Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Thursday, December 30, 2010

ఫస్ట్ నైట్ లండన్ లో

ఫస్ట్ నైట్ లండన్ లో

చిదంబరం ఎత్తుగడ



కాంగ్రెస్ పార్టీ లో ముదుర్లు ఏ రేంజ్ లో ఉంటారనేది మరోసారి రుజువు చేసింది.కేంద్రం తెలంగాణ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్న తరుణంలో చిదంబరం బంతిని మళ్లీ మన కోర్టులోకే నెట్టారు. అంటే శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్ట్ లో ఏముందనేది ముందుగా మన రాష్ట్రంలోని అన్ని పార్టీలను పిలిచి వారి ముందే అసలు రహాస్యాన్ని విప్పుతారు. మరి  వారు ఇలా రిపోర్ట్ ఇచ్చారు. మనం ఏం చేద్దాం అని బాధ్యతను ఇక్కడ రాజకీయ పార్టీల మీదకే నెట్టేస్తారు. అప్పుడుఇంకా చదవండి 
          కాజల్ లేటెస్ట్ స్పైసీ స్టిల్స్

తెలంగాణ ఎలా వస్తుందో చూస్తా‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍



అననగనగా ఓ బాతు… ఆ బాతు రోజు బంగారు గుడ్లు పెడుతుంది. అయితే బాతును పెంచే ఆసామికి అత్యాశ పుట్టింది. బాతు కడుపులో ఇంకా చాలా గుడ్లు ఉంటాయని భావించి ఆ బాతును కోసేశాడు. చివరికి అతడి ఆశ అడియాసగానే మారిపోయింది. ఈ కథ.. మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం.ఈ కథను కేసీఆర్ కూడా బాగానే ఒంటబట్టించుకున్నాడు.ప్రత్యేక తెలంగాణ అంశమనే బంగారు బాతును ఎప్పుడు సజీవంగా ఉంచి.. దాని నుంచి లాభం పొందాలే కానీ…తెలంగాణను తెచ్చుకుని ఆ బాతును చంపేస్తే.. తనకు బంగారు గుడ్లు రావనేది కేసీఆర్ కు బాగా తెలుసు.అందుకే పైకి మాత్రం తెలంగాణ ఎలా ఇవ్వరో చూస్తానంటారు..లోనికి మాత్రం..తెలంగాణ ఎలా వస్తుందో చూస్తా..అనే ఫీలింగ్ లో ఉంటారు. ఈ వార్త కొంత మంది తెలంగాణ వాదులకి..కేసీఆర్ అభిమానులకు కడుపుమండేలా చేయవచ్చు.కానీ కేసీఆర్ వ్యక్తిత్వాన్ని అతని ప్రస్థానాన్ని దగ్గరగా గమనించిన వారెవరికైనా కేసీఆర్ పైన అనుమానాలు మరింత బలపడేలా చేస్తాయి..కేసీఆర్ తరచూ మాటలు మార్చడం.. పార్టీలతో స్నేహాలు మార్చడం ఇవ్వన్నీ కేసీఆర్ అసలు స్వరూపాన్ని బయట పెట్టేవే..ఇప్పుడు కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేసినట్టే కనిపిస్తుంది.తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలే చేశారు. జనవరిలో మధ్యంతర ఎన్నికల ఖాయమని..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయన్నారు.తెలంగాణలో మనం..ఆంధ్రాలో జగన్ క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పుకొచ్చారు.శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్ట్ లో ఏముందో తెలుసుకోకముందే కనీసం కేంద్రం తెలంగాణపై ప్రకటన చేయకముందే కేసీఆర్ ఇలా మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి.? జనమంతా తెలంగాణ ఇంకా చదవండి

జనవరి 6 విడుదల


తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశం పై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ను కేంద్ర హోం మంత్రి చిదంబరానికి సమర్పించింది .తెలంగాణా.సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 3న జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.10 నెలలు రాష్ట్రంలో విసృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించిన కమిటీ సభ్యులు ఆ విషయాలన్నీ క్రోడీకరించి నివేదిక రూపొందించారు.ఆ రెండు సంపుటాలుగా ఉన్న నివేదిక ను ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రికి సమర్పించారు.జనవరి 5న

Wednesday, December 29, 2010

నివేదిక తెలంగాణకు వ్యతిరేకమా…?



శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా రానుందా..? ఇది ముందే తెలంగాణ నేతలకు తెలిసిపోయిందా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్ట్ మీద ఇప్పటివరకు సీమాంధ్ర నాయకులు పెద్దగా స్పందించలేదు.కానీ తెలంగాణ నాయకులు మాత్రం కమిటీ కచ్చితంగా తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయని నమ్ముతోంది. నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి కూడా తెలంగాణకు కమిటీ రిపోర్ట్ వ్యతిరేకంగా వచ్చే అవకాశముందన్నారు. అటు కేసీఆర్ కూడా ఇదే కమిటీ రిపోర్ట్లో ఏముంటుందో ముందే చెప్పేశారు. తెలంగాణలో మోహరిస్తున్న బలగాలు..కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాలు ఇవన్నీ
చూస్తుంటే కచ్చితంగా రిపోర్ట్ తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చే అవకాశముందని తెలంగాణ వాదులు భావిస్తున్నారు. అందుకే ఇంకా చదవండి

బూతులు మాట్లాడుతున్న శృతిహాసన్


శృతిహాసన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హిందీలో దిల్ తో బచ్చాహై జీ సినిమాలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మికి జోడీగా కనిపించనుంది శృతి. అసలే ఇమ్రాన్ రసికుడు, అతగాడి పక్కన మరింత రొమాంటిక్ గా నటిస్తోందట శృతి. నటించడమే కాదు, రొమాంటిక్ డైలాగులు కూడా చెబుతోందట. శృతి మాట్లాడుతున్న డైలాగులు వింటుంటే ఇమ్రాన్ కే మైండ్ పోతోందట. సినిమా రిలీజయితే ఇక ప్రేక్షకులకు ఎలా ఉంటుందో.ఫస్ట్ నైట్ లండన్ లో

ఎట్టకేలకు పెళ్లి సెట్ అయింది


నయనతార, ప్రభుదేవా పెళ్లికి అడ్డంకిగా ఉన్న ప్రభుదేవా మొదటి భార్య రమాలత కాస్త మెత్తబడింది. ప్రభుదేవాతో విడాకులు తీసుకోడానికి అంగీకరించింది. చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో ప్రభుదేవా, రమాలత విడాకులు తీసుకోడానికి నిశ్చయిచుకున్నారు. ఎంచక్కా వీరిద్దరూ విడిపోతే ప్రభుదేవాని తగులుకోవాలని చూస్తోంది. నయనతార ఆ ఘడియ వచ్చింది కాబట్టి నయనతార పెళ్లికున్న అడ్డంకి తొలగిపోయినట్టే.ముద్దులిచ్చి హీరోని ఉక్కిరిబిక్కిరి చేసిన హీరోయిన్లు

Tuesday, December 28, 2010

కేకే- కేసీఆర్ లవ్ ఎఫైర్..


కాంగ్రెస్ సీనియర్ నేత కేశవ రావ్ మాంచి మేధావి.ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్నది కేకే వ్యూహం.అందుకే కేకే తాజా దీక్షకు స్క్రీన్ ప్లే సమకూర్చాడు.దీని వెనుక రెండు లాభాలు ఉన్నాయి.ఒకటి కాంగ్రెస్ వాళ్లు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారని జనాల్లోకి తీసుకెళ్లడం..రెండోది తన భవిష్యత్ కలలకు గట్టి పునాది వేసుకోవడం.ఇటీవల కాలంలో కేసీఆర్ కేకే ఇంట్లో సమావేశమయ్యారు..రెండు మూడు గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి.చర్చల అనంతరం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ కు మద్దతిస్తామని కూడా ప్రకటించాడు.ఇది అప్పట్లో పెద్ద రచ్చ గా మారింది.అసలు ఆ రోజు ఢిల్లీలో ఏం జరిగిందంటే .. వీరిద్దరి మధ్య పెద్ద చర్చలే జరిగాయి..ఆనాడు కేకే సీఎం రేసులో ఉన్నట్టు కేసీఆర్ తో చెప్పినట్టు సమాచారం.కేసీఆర్ మద్దతు తనకు ఉందని రేపు తెలంగాణ అంశంలో ఎటువంటి గొడవలు జరుగకుండా తాను చూసుకుంటాననే సంకేతాలు

బాలీవుడ్ హీరోలు మంచోళ్లు కాదు


ఈమాటలంటోంది ఎవరో కాదు, అందాల తార అనుష్క. ఈమధ్య అనుష్కకి ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అయితే ఈ యోగాభామ ముంబై ప్లైటెక్కడానికి నిరాకరించింది. కారణమేంటని అంటే,

చవటలు కాదు శానా మంచోళ్లు


రోజులు మారినట్టే మనుషులు మారతారు వారి మాటలు కూడా ఇట్టే మారతాయి.ఇప్పుడు కేసీఆర్ కూడా అలానే మనసు మార్చుకున్నారు.ఓక్క రోజు కడుపు మాడ్చుకున్న కాంగ్రెస్ వాళ్లను చూసి కరిగిపోయారు. నిన్న మొన్నటి వరకూ చవటలు,దద్దమ్మలని తిట్టినా దీక్ష చేయగానే ఎందుకో ప్రేమ పొంగింది.మొదట్లో ఇదంతా డ్రామా అన్నా..ఆ తర్వాత మనసు మార్చుకుని దీక్షా శిబిరానికి వచ్చారు.ఎంపీలు దీక్ష చేస్తుంటే పట్టించుకోరా అని నాలుగు మాటలు సీఎం ని అనేశారు.ఎంపీలు ఇప్పటికైనా

20 కోట్ల ఆఫర్ వదులుకున్నసచిన్


క్రికెట్ దేవుడుమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన నిబద్దత ను మరోసారి చాటుకున్నాడు..అందరిలోకి తాను స్పెషల్ అని మరోసారి నిరూపించుకున్నాడు.20 కోట్ల బంపర్ ఆఫర్ వదులుకొని సెలబ్రిటీలందరికీ ఆదర్శంగా నిలిచాడు.తమ కంపెనీ కోసం ప్రచారం చేయడానికి ఓ మద్యం కంపెనీ ఏడాదికి 20 కోట్లు ఇస్తామంటూ సచిన్ ని సంప్రదించారు.20 కోట్ల మొత్తాన్ని కూడా లెక్కచేయకుండా..సచిన్ ఆ ఆఫర్ ని తిరస్కరించాడు.మద్యం,సిగరేట్ కంపెనీలకు తాను ప్రచారం చేసేది లేదని తేల్చి చెప్పాడు.సచిన్ నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలతో ముంచెత్తింది.సచిన్ కోట్లాది మంది యువతకు ఆదర్శనీయుడు..ఓ బాధ్యత కలిగిన పౌరుడిగా భారీ మొత్తాన్ని సైతం వదులుకుని సమాజానికి మంచి సందేశం అందించారని మహారాష్ట్ర మంత్రి శివాజీ రావ్ మోఘే కొనియాడారు.ఇతర ప్రముఖులు కూడా సచిన్ మార్గాన్ని అనుసరించి సమాజానికి మేలు చేయాలని కోరుకుంటూ సచిన్ ని మనమూ అభినందిద్దాం.

తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ ల దీక్ష విరమణ


విద్యార్ధులపై అన్ని కేసులు ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంగళవారం మంత్రుల బృందం జరిపిన చర్చలు సఫలమయ్యియి. కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఇటు తెలంగాణలోగాని, అటు సీమాంధ్రాలోగాని విద్యార్ధులపై మొత్తం 8047మందిపై కేసులు 1,667 నమోదయ్యాయని హోంమంత్రి పేర్కొన్నారు. అయితే అన్ని కేసులూ ఒకేసారి ఎత్తివేయడం జరగదని, తీవ్రత ఉన్న కేసులను న్యాయపరంగా తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కాపీని దీక్షా శిబిరం వద్ద ఎంపీలకు అందజేసి, దీక్ష విరమించాలని హంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో తమ లక్ష్యం నెరవేరినందున దీక్ష విరమిస్తున్నట్లు కేశవ రావు ప్రకటించారు.

రాహుల్ గాంధీని పొగిడేస్తున్న సెక్సీ ఐటంగాళ్


ఈమధ్య రాహుల్ గాంధీ ప్రసంగం విన్న సౌత్ హాట్ గాళ్ బాబిలోనియా ఆయన్ని తెగ పొగిడేస్తోంది. పొగడ్తలతో ఆపేయకుండా భవిష్యత్ లో తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానని కూడా స్టేట్ మెంట్ ఇచ్చింది. తన ఫ్యామిలీలో చాలామంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారంటున్న బాబిలోనియా వయసైపోయాక తను కూడా పార్టీకి సేవలందిస్తానంటోంది. అయితే గియితే… వయసులో ఉన్నప్పుడే పార్టీకి ఉపయోగపడాలి కానీ, వయసయిపోతే ఎవరు మాత్రం కన్సిడర్ చేస్తారు

Monday, December 27, 2010

కేకే ప్రొడక్షన్స్...తెలంగాణ దీక్ష..

కాంగ్రెస్ పార్టీ ఓ అద్భుతమైన యాక్షన్ సినిమాను జనాలకు చూపెట్టింది. పైసా ఖర్చు లేకుండానే ఎమౌషన్ . సెంటిమెంట్.. ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో సినిమాను రక్తి కట్టించింది. ఇంతకీ ఆ సినిమా పేరేంటంటే.. అదే టీ దీక్ష.. కేకే కథ స్క్రీన్ ప్లే డైరక్షన్ తో పాటు హిరో క్యారెక్టర్ కూడా కే కేశవరావే పోషించారు. మిగిలిన పాత్రల్లో సర్వే సత్యనారాయణ. దామోదర్ రెడ్డి లాంటి వారు బాగానే నటించారు. ఇందులో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇందులో కనిపించని విలన్ గా చూపెట్టారు.ఈ సినిమాను రక్తి కట్టించడానికి కేకే బాగా శ్రమపడ్డారు. అసలు ఈ కథ లోతుల్లోకి వెళితే కానీ అసలు విషయాలు తెలియవు.తెలంగాణ తెచ్చేది తామే.. ఇచ్చేది తామే. ఇదీ.. నోరు తెరిస్తే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నోట వచ్చే మాట. ఇందులో నిజం లేకపోలేదు కూడా. తెలంగాణ ఇవ్వగల్గేది నిజంగా కాంగ్రెస్సే. ఇది కూడా అందరికీ తెలుసు. అదే విధంగా తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులపై కేసుల్ని ఎత్తివేసేది.. ఎత్తి వేయగల్గేది కూడా కాంగ్రెస్సే. అయితే.. ఆ కాంగ్రెస్సే ఇప్పుడు కేసులు ఎత్తేయాలంటూ రోడ్డెక్కితే..

బొడ్డు చూపించడంలో తండ్రికి తగ్గ తనయుడే


రాఘవేంద్రరావు హీరోయిన్ల నాభి సౌందర్యాలను ఓరేంజ్ లో చూపెడతాడు. పళ్లతోటి కొడతాడు, పాలు పోస్తాడు... ఇంకా చాలా కితకితలు పెడతాడు. ఈ విషయంలో తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకుంటున్నాడు ప్రకాశ్. కొత్త సినిమా అనగనగా ఓ ధీరుడులో శృతిహాసన్ బొడ్డుకి చిన్న రింగ్ తొడిగి మరీ ఈవిడతోటి ఎక్స్ పోజింగ్ చేయిస్తున్నాడు. శృతి హాట్ స్టిల్స్ చూసిన అందరూ ప్రకాశ్ క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు.
ఇక సినిమాలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో వెయిట్ చేయండి.రాహుల్ గాంధీని పొగిడేస్తున్న సెక్సీ ఐటంగాళ్

చెవిలో పువ్వులు పెడుతున్న కాంగ్రెస్ నేతలు


కాంగ్రెస్ నాయకులు చెవిలో పువ్వులు పెడుతున్నారు. జనం కాస్త జాగ్రత్త. కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, ఎంపీలు వారి పదవులకు రాజీనామాలు చేస్తామంటూ.. హెచ్చరించారు. ఇంతకీ వారు ఎవరిని హెచ్చరించారు.సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని.. సర్కారునే ఎందుకు హెచ్చరించారు.విద్యార్ధుల కేసుల ఎత్తివేత అంశంపై నట. అంతే కాదు.వీరు సోమవారం నిరహార దీక్ష కూడా చేస్తున్నారు.ఎందుకంటే తెలంగాణ విద్యార్థులంటే అంత ప్రేమ.. తెలంగాణపై అంత మమకారం.అందుకే ఈ దీక్షనట. గాంధీ మహాత్ముడి చూపిన దీక్ష చివరికి ఓ ఫ్యాషన్ లా మారిపోయింది.ప్రభుత్వంలో ఉన్న ఈ ఎమ్మేల్యేలు,ఎంపీలు అసెంబ్లీలో తెలంగాణ విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలని ఎందుకు

Sunday, December 26, 2010

ఐరన్ లెగ్ అనేశాడు


బాలీవుడ్ కెళ్లి వరుస హిట్ల హీరో అక్షయ్ కుమార్ కి ఫ్లాపిచ్చి వచ్చింది త్రిష. కాదుకాదు అక్షయ్ తన్ని తరిమేశాడు. అక్కడ స్టార్ట్ చేసిన ఫ్లాపుల దండయాత్ర ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తోంది. కమల్, త్రిష జంటగా నటించిన మన్మథన్ అంబు తెలుగు, తమిళాల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో కమల్ హాసన్ కూడా ఇప్పుడు త్రిషని ఐరెన్ లెగ్ అనేస్తున్నాడు. కమల్ కోసం ఈ సినిమాలో కాస్త ఎక్స్ పోజింగ్ డోస్ పెంచినా లాభం లేకపోయింది. పైగా కమల్ సార్ ఐరెన్లెగ్ ట్యాగ్ లైన్ ఇచ్చేశాడు. దీంతో త్రిషకి ఒళ్లుమండుతోందట. పవన్ కల్యాణ్తో చేస్తున్న లవ్లీ సినిమాపైనే ఇక త్రిష భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.నడుము గిల్లినా పట్టించుకోని హీరోయిన్

కూచిపూడి గిన్నీస్ రికార్డు



తెలుగు కూచిపూడికి అరుదైన గౌరవం దక్కింది.హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డుని సాధించింది.చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచే విధంగా చేసిన ఈ నృత్యానికి ప్రశంసల వర్షం కురిసింది.ఈ నృత్యకార్యక్రమంలో ఏకకాలంలో 2800 మంది నృత్యకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన కూచిపూడి నృత్యకళాకారులు పాల్గొన్నారు. రాష్టప్రతి ప్రతిభాపాటిల్, గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు థిల్లానా నృత్యాన్ని ప్రదర్శించారు. థిల్లానా నృత్య రూపకర్త వెంపటి చిన సత్యంతోపాటు పలువురు నృత్యకళాకారులకు రాష్టప్రతి సన్మానం చేశారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి పురంధేశ్వరి, టూరిజం శాఖ మంత్రి వట్టి వసంత కుమార్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్యెల్యేలు హాజరయ్యారు.చెవిలో పువ్వులు పెడుతున్న కాంగ్రెస్ నేతలు

మరిది బర్త్ డే సెలబ్రేషన్స్ లో వదిన హల్ చల్


అనిల్ కపూర్ రీసెంట్ గా 51వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అందరితోపాటు బోనీకపూర్, శ్రీదేవి కూడా అటెండ్ అయ్యారు. అయితే బర్త్ డే పార్టీలో అందరి దృష్టీ శ్రీదేవిపైనే ఉంది. మోడ్రన్ డ్రస్ లో ఈ పార్టీకి వచ్చిన శ్రీదేవి బోనీకపూర్ తో చేతిలో చెయ్యేసి ఫొటోలు దిగింది. అన్నట్లు ఈ పార్టీకి పిల్లల్ని మాత్రం తీసుకురాలేదు శ్రీదేవి. అంటే ఇది పెద్దవాళ్లకు మాత్రమే పార్టీ అన్నమాట. పార్టీ ఎలాంటిదయినా అక్కడ శ్రీదేవి ఉంటే ఆవిడే సెంటరాఫ్ అట్రాక్షన్ అని వేరే చెప్పాలా.  నాగ్ తో లింకు పెట్టుకున్న నువ్వునేను చిన్నది

Saturday, December 25, 2010

డిసెంబర్ 31 తర్వాత ఏంజరుగబోతోంది...?


డిసెంబర్ 31 తర్వాత ఏంజరుగబోతోంది.?.రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ వస్తుందా అంటే అవుననే అంటున్నాయి.ఢిల్లీ వర్గాలు..శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ తెలంగాణకు అనుకూలంగా వస్తే సీమాంద్ర భగ్గుమంటుంది.వ్యతిరేకంగా వస్తే తెలంగాణా రాజుకుంటుంది.రాష్ట్రం రావణకాష్టం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.అదే జరిగితే కిరణ్ సర్కారుకు టైం దగ్గరపడినట్లే.ఎట్టి పరిస్థితుల్లోనూ 31 సాయంత్రానికి నివేదిక అందిస్తామని .శ్రీకృష్ణ కమిటీ ప్రకటించింది.కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న సంకేతాలను బట్టి నివేదిక ఎలా ఉన్నా న్యాయపరమైన అంశాల దృష్ట్యా తెలంగాణా ఏర్పాటుకు కేంద్రం నేరుగా అంగీకరించే అవకాశం లేదు.ఇదే్ జరిగితే

చెట్టుమీద ఘాటు ప్రేమ


రెడీ సినిమా రీమేక్ గా బాలీవుడ్ లో రెడీ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్, అసిన్ హీరోహీరోయిన్లు. తెలుగులో ఉన్న సీన్లన్నీ యాజిటీజ్ గా హిందీలో తీసేస్తున్నాడు దర్శకుడు. సినిమా స్టార్టింగ్ లో వచ్చే ఛేజింగ్ సీన్ కూడా యాజిటీజ్ గా హిందీ సినిమాలో ఉంటుంది. ఇందులో రామ్, జెనీలియా చెట్టుకు వేలాడుతూ కనిపిస్తారు. హిందీ మూవీలో స్టిల్ ఇది. సల్మాన్, అసిన్ చెట్టుకు వేలాడుతూ కనిపిస్తున్నారు. ఇప్పుడు సల్లూభాయ్ అసిన్ ని కాపాడతాడనమాట. బ్లూమాట్ పై చిత్రీకరించి తర్వాత భయంకరమైన ఎఫెక్ట్ అటాచ్ చేసి రియలిస్టిక్ గా బిల్డప్ ఇస్తారనమాట.బండ సుందరితో డ్యాన్స్ ఆడిన షారుఖ్ ఖాన్

అది చూడందే నిద్రపోని హీరో


ఈ స్టిల్ తమిళ్ సినిమా కావలన్ లోది. మలయాళ బాడీగార్డ్ మూవీకి ఇది రీమేక్. కొన్నాళ్లుగా సరైన హిట్లు లేని తమిళ్ హీరో విజయ్ ఇప్పుడీ రీమేక్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. కావలన్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే ఆల్రడీ మలయాళంలో సూపర్ హిట్ కదా. డబ్బింగ్ సినిమాలు తీయడానికి అలవాటు పడ్డ విజయ్, రోజుకో పరభాషా సినిమా చూడందే నిద్రపోడట. నిద్రపోయే ముందు లేటెస్ట్ గా ఇతర భాషల్లో రిలీజైన సినిమాల డీవీడీలు కొని ఆసాంతం చూసి నిద్రపోతాడట. కథ నచ్చితే, మర్నాడు లెగవగానే నిర్మాతలకి ఫోన్లు చేసి, ఆ సినిమా రైట్స్ కొనమని చెబుతాడట. మొత్తానికి అలాఅలా తమిళ్ సినిమాలు తప్ప మిగతా అన్ని సినిమాలూ చూసేస్తున్నాడు విజయ్.జూనియర్ ఖుష్బూ

శర్మ వర్సెస్ వర్మ


తెరపై కనిపించే వాళ్లనే కాదు, తెర వెనక వ్యక్తుల్ని, తెరపై కనిపించాలని ఉబలాడ పడే వ్యక్తుల్ని అందర్నీ అప్పల్రాజు సినిమా పేరు చెప్పి ఫుట్ బాల్ ఆడుకోబోతున్నాడు వర్మ. దైవజ్ఞశర్మ మనందరికీ తెలిసు. ప్రతి సినిమా ఫంక్షన్లో, సినిమావాళ్లు వచ్చే ప్రతి ప్రైవేట్ ఫంక్షన్లో కచ్చితంగా కనిపిస్తుంటాడు. ఇప్పుడీయన క్యారెక్టర్ కూడా అప్పల్రాజులో దర్శనమిస్తోంది. పేరు దైవజ్ఞాచారి. నర్సింగ్ యాదవ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు. సెటైరిక్ గా ఈ క్యారెక్టర్ తీర్చిదిద్దుతున్నాడు. మరి ఇది రిలీజయ్యాక దైవజ్ఞశర్మ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ముందు ఈ స్టిల్ చూసి వర్మను తెగ శాపనార్థాలు పెడుతున్నాడట శర్మ. శర్మ వర్సెస్ వర్మ ఫైట్ ఎంతవరకూ వెళ్తుందో చూద్దాం. టాప్ హీరోల్ని, హీరోయిన్లని అందర్నీ వదల్లేదు కాబట్టి శర్మ ఓ లెక్కకాదనే చెప్పాలి. చెట్టుమీద ఘాటు ప్రేమ

Thursday, December 23, 2010

బిజినెస్ లోకి దిగిన సెక్సీ తార


మల్లికాశెరావత్ ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా బిజినెస్ లోకి దిగింది. అలాంటిలాంటి బిజినెస్ కాదు, తక్కువటైమ్ లో ఎక్కువ లాభాల తెచ్చిపెట్టే రియల్ ఎస్టేట్ బిజినెస్. కేరళలో దాదాపు కోటి రూపాయలు ఖర్చుపెట్టి స్థలాలు కొంది మల్లిక. కోవలం ప్రాంతంలో మల్లికకి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎటు తిరిగీ సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో మల్లిక, పూర్తి స్థాయిలో బిజినెస్ లోకి అడుగుపెడుతోంది. ముంబైలో

ఆఖరికి జర్నలిస్ట్ గా బతికేద్దామనుకుంటున్న హీరోయిన్


హీరోయిన్ గా ఛార్మి కెరీర్ ఎండింగ్ స్టేజ్ లోకి వచ్చేసింది. మెయిన్ రోల్స్ ఇచ్చేవాళ్లే కరువయ్యారు. మంత్ర దెబ్బతో ఆ తర్వాత అందరూ అలాంటి థ్రిల్లర్ పాత్రలే ఛార్మికి ఆఫర్ చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ లోంచి ఛార్మి ఇంకా బయటపడలేదు. స్టార్ హీరోయిన్లు ఫోన్ చేసినా, ఐటంసాంగ్ చేస్తావా అని మాత్రమే అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు ఛార్మి ఇరకాటంలో పడింది. క్యారెక్టర్ ఏదయినా నటించేస్తూ కొన్నాళ్లు బండిలాగించాలని ట్రైచేస్తోంది. ఇప్పుడు జర్నలిస్ట్ క్యారెక్టర్లో నటించబోతోంది. నగరం నిద్రపోతున్నవేళ సినిమాలో ఛార్మి లేడీ జర్నలిస్ట్ గా అరాచకాల్ని అరికడతానంటోంది. ఈసారయినా ఛార్మి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Wednesday, December 22, 2010

మీ సినిమా పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి..


మీడియాని ఉపయోగించుకుంటూ, ఒక సినిమాని ఫ్రీగా ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాంగోపాల్ వర్మ ఇప్పుడు టాలీవుడ్ కి నేర్పుతున్నాడు. ఈమధ్య 'రక్త చరిత్ర'కి మీడియాని ఎంతలా ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకున్నాడు. టాలీవుడ్ మీద, టాలీవుడ్ లోని రకరకాల మనుషుల మీదా సెటైర్లు వేస్తూ ప్రస్తుతం తను తీస్తున్న 'K.S.D.  అప్పల్రాజు' సినిమాను కూడా డిఫరెంట్ స్టయిల్లో ప్రమోట్ చేసుకుంటూ, అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన పబ్లిసిటీ బ్రోచర్ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది
    ఒక్కో క్యారెక్టర్ గురించీ తను ఇచ్చిన పరిచయ విశేషాలను, ఆయా గెటప్ లను చూసి, 'ఇది ఫలానా వ్యక్తి కదూ?' అంటూ టాలీవుడ్ జనం కొంత మంది ప్రముఖులతో పోల్చుకొంటున్నారు. టాలీవుడ్ లో ప్రముఖులనదగ్గ వారిని, వారి మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకొని వర్మ ఆయా పాత్రలని క్రియేట్ చేసాడని చెప్పుకుంటున్నారు.. .  'అప్పలరాజు బ్రోచర్ డిజైన్స్' ని మీరూ ఓ లుక్కేసి.. మీ సినీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అసలు వ్యక్తులెవరో గుర్తు పట్టండి!







కొడుకి ప్రేమకి తండ్రి గ్రీన్ సిగ్నల్


అల్లరి నరేశ్ తన పక్కన యాక్ట్ చేసే ఏ హీరోయిన్ నీ అంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఇది ఇండస్ట్రీ న్యూస్. అయితే కొందరితో మాత్రమే లాంగ్ టైమ్ రిలేషన్ ఇష్టపడతాడు. ఆమధ్య బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫర్జానా వెంట పడ్డ నరేశ్, తండ్రి చీవాట్లు పెట్టే సరికి పెళ్లయిన ఫర్జానాని వదిలేశాడు. రీసెంట్ గా

అనుష్కపై రాంగోపాల్ వర్మకు ఎందుకంత కక్ష..?


అనుష్కపై రాంగోపాల్ వర్మ కక్షకట్టాడా. అవుననే అంటున్నాయి అప్పల్రాజు క్యారెక్టర్లు. ఈ సినిమాలో కనిష్క అనే క్యారెక్టర్ ఉంది. అనుష్క, పేరుకి ఇది దగ్గరి పోలిక. అందులోనూ బాబుగారి అండతో స్టార్ హీరోయిన్ అయిపోయిన కనిష్క అని చెబుతున్నాడు. అంటే నాగ్ ఫ్యామిలీ అండతోనే అనుష్క

హీరోని టార్చర్ పెడుతున్న హీరోయిన్


లీడర్ సినిమాతో బాగా క్లోజ్ అయిపోయారు రానా, రిచాగంగోపాధ్యాయ. ఆ క్లోజ్ నెస్ తోటే రానాని తన కెరీర్ కి సపోర్ట్ ఇవ్వమంటూ ప్రాధేయపడుతోంది రిచా. బతిమిలాడే స్టేజ్ నుంటి టార్చర్ పెట్టే స్టేజ్ వరకూ వెళ్లిపోయిందట. రోజూ రానాకి ఫోన్ చేసి స్టార్ల సినిమాల్లో తనకు అవకాశాలు ఇప్పించమని అడుగుతోంది రిచా. రీసెంట్ గా వెంకటేశ్ నాగవల్లి సినిమాలో ఛాన్స్ కూడా రిచాకి రానా ఇప్పించిందేనట. ప్రస్తుతం రానా

రాజీనామా దిశగా టీడీపీ ఎమ్మెల్యేలు..?


రైతు సమస్యల పరిష్కారం కోసం నిరవధిక దీక్ష చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మద్దతుగా ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులంతా మూకుమ్మడి రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఆ పార్టీ నేతలు గురువారం ఉదయం స్పీకర్ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశం కానున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వెంటనే రాజధాని నగరానికి చేరుకోవాల్సిందిగా పార్టీ శాసనసభ్యులకు పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీనిపై

Tuesday, December 21, 2010

కిరణ్ సర్కారు ఉంటుందా..? ఊడుతుందా..?


కిరణ్ సర్కారుకి మూడిందనేది జగన్ వర్గం బహిరంగగానే చెబుతోంది.ప్రభుత్వం పతనమవుతుందని జగన్ లక్ష్య దీక్ష కు వచ్చిన నాయకులంతా పదే పదే చెప్పారు. అసలు ఇందులో పరమార్థం అతి త్వరలో జగన్ ఎమ్మేల్యేలను కూడగట్టి..ప్రభుత్వాన్ని కూల్చవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.అయితే ఈ చెడ్డ పేరు జగన్ కు రాకుండా మేనేజ్ చేసి ఎలా ప్రభుత్వాన్నికూల్చలన్నదే ఇప్పుడు జగన్ వర్గం ముందున్న ప్రధాన ఎజెండా.ఎలాగూ టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడతానంటుంది. నిజంగా టీడీపీ ఆ పని చేస్తే..జగన్ కు కచ్చితంగా మేలు జరిగినట్టే. అప్పుడు జగన్ వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది.ఆ సమయంలో జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కావాల్సినంత మందిని తన వైపు లాక్కుంటే చాలు.మధ్యంతర ఎన్నికలు వచ్చినట్టే. ప్రభుత్వాన్ని కూలగొట్టడనే అపప్రద నుంచి కూడా జగన్ బయటపడవచ్చు. ప్రతిపక్షమే ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టింది కాబట్టి ఆ పాపం జగన్ ది కాదని సేఫ్ కావచ్చు. ప్రస్తుతం జగన్ ముందున్న లక్ష్యం. లక్ష్య దీక్ష వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే. జనం తన వైపు ఉన్నారనేది నిరూపించుకుంటూ..ఎక్కువ మంది ఎమ్మేల్యేలను తన వైపుకు తిప్పుకోవడం. దానికే జగన్ లక్ష్యదీక్ష కోసం సర్వశక్తులు ఒడ్డారు. ఎమ్మేల్యేలను తన వైపు తిప్పుకునే లక్ష్యంలో మీడియా కూడా చాలా ఇంపార్టంట్ అనేది జగన్ కు బాగా తెలుసు.అయితే జగన్ వైపు ఎమ్మేల్యేలు ఎక్కువ మంది వెళుతున్నారనేది సొంత ఛానల్ సాక్షిలో వస్తే ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ యత్నిస్తున్నాడనే వాదన బలపడవచ్చు. ఇది ముందే ఊహించింది జగన్ వర్గం. అందుకే టీవీ5,ఎన్టీవీ, ఐ న్యూస్ ద్వారా జగన్ వైపు ఎమ్మేల్యేలు చూస్తున్నారనే దానిని బాగా ఎక్స్ పోజ్ చేస్తుంది.టీవీ 9 జగన్ కు వ్యతిరేకంగా ఉంటే..టీవీ5,ఎన్టీవీ, ఐ న్యూస్ లు జగన్ అనధికారిక ఛానల్స్ గా కొనసాగుతున్నాయి. అందుకే వాటి ద్వారా జగన్ వర్గం హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే నిజానికి కూడా జగన్ వైపు చూసే ఎమ్మేల్యేల సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ వారందరికి ఒక్కటే సందేహం..భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది.జగన్ వైపు వెళితే..ఎన్నికలు తప్పవు.వెంటనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా..?లేదా..? ఇలాంటి డౌట్స్ తో పాటు..జాతీయ పార్టీలో ఉంటే..ఇఫ్పటికి ఇఫ్పుడు కాకపోయినా భవిష్యత్ లో కిరణ్ కుమార్ రెడ్డి టైపులో ఏదైనా మంచి ఛాన్సు రాకపోతుందా..? అనుకునేవాళ్లు మరికొందరు.. అయితే ఇలాంటి డౌట్స్ అన్ని పక్కన పెట్టి జగన్ వైపు రావాలంటే.. జగన్ పార్టీపై వారికి పూర్తి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం కల్పించడానికే జగన్

సర్వశక్తులు ఒడ్డిన జగన్


జగన్ తన లక్ష్యం కోసం తలపెట్టిన లక్ష్యదీక్షకు సర్వశక్తులు ఒడ్డారు.జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన లక్ష్యం కోసం వేస్తున్న తోలి అడుగు ఎంత భారీ ఉంటుందో బుల్లితెరపై అదిరిపోయే లెవల్ లో చూపించారు.జగన్ లక్ష్య దీక్షను హిట్ చేసేందుకు పక్కా ప్రణాలిక ను సిద్దం చేసింది.దీనికోసం పల్లెపల్లెనా పోస్ట్ర్లతో భారీ ప్రచారం చేశారు.జగన్ కు సపోర్ట్ చేసే నాయకులను గుర్తించి వారంతా దీక్ష్యా స్థలానికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.ఇక జగన్ దీక్షకు ఓ రేంజ్ లో కవరేజ్ వచ్చేటట్లు జగన్ వర్గం ముందుగానే మీడియా ను మేనేజ్ చేసింది.అసలు ఇండియా లో ఎవరూ కవర్ చేయని రీతిలో జగన్ దీక్షను కవర్ చేసేలా ప్లాన్ చేసింది.ఈ లక్ష్య దీక్షను ఆకాశమార్గం లోకవర్ చేసేందుకు హెలీకాప్టర్లను రంగంలోకి దించింది.ఎన్టీవీలో మొట్టమొదటి సారి హెలికాప్టర్ షాట్స్ ప్రసారమయ్యాయి.అయితే సొంత చానెల్ లో కాకుండా ఎన్టీవీ ద్వారా వీటిని ప్రసారం చేయించి జగన్ రాజకీయ చాతుర్యాన్ని చూపించారు.ఇక అదే ఛానల్ లో జగన్ వెంట వెళుతున్న ఎమ్మెల్యేల సంఖ్యను మరింత పెంచుతూ కిరణ్ సర్కారుకు ధడ పుట్టించే బ్యాక్ గ్రౌండ్ స్టోరీని అదేపనిగా కథనాలుగా ప్రసారం చేసారు.దీక్షను అన్నివైపుల నుంచి కవర్ చేసేందుకు పెద్ద పెద్ద మీటింగులకు వాడే జిమ్మీ జిప్ క్రేన్ లను తెప్పించారు.చంద్రబాబు దీక్ష ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారడంతో దానికన్నా మిన్నగా జగన్ దీక్ష గురించి జనం మాట్లాడుకునేలా  చేయాలని డబ్బుకు ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చుపెట్టారు.దీని దెబ్బకు నేషనల్ మీడియా కూడా ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఈ సభకు ఎంత

ఫ్యాంట్ లేకుండా నటిస్తానంటున్న హీరో


రా-వన్ సినిమాకోసం చాలా కష్టపడుతున్నాడు షారుఖ్ ఖాన్. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో షారుఖ్ ఖాన్ కి ఓ వెరైటీ ప్రశ్న ఎదురైంది. ఓంశాంతి ఓంలో

Monday, December 20, 2010

జగన్ దీక్ష ప్రారంభం


రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ యువనేత జగన్ చేపట్టిన 48 గంటల లక్ష్యదీక్షకు ప్రజల మద్దతు లభిస్తోంది. లక్షదీక్షలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. దీంతో విజయవాడ 'జన'వాడగా మారింది. దీక్షా ప్రాంగణానికి వైఎస్ఆర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. జగన్ దీక్షాశిబిరానికి చేరుకునే ముందు.

సెక్సీ లాబీయిస్ట్


దేశాన్ని ఓ కుదుపు కుదిపిన కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా ఇష్యూతో ఇప్పుడో సినిమా రాబోతోంది. కాంట్రవర్సీ మేటర్స్ తో సినిమాలు తీసి కాసులు దండుకునే బాలీవుడ్ నిర్మాత ఒకరు నీరా రాడియా కథతో సినిమా ప్లాన్ చేశాడు. అయితే ఇందులో నీరా క్యారెక్టర్ కోసం

బికినీ మోజు తీరిపోయింది


ఎప్పుడూ చిట్టి పోట్టి డ్రెస్సులతో అల్లాడించే శ్రియాశరణ్ ఇప్పుడిలా నిండా కప్పుకుని బయటికొచ్చింది.పొట్టి బట్టలేసి బోర్ కొట్టిందో ఏమో..అనిపించేలా చెన్నైలో జరిగిన ఓ హ్యాండ్ లూమ్ ఎగ్జిబిషన్ లో చీరకట్టులో దర్శనమిచ్చింది. శ్రియ ఇలా కనపడేసరికి అభిమానులంతా చాలా హర్టయ్యారట. అయితే

జంప్ జిలానీలు


చాలా గ్యాప్ తర్వాత మరోసారి జీవిత - రాజశేఖర్ కపుల్ మీడియా ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో జనరంజక నాయకుడైన వైఎస్ జగన్‌ను బయటకు పంపి చిరంజీవి లాంటివారికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దగ్గరవుతుందో తమకు అర్థం కావడం లేదన్నారు. తమలాంటివారే కోట్లమంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారన్నారు. పనిలోపనిగా తెలంగాణా కోసం పోరాడుతున్న పార్టీలను సైతం తూర్పారబట్టారు. వారంతా పదవులకోసమే తెలంగాణా అంటున్నారు తప్పించి ప్రజల్లో రాష్ట్ర విభజన పట్ల ఆసక్తి లేదని అన్నారు. తమతో ఇదే విషయాన్ని చాలామంది ప్రజలు చెప్పారని వెల్లడించారు. అటు తర్వాత నటుడు రాజశేఖర్ అందుకుని...

Sunday, December 19, 2010

ఆమెతో ఏకాంతంగా చరణ్


ఈమధ్య ఆరెంజ్ సినిమా చూసి హన్సిక తెగ నచ్చేసిందని మీడియాతో చెప్పింది. ఆదెబ్బతో రామ్ చరణ్ ఫ్లాటయిపోయాడంట. ప్రైవేట్ గా హన్సికని కలుసుకుని ఆరెంజ్ లో ఏంనచ్చిందో అడిగి తెలుసుకున్నాడట. అయితే హన్సికని కలుసుకునేందుకు చరణ్ కి అల్లు అర్జున్ హెల్ప్ చేశాడు. అల్లువారబ్బాయి దగ్గర్నుంచే హన్సిక ఫోన్ నెంబర్ సంపాదించిన చరణ్ అమెను కలిసి పర్సనల్ గా మాట్లాడాడట. హీరోయిన్ గా మంచులక్ష్మి

చంద్రబాబు దీక్షభగ్నం


రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షను పోలీసులు భగ్నం చేశారు.తెల్లవారు జామున బాబు దీక్షా శిబిరానికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు చంద్రబాబు ను అదుపులోకి తీసుకున్నారు.అడ్డువచ్చిన తెదేపా నేతల్ని ,కార్యకర్తల్ని నెట్టివేశారు. బాబు ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్‌కు తరలించారు. దీక్ష శిబిరం వద్ద అర్థరాత్రి బాబును అరెస్టు చేస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో నారా లోకేశ్‌తో పాటు మిగతా నేతలకు గాయాలయ్యాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.

శోభనానికి రెడీ అయిన జెనీలియా


సమంత అది చేస్తే నోరూరుతుందట



తమిళ్ పొన్ను సమంతకి బేసిక్ గా వంట రాదు. ఎవరైనా చేసిపెడితే మాత్రం తినిపెడుతుంది.  అన్నం కూరలు వండటం ఈ అమ్మడికి  అస్సలు రాదు. మరి అమ్మగారికి ఏమొచ్చు.?అంటారా .ఇంకా చదవండి...

అనుష్కని లైన్లో పెడుతున్న ముసలి హీరో


అనుష్క అంటే స్టార్ హీరోలు చాలామందే పడిచస్తారు. ఇప్పుడీ లిస్ట్ లో కమల్ హాసన్ కూడా చేరాడు. హిట్లు లేని కమల్ తన సినిమాలో అనుష్కకి గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడు. అయితే కమల్ రేంజ్ క్రమక్రమంగా తగ్గిపోవడంతో, అనుష్క కమల్ సినిమాలో చేయడం ఒకరకంగా కమల్ హాసన్ కే, అత్యవసరం. తలైవన్ ఇరుకిన్ అనే తమిళ్ సినిమా చేస్తున్న కమల్ అందులో హీరోయిన్ గా అనుష్కకి ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమాకి కమలే దర్శకుడు కావడం విశేషం. తన హీరోయిన్లందరికీ ఓ లిప్ కిస్ రుచిచూపించే కమల్, ఈ సినిమాలో అనుష్ అధరామృతాన్ని జుర్రుకోబోతున్నాడు. సో.. హాట్ హాట్ గా అనుష్క-కమల్ కొత్త సినిమా తెరకెక్కబోతోందనమాట.

Saturday, December 18, 2010

సెక్సీ తారకి తప్పని తిప్పలు


నిర్మాత అంటే దానికి చాలా లెక్కలు తెలిసుండాలి. డబ్బులున్నాయి కదాని పెట్టుబడి పెడితే అసలుకే మోసం వస్తుంది. నటీనటుల విషయంలో ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. తమిళ సెక్సీ స్టార్ సోనా, ఇటీవల ఓ సినిమా నిర్మించింది. అయితే చేతులు కాలాయి. పట్టుకోడానికి ఆకులు కూడా దగ్గర లేవు. నటిగా అందాలన్నీ చూపించి సంపాదించిన సొమ్ము కాస్తా నిర్మాతగా పోగొట్టుకుంది సోనా. అందుకే ఇకపై నిర్మాత పోస్ట్ కి స్వస్తి చెప్పి, నటిగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తోంది.చిరూ..కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో.

మహేశ్ వి రెండు కొట్టేసిన సూర్య


ఇటీవలే త్రీ ఇడియట్స్ రీమేక్ లో మహేశ్ కి బదులు తాను ప్లేస్ సంపాదించిన ఇంకా చదవండి

Friday, December 17, 2010

రాహుల్ హిందువు కాదా..?



రాహుల్ హిందువు కాదా..? రాహుల్ క్రిస్టియన్ గానే ఉండదల్చుకున్నారా..? అందుకే హిందు సంస్థలపై మండిపడుతున్నరా..? వీకిలీక్స్ బయటపెట్టిన నిజాలు రాహుల్ లో హిందువులపై తనకున్న వ్యతిరేకతనే బహిర్గతం చేశాయని హిందు సంస్థలు మండిపడుతున్నాయి. రాహుల్ తండ్రి రాజీవ్ క్రిస్టియానిటి కి చెందిన సోనియాను పెళ్లి చేసుకున్న కూడా ఎప్పుడు హిందుయిజం పట్ల వ్యతిరేకత చూపలేదు. సొంత మతాన్ని, అభిమతాన్ని మార్చుకోలేదు. కానీ రాహుల్ పూర్తిగా అమ్మ సోనియా బాటలోనే నడిచారా..అనే ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి.ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆరితేరిన ఆ పార్టీ తత్వాన్ని రాహుల్ పూర్తిగా జీర్ణించుకున్నట్టే ఉంది.యుపీ,బీహార్ తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిగజారుతోంది.ఇక్కడున్న ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలకు మళ్లింది.మళ్లీ వారిని ఆకట్టుకోవాలంటే రాహుల్ కు హిందుఇంకా చదవండి

Namitha Latest pics