Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Tuesday, November 23, 2010

ఉత్తరాంధ్రలో జగన్ ఊపెంత…?


ఉత్తరాంధ్రలో జగన్ పార్టీకి ఆదరణ ఉంటుందా..అంటే.. ఇక్కడ జగన్ ఎక్కువగా ద్వితీయ శ్రేణి నాయకత్వం మీదే ఆధారపడేఅవకాశాలున్నాయి..ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మేల్యేలు చాలా మంది జగన్ కు హ్యాండిస్తున్నారు.అయితే మొదటి సారి గెలిచిన వాళ్లలో మాత్రం జగన్ వైపు మక్కువ చూపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు జగన్ కు హ్యాండిచ్చినా..ఎందుకైనా మంచిదని ఒక కాలు జగన్ వైపు కూడా వేశారు.కొడుకును ఓదార్పు యాత్రకు పంపించాడు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం తొమ్మది మంది కాంగ్రెస్ ఎమ్మేల్యేలు ఉంటే అందులో ఒకే ఒక్క ఎమ్మేల్యే కొండ్రు మురళీమోహన్ మాత్రం జై జగన్ అంటున్నారు. ప్రస్తుతం ఇతడే ఇక్కడ జగన్ వర్గానికి అనుకూలంగా నాయకులను కూడగట్టే పనిలో ఉన్నారు.శ్రీకాకుళం..

No comments:

Post a Comment


Namitha Latest pics