Monday, November 29, 2010
జగన్ తిరుగుబాటు చేస్తే...
జగన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తే ఏంచేయాలనే విషయం పై హైకమాండ్ తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఇటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడనుంచే అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు.ఇప్పటికిప్పుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా లేక మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినా ప్రభుత్వం పడిపోవడం ఖాయం..దాంతో జగన్ కి తోడుగా ఎంతమంది నిలుస్తారనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.అయితే ప్రస్తుతానికి జగన్ వెంట వెళ్లే వారి సంఖ్య 17 నుంచి 20 వరకూ ఉండవచ్చని అంచనా..వీరు మాత్రమే వెళ్లిపోతే ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు పిఆర్పీ ఎటూ రెడీ గా ఉంది కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ ఉండదు.అసెంబ్లీలో కాంగ్రెస్ మొత్తం బలం 156 మంది..వీరిలో 148 మంది మద్దతు ఉంటే చాలు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చు..20 మంది జగన్ వెంట వెళితే కాంగ్రెస్ బలం 136 కు పడిపోతుంది.136కు పిఆర్పీ 18 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటే 154 కు చేరుతుంది.అయితే జగన్ వెంట వెళ్లే వారి సంఖ్య 30 మించితేఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment