హత్య చేస్తే పధ్నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తారు. కాంగ్రెస్ సర్కారు ఎంతో మంది రైతులను పొట్టన పెట్టుకుంది. మరీ కాంగ్రెస్ సర్కారుకు ఎన్నేళ్లు జైలు శిక్ష వేయాలంటూ.. సీపీఐ సభ్యుడు కూనం నేని సాంబశివరావు ఈ రోజు అసెంబ్లీలో ధ్వజమెత్తారు.రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలని సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. పదేళ్లలో రెండు లక్షల ఆత్మహత్యలుఇంకా చదవండి..
No comments:
Post a Comment