ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు శబరిమల కొండలలో కనిపించే ‘మకర జ్యోతి’ అసలు రహస్యం ఏమిటి? ఇటీవల శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో 102 మంది మరణించటంతో మకరజ్యోతిపై అందరి దృష్టి మళ్లింది. శబరిమలకి సమీపంలో ఉన్న పొన్నాంబలమేడు కొండల్లో ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు మునిమాపు వేళ మూడు సార్లు కాంతి కనిపిస్తుంది. దీనిని అయ్యప్ప భక్తులు ఒక అద్భుతంగా భావిస్తారు. దీనిని చూడటం వల్ల తమ శబరిమల యాత్ర విజయవంతమైందని ఆనంద పడతారు.అయితే- దీనిని వెలిగించేదిఇంకా చదవండి
Wednesday, January 26, 2011
మకరజ్యోతి మానవ కల్పితమే…
ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు శబరిమల కొండలలో కనిపించే ‘మకర జ్యోతి’ అసలు రహస్యం ఏమిటి? ఇటీవల శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో 102 మంది మరణించటంతో మకరజ్యోతిపై అందరి దృష్టి మళ్లింది. శబరిమలకి సమీపంలో ఉన్న పొన్నాంబలమేడు కొండల్లో ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు మునిమాపు వేళ మూడు సార్లు కాంతి కనిపిస్తుంది. దీనిని అయ్యప్ప భక్తులు ఒక అద్భుతంగా భావిస్తారు. దీనిని చూడటం వల్ల తమ శబరిమల యాత్ర విజయవంతమైందని ఆనంద పడతారు.అయితే- దీనిని వెలిగించేదిఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

ఈ విషయం చాలామందికి తెలుసు....ఎన్నాళ్లబట్టో తెలుసు...కానీ నమ్మేవాళ్లు అలా నమ్ముతూనే ఉన్నారు..ఏం చేస్తాం చెప్పండి ప్చ్.
ReplyDelete