపైన అవాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.ఈ సినిమాతోనైనా తన కష్టాలు తీరతాయేమోనని ఆశగా ఎదురుచూస్తోంది ఈ హైదరబాది అమ్మడు.కెమెరామెన్లపై చిందులు తొక్కిన కత్రిన

Friday, February 18, 2011

జగన్ బాజా మోగిస్తున్న ఛానల్స్



ఎన్టీవీ కొత్త సర్వేలతో జగన్ కు బాగానే భాజా కొడుతోంది.  జగన్ ప్రభంజనం అంటూ… బాకా ఊదుతోంది. ఇందులో నిజమెంత..? అని అడగొద్దు..ఎందుకంటే.. వారు చెప్పేదే నిజమని భావించాలి.. చెవిలో పువ్వులు పెట్టుకుని వారు చెప్పే అబద్ధాలను నిజమనుకుని భ్రమ పడాలి. ఎన్టీవీ చేసిన సర్వేలో వాస్తవాలు…వారు చెప్పే పొంతన లేని సర్వేల వివరాలు ఇలానే ఉన్నాయి. రాష్ట్రంలో పీఆర్పీ కాంగ్రెస్ లో వీలినం కావడం వల్ల.. జగన్ కు మేలు జరుగుతోందంట.. ఇది నిజమని పదే పదే చెబుతోంది. ఎన్టీవీ.. పీఆర్పీ వీలినం వల్ల జగన్ కు ఒకటి నుంచి రెండు శాతం లాభం కలుగుతోందని దీని వల్ల సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని ఎన్టీవీ చెప్పుకొచ్చింది. ఇక్కడే మరో విషయం కూడా చెప్పింది పీఆర్పీ వీలినం వల్ల తెలుగుదేశానికి కూడా ఒకటి నుంచి రెండు శాతం లాభం ఉంటుందని..అయితే సీట్లు మాత్రం తగ్గే అవకాశముందని చెప్పింది. మరీ ఇక్కడే పెద్ద లాజిక్కు ఉంది.ఇంకాచదవండి

ఫ్రీగా సినిమాలు చేస్తున్న హీరో


హీరో అంటే సినిమాకి కోట్లకు కోట్లు గడిస్తాడు. మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ ధూమ్3 సినిమాకు 100కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలుగులో మాత్రం ఫ్రీగా సినిమాలు చేసే హీరో ఉన్నాడట. అతగాడే కృష్ణుడు. లక్కు కలిసొచ్చి వినాయకుడుతో హీరోగా మారిన కృష్ణుడు, ఆ తర్వాత అలాగే కంటిన్యూ అవ్వాలని తెగ ట్రైచేశాడు. కానీ మళ్లీ హిట్ రాలేదు. అయినా సరే అవకాశాలస్తున్నాయి. ఏంటా అని ఆరా తీస్తే మన హీరోగారు సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోరట. కావాలంటే పెట్టుబడి కూడా పెడతానని నిర్మాతల్ని ఎంకరేజ్ చేస్తాడట. అందుకే కృష్ణుడికి ఇంకా అవకాశాలొస్తున్నాయని ఫిలింనగర్ సమాచారం. రీసెంట్ గా నాకూ ఓ లవరుంది అనే సినిమాలో ఓ అందాల భామతో రొమాన్స్ చేస్తన్నాడు నో రెమ్యునరేషన్ హీరో  క\ష్ణుడు.ముసలి క్యారెక్టర్ కోసం కష్టపడ్డ హీరోయిన్

Thursday, February 17, 2011

రూమర్స్ కి తెరపడింది


ఎట్టకేలకి మహేశ్ భూపతి, లారా దత్తా ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా వీరిమధ్య ప్రేమాయణం సాగుతుందని పత్రికల్లో రావడం, అది చూసి వీళ్లిద్దరూ అలాంటిదేమీ లేదని స్టేట్ మెంట్లివ్వడం అలవాటైపోయింది. అయితే ఈమధ్య వీరి ప్రేమ ముదిరి పాకానపడింది. ముంబైలో కొంతమంది నన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. త్వరలో అందరికీ తెలిసేలా గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహిస్తారట. ఇన్నాళ్లూ ప్రెస్ ని పిలిచి ప్రేమాలేదూ గీమాలేదూ అని చెప్పిన ఈ జంట. ఇప్పుడు అదే మీడియాతో పెళ్లిచేసుకున్నాం దీవించండి అని చెప్పబోతోంది.మలయాళ హీరోయిన్ వలలో నితిన్

రెండు గంటలకు లక్షన్నర తీసుకుంటున్న హీరోయిన్



హీరోయిన్లు ఫంక్షన్లకు,షాప్ ఓపెనింగ్ లకు వచ్చి లక్షలకు లక్షలు తీసుకెళ్తుంటారు.పనిలో పనిగా నచ్చిన నగా నట్రా చీరలు కూడా సర్దేస్తుంటారు.ఈ మధ్యే ధీక్షాసేథ్ మందిర్ అనే షోరూం ప్రారంభించింది.దీనికోసం లక్షన్నర తీసుకుందని సమాచారం.లక్షన్నర తీసుకున్నా ధీక్ష అక్కడ ఉన్నటైమ్ రెండు గంటలే.ఈ రెండు గంటల్లోనే షాపంతా కలియతిరిగి ఫోటోలకు సెక్సీ ఫోజులిచ్చి ..తీసుకున్న లక్షన్నరకి గిట్టుబాటయ్యేలా బిహేవ్ చేసింది.తాగి పడిపోయిన హీరోయిన్ ని ముద్దాడిన హీరో

Saturday, February 12, 2011

ముద్దడిగితే బూతులు తిట్టిన హీరోయిన్


కంగనా రనౌత్ హిందీలో తను వెడ్స్ మను అనే సినిమా చేసింది.ఇందులో ఓ పాటలో మికా సింగ్ అనే పాప్ సింగర్ తో డాన్స్ చేసింది.పాట చివర్లో మికాని ముద్దు పెట్టుకుంటే బాగుంటుందని ప్రపోజ్ చేశాడు చైరెక్టర్.అయితే కంగన వెంటనే డైరెక్టర్ పై ఫైర్ అయ్యిందట..నేనేంటి వాణ్ణి ముద్దుపెట్టుకోవడమేంటని ఆల్మోస్ట్ కొట్టినంత పని చేసిందట..ఇంతకీ కంగన అతడ్ని ఎందుకు రిజక్ట్ చేసిందో తెలుసా..అప్పుడెప్పుడో రాఖీ సావంత్ని ముద్దుపెట్టుకుని చెప్పదెబ్బ తిన్నది మన హీరోనే..రాఖీ ని ముద్దు పెట్టుకున్నాడంటే అతడి చీప్ టేస్ట్ ఏంటో తెలుస్తోంది..అందుకే మికా తో కిస్ సీన్ చేసేది లేదని తేల్చేసింది కంగన.పెయింటింగ్ గీస్తాను..బట్టలూడదీయమన్నాడు.

Thursday, February 10, 2011

విలన్ చెల్లి టాలెంట్ చూపించేస్తోంది.


సోనూ సూద్ చెల్లెలు రితికా సూద్ గ్రాడ్యుయేట్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతోంది. తొలిసినిమాలోనే బికినీషో స్టార్ట్ చేసింది రితిక. తెలుగు హీరోయిన్లలో చాలామంది దగ్గరలేని మంచి టోన్డ్ బాడీ రితిక దగ్గర ఉంది. అందుకే బాగా చూపిస్తానంటోంది. టూపీస్ బికినీలో సూపర్ గా ఉన్న ఈ పిల్లను చూశాక తెలుగు ప్రేక్షకులు పీపాల్లా తయారైన మన హీరోయిన్లను చూడగలరా. సైజ్ జీరో ఫిజిక్ తో రితిక టాలీవుడ్ లో పెద్ద పొజిషన్ కే వెళ్లబోతోంది. అన్న రికమండేషన్ బాగా పనిచేస్తే, మంచి మంచి అవకాశాలే ఈమెకు వస్తాయి.అది చూశాక దీక్షాని వదలిపెట్టలేకున్న హీరోలు

స్లమ్ డాగ్ పిల్లకి పండు తినడం కూడా చేతకాదా


స్లమ్ డాగ్ మిలియనీర్ తో ఫేమస్ అయిన ఫ్రిదా పింటోకి సినిమాలే కాదు, మ్యాగజీన్ లకు ఫోజులివ్వమని కూడా బాగానే ఆఫర్లు వస్తున్నాయి. జిక్యు అనే మేగజీన్ కోసం ఈమధ్యే ఫ్రిదా ఫొటోషూట్ చేసింది. దానిమ్మ కాయని ఒలవకుండా ఇలా వెరైటీగా కట్ చేస్తూ... ఫొటోషూట్ చేసింది ఫ్రిదా. వెరైటీగా ఉంది కదూ.  మసాజ్ లో మునిగితేలుతున్న శ్రియ

Wednesday, February 9, 2011

బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ఇలియానా


కోటితారగా టాలీవుడ్ లో కాస్ట్ లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఇలియానా ఇప్పుడు పూర్తిగా సంపాదనపై దృష్టి పెట్టింది. గోవాలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. తల్లి సపోర్ట్ తో కొత్త బిజినెస్ లో సక్సెస్ కావాలనుకుంటోంది ఇలియానా. ఇలియానా పేరు చెబితే చాలు ప్రేక్షకులు వెర్రెక్కి పోతారు. అలాంటిది ఇలియానా హోటల్ అంటే ఇంకెందుకు ఆగుతారు. మొత్తానికి మంగతాయారు టిఫిన్ సెంటర్ లా ఇలియానా టిఫిన్ సెంటర్ అన్నమాట. విలన్ చెల్లి అన్నీ చూపించేస్తోంది

Tuesday, February 8, 2011

గొపీచంద్ కి పెళ్లంటే వాళ్లకి కుళ్లెందుకు?


గోపీచంద్ కి పెళ్లైపోతుందని వార్తలు వస్తున్నాయి.ఓ బిజినెస్ ఫ్యామిలీకి గొపీచంద్ అల్లుడైపోతున్నాడని అంటున్నారు.అయితే ఈ విషయం ఇద్దరికి మాత్రం చిరాకు తెప్పిస్తోందట.వారెవరో కాదు అనుష్క ,దీక్ష..గొపీచంద్ ని వీరిద్దరూ డీప్ గా ప్రేమించేశారు.ఛాన్స్ దొరికితే మూడుముళ్లు  ళ్లు వేయించుకోవాలనుకున్నారు.కానీ ప్లాన్ వర్కవుట్ కాలేదు.గోపీచంద్ ని పెళ్లిచేసుకోవడానికి ఇంకో అమ్మాయి రెడీ గా ఉంది.అందుకే వీళ్లిద్దరూ కుళ్లుకుంటున్నారు.కుర్రహీరోని కోల్పోయామని బాధ పడుతున్నారు.జెన్నీ కష్టాలు తీరాయి.

మల్లికకి నరకం చూపిస్తున్న సంజయ్ దత్


అసలే హిస్...స్ అంటూ బుస కొట్టాలనుకున్న మల్లికా షెరావత్ సినిమా పోయే సరికి మన్ను తిన్న పాములా చచ్చుబడిపోయింది.పుండు మీద కారంలా ఇప్పుడు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి..తగ్గేలా చేస్తున్నారు ఇలా చెస్తోంది ఎవరో కాదు సంజయ్ దత్.ఈ మధ్య ఓ సినిమాలో సంజయ్ సరసన మల్లికని తీసుకోవాలనుకున్నారు.నిర్మాతలు అయితే మల్లిక హీరోయిన్ అయితే తాను సినిమా చేయనని తెగేసి చెప్పాడట సంజయ్.ఈ దెబ్బతో మల్లిక ఆశలు ఆవిరయ్యాయి.అంతేగాక మిగతా నిర్మాతలకి మల్లిక కి ఆపర్లు ఇవ్వద్దని చెబుతున్నాడట.పాపం సంజూబాబా కి మల్లిక ఏంచేసిందో ఏమో..ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నాడు.
 ఆయనడిగితే అన్నీ చూపిస్తుందట

Saturday, February 5, 2011

మనోజ్ ని చీ కొట్టిన సమంత


మంచు మనోజ్ తో ఊకొడతారా ఉలిక్కిపడతారా  అనే కొత్త సినిమా స్టార్ట్ చేస్తోంది మంచు లక్ష్మి.ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత కోసం సంప్రదించింది మంచు లక్ష్మి.అయితే ఆల్రెడీ మహేష్ తో సినిమా చేస్తోన్న సమంతకి మనోజ్ తో చెయ్యడం ఇష్టం లేదు దీంతో కాల్షీట్స్ ఖాళీ లేవని సర్ది చెప్పుకుంది.ఇక చేసేది లేక దీక్షాసేథ్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంది లక్ష్మి. టవల్ చుట్టుకుని రెచ్చగొడుతున్న సమంత

'గబ్బర్ సింగ్' కోసం పూరీ వెతుకులాట..?


గబ్బర్ సింగ్’ కోసం తెగ వెతుకులాట ప్రారంభించాడట పూరీ. ఇదేదో పవన్ కళ్యాణ్ సినిమా పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నాడనుకునేరు. అదేంకాదు ఆ మధ్య గురుడు వర్మ అలనాటి సూపర్ హిట్ ‘షోలే’ని చిత్రవథ చేసి, జనం మీదకి వదిలేసి బాక్సీఫీస్ ముందు బొక్కబోర్లా పడితే తాను మాత్రం ఇదే చిత్రాన్ని తెలుగుదనంతో మల్టీస్టారర్ గా తీస్తానంటూ సిద్దమైపోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోలుగా ప్రభాస్, గోపిచంద్ లని ఎంపిక చేసినట్టు తెలుస్తున్నా, ‘షోలే’లో గబ్బర్ సింగ్ పాత్రకి ప్రత్యేక ప్రాధాన్యతని అంజద్ ఖాన్ తన వాగ్పటిమతో, నటనా చతురతో చేకూరిస్తే..దాన్ని అమితాబ్ అనుకరించినా పండించలేక పోయాడు. ఇప్పుడు ఈ తెలుగు ‘గబ్బర్ సింగ్’కి పూర్తి స్థాయి కామెడీని జోడించేలా చూస్తూనే, రవితేజని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట పూరీ. అసలే అమితాబ్ చేసిన పాత్ర కావటంతో ఈ వీరాభిమాని ఒప్పేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ జనాలు.http://telugushakthi.com/

Friday, February 4, 2011

నన్ను మర్చిపోయారా..


హాట్ భామ శ్రీయ ఇంకా లైమ్ లైట్లో ఉండేందుకు తెగ ట్రై చేస్తోంది.సినిమాల్లేకపోయినా ఢిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలు దిగి నెట్ లో పెడుతోంది.ఈ ఈ హాట్ ఫోజులు చూసైనా ఎవరైనా  అవకాశాలు  ఇస్తారేమోనని  ఆశగా ఎదురుచూస్తోంది.నిన్నే బెంగళూరు ఫ్యాషన్ వీక్ లో తన అందచందాలతో హల్ చల్  చేసింది.అయినా ఎవరూ శ్రీయకి ఛాన్సిచ్చే ధైర్యం చేయటం లేదు.... పాపం శ్రీయ కొవ్వు కరిగించుకుంటోంది.

సీక్రెట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న హీరోయిన్


పిచ్చిముదిరి వెర్రితలలు వేసిందంటే ఇదే మరి. ప్రేక్షకులను ఆకర్షించాలంటే లోపలి అందాలను బట్టబయలు చేయాలా...? చేయాలనే అంటున్నారు బాలీవుడ్ సెక్సీతారలు. తాజాగా కంగనా రనౌత్ ఇలాంటి సన్నివేశంలోనే నటించింది.  "టాను వెడ్స్ మను" అనే హిందీ చిత్రంకోసం కంగనా తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఎద పైభాగంలో టాటూ వేసుకున్నదట. అలా వేసుకుంటే ఫర్లేదు... తన ప్రేమ నిజమో కాదో చూడంటూ గౌను పైభాగాన్ని తొలగించి ఎదపై ఉన్న టాటూను పదేపదే చూపిస్తుందట. తొలుత ఈ సన్నివేశంలో నటించాలని దర్శకుడు చెప్పినప్పుడు కంగనా తటపటాయించిందట. టాప్‌ను తీసి ఎద భాగాన్ని అలా చూపించడం బాగోదేమోనని అతనితో అన్నదట. కానీ సన్నివేశంలో అలా నటించక తప్పదని చెప్పడంతో చేసేది లేక సరే అని అందట. ఇక సెట్స్‌పైకి వెళ్లగానే రెట్టించిన ఉత్సాహంతో ఎదపై టాటూను చూపించీ.. చూపించీ హీరో దిమ్మతిరిగిపోయేటట్లు చేసిందట. అన్నట్లు సీన్ సరిగ్గా రాలేదని టేక్‌లమీద టేక్‌లు తీశారట. అలా అన్ని టేక్‌లలో నటించిన తర్వాత కూడా సరిగ్గా రాకపోతే మళ్లీ చేస్తానని టాటూ ఉన్న ఎద పైభాగాన్ని తీస్తూ ముందుకు వచ్చిందట కంగనా.‘జై బోలో తెలంగాణ’ మూవీ రివ్యూ..!

'తీన్ మార్' ఆడుతున్నపవన్ కల్యాణ్


పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ లవ్ ఆజ్ కల్ రీమేక్ కి 'తీన్ మార్' అనే  టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. మొదట ఖుషీగా ,ఆ తర్వాత లవ్లీ  అనే ఈ సినిమాకి సంబందించిన టైటిల్ గురించి మీడియాలో బాగా ప్రచారం జరిగింది.కానీ ఇప్పడు ఆ రెండు కాకుండా తీన్ మార్ అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. 'సెలబ్రేషన్ ఆఫ్ లవ్' అన్నది దీనికి ట్యాగ్ లైన్. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో హాస్యనటుడు గణేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. . త్రిష, కృతి కర్బండ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతోంది. ఫిబ్రవరి నెలాఖరుతో దీని షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మార్చ్ మొదటి వారంలో ఆడియో ఫంక్షన్ ను హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తారు. ఆ నెలాఖరుకి సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓపక్క షూటింగ్ జరుగుతుండగా, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. ఆమధ్య రిలీజ్ అయిన 'పులి' ఫ్లాపుతో డిజప్పాయింట్ అయిన అభిమానులకి వీలైనంత త్వరలో ఓ మంచి హిట్ చిత్రాన్ని ఇవ్వాలన్న కసితో పవన్ కల్యాణ్ వర్క్ చేస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.పవన్ కల్యాణ్ తీన్ మార్ వాల్ పేపర్స్

బట్టలేసుకోని హీరోయిన్ని కోర్టుకీడ్చారు


బాలీవుడ్ హీరోయిన్లు మరీ బరితెగించేస్తున్నారు.టాప్ లెస్ గా పోజులివ్వడంలో ఒకరిని మించి మరొకరు ఆవేశపడుతున్నారు.బిపాసాబసు డ డబూరత్నానీ క్యాలెండర్ కోసం టాప్ లెస్ గా ఫోజులివ్వడం పెద్ద చర్చనీయాంశమైంది.ఈ విషయంపైనే జాన్ అబ్రహం బిప్స్ కి దూరంగా ఉంటున్నాడు.ఇప్పడు బిపాసాకి మరో సమస్య వచ్చిపడింది.నిసార్ మహ్మాద్ అనే అడ్వకేట్ బిపాసా పై అబ్సెనిటీ పేరుమీద కేసుపెట్టాడు.త్వరలో దినికి వివరణ ఇచ్చుకోవడానికి బిపాసాకి పిలుపు రానుంది.మిస్ ఇండియాతో పవన్ కల్యాణ్ రొమాన్స్

Wednesday, February 2, 2011

కోలీవుడ్ పై కన్నేసిన మిత్రవింద


ప్రస్తుతం తెలుగులో టాప్ పొజిషన్ లో వుండి, పెద్ద హీరోలతో ఐదారు సినిమాలు చేస్తున్న కాజల్ ఇప్పుడు కోలీవుడ్ మీద కూడా కన్నేసినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కేవలం తెలుగు చిత్రాలకే పరిమితమైన ఈ సుందరాంగి, ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అవుతోందని అనిపించగానే అటు వైపు ఓ లుక్కేస్తోంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా తను యాక్సప్ట్ చేసిన ఓ తమిళ చిత్రాన్నే చెప్పుకోవచ్చు. కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూపర్ స్టార్ సూర్య నటించనున్న ఓ చిత్రానికి కాజల్ సైన్ చేసింది. వాస్తవానికి తమిళ్ లో కూడా తనకి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, గతేడాది అక్కడ తను ఒకే ఒక్క సినిమా చేసింది. సూర్యా తమ్ముడు కార్తీ హీరోగా నటించిన 'నాన్ మహాన్ అల్లా' లో తను నటించింది. అది మంచి హిట్ కూడా అయింది. అయితే, ఆ తర్వాత మళ్లీ అక్కడ చేయలేదు. ఇప్పుడు మళ్లీ అతని సోదరుడి చిత్రంతోనే కోలీవుడ్ లో ఎంటర్ అవుతోంది. ముందు జాగ్రత్తగా కోలీవుడ్ లో కూడా తన స్థానాన్ని పదిలపరచుకోవడానికే  కాజల్ తమిళ్ చిత్రాలు కూడా యాక్సప్ట్ చేస్తోందని పరిశీలకులు అంటున్నారుఏడుగురు భర్తల్ని చంపే భార్య

మాట తప్పిన మగువలు!


సిద్ధార్థ్‌ సరసన దిల్‌రాజు నిర్మించే చిత్రంలో నటిస్తుందనుకున్న బాలీవుడ్‌ మెరుపుతీగ అమృతారావు తాజాగా ప్లేటు ఫిరాయించి ‘నో’ చెప్పేసిందిట.సంవత్సరం పొడవునా కొత్తదర్శకుడు వేణుశ్రీరామ్‌ కథకోసం ఎంతో శ్రమించి పక్కాగా అన్నీ సిద్ధం చేసుకుని హీరో సిద్ధార్థ అనుకున్నాక..అతడి సరసన నాయికగా అమృతను ఒప్పించారు. అప్పటికి ఓకె అనేసింది ఆ భామ.అయితే ఇటీవలి కాలంలో ఏర్పడిన టాలీవుడ్‌ సంకటం దరిమిలా..నిర్మాతల అధిక వ్యయ ప్రక్షాళన నేపథ్యంలో హీరోయిన్‌ కూడా కాస్ట్‌కంట్రోల్‌ పరిధిలోకి రావాల్సొచ్చింది. దాంతో నిర్మాత ‘స్టార్‌హొటలు, హంసతూలికా తల్పం..కట్‌’ అన్నారట! అంతే, అయితే.. ఈ సినిమాలో చెయ్యడం కుదరదు అనేసిందిట! అలాగే సాజిద్‌ నడియావాలా ప్రతిష్టాత్మక చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 2’కి తొలుత ఓకె చెప్పిన దీపికా పదుకునె సైతం అదేబాటలో నడిచి..మరో కుర్ర తేనెటీగ అనిపించుకుంది! క్లోజ్‌ సోర్స్‌ వివరాల ప్రకారం..ఈ భామామణి ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం..ఏకంగా సౌత్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన అవకాశం అందుబాటులో ఉండడమేనని తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయమై సంబంధిత వర్గాలు దీపిక పదుకునెను కలిశాయి కూడా.అక్షయ్‌కుమార్‌నే కాదనుకుని దీపిక రజనీకాంత్‌ వెంట పడడానికి కారణం ‘రోబో’ సంచలనం కావడం కూడా ఓ కారణం! దీపిక తిరస్కారం తర్వాత సాజిద్‌ ఆ పాత్ర కోసం అసిన్‌ను తీసుకున్నారు.లేటు వయసులో ఘాటు ఘాటుగా

మల్లీ కలుస్తున్న పాత ప్రేమికులు


షాహిద్ తో విడిపోయాక ఇప్పుడు సైఫ్ తో ప్రేమాయణం సాగిస్తున్న కరీనా కపూర్, మళ్లీ పాత ప్రియుడికి దగ్గరవుతుందని టాక్. ఈమధ్య ఓ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్లిన కరీనా, షాహిద్ తో 12 నిముషాలు ఏకాంతంగా మాట్లాడిందట. ఈమధ్య కరీనా మూడ్ బాగుందని అందుకే పాత స్నేహితుల్ని మళ్లీ కలుస్తుంది బాలీవుడ్ జనాలు అంటున్నారు. ఒక వేళ సైఫ్ ని మోసం చేస్తుందేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.భూమిక పెళ్లి పెటాకులు

Namitha Latest pics