Friday, December 10, 2010
ఆ మచ్చలు తొలగించేందుకే సురేఖాస్త్రం
కేవీపీని లెటర్ తో ఉతికేసిన కొండా సురేఖ సాధించిందేమిటి..? సురేఖ వెనుక ఎవరున్నారు..? జగన్ కు ఈ లేఖ గురించే ముందే తెలుసా..? కేవీపీని టార్గెట్ చేయమని జగనే చెప్పారా..?ఈ లెటర్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే ముఖ్యంగా జగన్ వర్గం కోరుకున్న మూడు ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక్కటి జగన్ కు పదవీ కాంక్ష ఉందని, తండ్రి చనిపోయిన వెంటనే సంతకాలు సేకరించారని, అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం రెండు ధ్వజమెత్తుతున్నాయి. ఇందులో నిజమెంత..? అబద్ధమెంత..? అనేది పక్కన పెడితే ముందుగా జగన్ వ్యతిరేకులకు ఇది కచ్చితంగా ఒక అస్త్రమే. దీని నుంచి జగన్ ను బయటపడేయాలంటే ఏదో మార్గం వెతకాలి. ఈ లెటర్ లో అదే ఉంది. సంతకాల సేకరణ చేసింది జగన్ కాదు. కేవీపీనే ఈ పాడు పని చేశాడని సురేఖ చెప్పుకొచ్చింది.మరి ఇన్నాళ్లు సురేఖ ఈ విషయంపై ఎందుకు స్పందించలేదు. ఇప్పుడే ఎందుకుఇంకాచదవండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment