Monday, December 13, 2010
కిరణ్ ను షేక్ చేస్తున్న జగన్
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని జగన్ షేక్ చేస్తున్నాడు.జగన్ ప్రతి కదలికపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ నిఘా పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.ఇప్పటికే జగన్ వరదబాధితలు ఓదార్చే క్రమంలో గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో పర్యటించారు. అయితే ఈ సమయంలో జగన్ వెంట ఎమ్మేల్యేలు వెళ్లకుండా కిరణ్ ముందు నుంచే పలు జాగ్రత్తలు తీసుకున్నారు.జగన్ టూర్ కు వెళ్లే జిల్లాలో ఎమ్మేల్యేలతో మాట్లాడించే బాధ్యతను అక్కడ మంత్రులకు అప్పగించారు.అయితే ధీటుగా జగన్ కూడా పక్క ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు.జగన్ వర్గం ఇప్పటికే జగన్ పర్యటించే ప్రాంతాల్లో అసంత్రుప్త ఎమ్మేల్యేలను వైఎస్ వర్గంగా ముద్రపడిన వారిని తమ వైపుకుతిప్పుకుంటున్నారు.ఇప్పటికే కిరణ్ ఎంత కాపలా పెట్టినాఇంకాచదవండి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment