Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Friday, November 26, 2010

ఆచితూచి అడుగేస్తోన్న జగన్



కాంగ్రెస్ హైకమాండ్   ఇచ్చిన షాక్ నుంచి జగన్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు..ఏ మాత్రం ఆవేశపడినా కూడా పెను ప్రమాదం తప్పదని జగన్ భావిస్తున్నారు. అయితే ఈ సమయంలో స్పందించకుండా  సైలంట్ గా ఉన్న కూడా సమస్యే.. ఇదే పరిస్థితి నిన్నటి వరకు హైకమాండ్ ది.. ఇప్పుడు సీన్ మారిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి హైకమాండ్  పరిస్థితిని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకుంది.ఈ సమయంలో జగన్ తిరుగుబాటు చేస్తే ఎంతమంది ఎమ్మేల్యేలు తనవైపుకు వస్తారనే దానిపై కూడా జగన్ వర్గం  తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే కొంతమంది జగన్ వర్గం ఎమ్మేల్యేలు..జంప్ జిలాని అంటూ.. గోడ దూకేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కూడా.. ఓ రెండు రోజులు వేచిచూడాలని భావిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన మంత్రులను తియ్యకుండా ఉండాలని కేవీపీ..కిరణ్ తో  మంతనాలు జరిపినట్టు సమాచారం.. అయితే అంతా అధిష్టానమే చూసుకుంటుంది. నా చేతుల్లో ఏమీఇంకా చదవండి..

No comments:

Post a Comment


Namitha Latest pics