Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Monday, December 6, 2010

45 రోజుల్లో జగన్ కొత్త పార్టీ..


జగన్ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. మరో  45 రోజుల్లో పార్టీ పెట్టబోతున్నట్టు స్వయంగా ప్రకటించారు. ఆత్మగౌరవ నినాదంతో జగన్ జనంలోకి వెళ్ల బోతున్నట్టు చెప్పారు. పులివెందులలో కార్యకర్తలతో సమావేశమైన జగన్ ఎంతో ఉత్సహాంగా మాట్లాడారు. మూడు సంవత్సరాలు కష్టాలు భరించండి..ముఫై సంవత్సరాలు అధికారం మనదే అంటూ.. వారిలో ఉత్సాహం నింపారు. 2014లో వైఎస్ రాజ్యం వస్తుందని చెప్పారు. దానికి  అందరి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కుటుంబాన్ని కూడా చీల్చడానికి ప్రయత్నించిందని మొట్టమొదటిసారిగా బహిరంగంగా ధ్వజమెత్తారు. ఢీల్లీలో కాంగ్రెస్ పెద్దలకు తమ సత్తా ఏమిటో ఇంకా చదవండి

1 comment:


Namitha Latest pics