కాంగ్రెస్ పార్టీ రెడ్లంటే భయపడుతుందా..? చిరంజీవి విలీన సభ పై అందుకే ఆచితూచి స్పందిస్తుందా.? ఎలాంటి ఆర్భాటం వద్దంటూ.. చిరంజీవిని వారిస్తుందా..? జరుగుతున్న పరిణామాలు.. కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న అడుగులు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు రెడ్లదే హవా.. వారే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నడిపిస్తుంది. ప్రతి జిల్లాలో ఎంతో కొంత వారి ప్రాబల్యం ఉంది. నాయకత్వం ఉంది. రెడ్లు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతారనే బెంగతో ఆ ప్లేస్ లోకి కాపులని ఆహ్వనిస్తే.. read more
No comments:
Post a Comment