ఆంద్రప్రదేశ్ కొత్త సీఎంగా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు.సిఎల్పీ నేతను ఎన్నుకునే బాద్యతను సోనియా గాంధీకి కట్టబెడుతూఎమ్మెల్యేలంతా ఏకగ్రీవ తీర్మాణం చేయడంతో కొత్త నేత ఎంపికకు కాంగ్రెస్ అదిష్టానం చేపట్టింది.డిల్లీ నుంచి అధిష్టానం దూతలుగా వచ్చిన ప్రణబ్ ముఖర్జీ ,ఏకే ఆంటోనీ,గులాంనబీ ఆజాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ పలువురు నేతలతో చర్చించిన తర్వాత సిఎల్పీ నేత గా కిరణ్ కుమార్..
ఇంకా చదవండి
No comments:
Post a Comment