జగన్ పార్టీ పెట్టడం వెనుక ఎవరి పాత్ర ఉంది..అంటే ముఖ్యంగా ఫ్యామీలీ పాత్రే ఎక్కువ అని సమాచారం.వైఎస్ చనిపోయిన తర్వాత తమ కుటుంబాన్నిఅణగదొక్కేందుకు అధిష్టానం ప్లాన్ చేస్తుందనేది విజయమ్మ కూడా గ్రహించింది. సోనియాగాంధీ, జగన్ కొన్నాళ్ల క్రితం సోనియాగాంధీని కలిసినప్పుడు ఆమె ఓదార్పు వద్దని చెప్పడం..అందరిని ఒకే చోట చేర్చి ఓదార్పు కార్యక్రమం చేయమని చెప్పడం కూడా విజయమ్మకు నచ్చలేదు. రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలా కూడా.. ఈ విషయం తెలుసుకుని జగన్ కు సొంత పార్టీనే బెటర్ అనే సలహా ఇచ్చినట్టు సమాచారం. వైఎస్ పట్ల జనంలో ఉన్న ఇమేజ్ డామేజ్ కాకముందే.. సొంత పార్టీ పెట్టి జనాల్లోకి వెళితే మంచిదనే అభిప్రాయానికి వైఎస్ కుటుంబం వచ్చింది. షర్మిలా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఫాస్ట్..ఇంకా చదవండి
No comments:
Post a Comment